Home Search
వాణిజ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుశేరా?
పెట్టుబడుల ఉపసంహరణలో మోడీ
సర్కార్ తీరుపై నిప్పులు చెరిగిన కెటిఆర్
ఇక్కడి పిఎస్యులకు భూములిచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టీకరణ
పరిశ్రమలు నడపడం చేతకాకపోతే ఆ భూములు వెనక్కు ఇచ్చేయాలని డిమాండ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాji మరోసారి...
అంతర్జాతీయ వాణిజ్యంలో ముఖ్యమైన భాగంగా భారత బ్యాంకులు
ప్రధాని నరేంద్రమోడీ సూచన
న్యూఢిల్లీ : అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థల్లో భారత బ్యాంకులు, కరెన్సీని భాగం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆర్థిక సంస్థలు మెరుగైన ఆర్థిక,...
నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలకు కాపాడాలంటే
విద్యుత్ పొదుపు కూడా తప్పని సరే
పొదుపు చేస్తే విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లే
విద్యుత్ అధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: ప్రస్తుతం నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలను లాభాల బాట పట్టించాలంటే... ఉద్యోగులు అంతర్గత సామర్థాన్నిపెంచు కోవడంతో పాటు...
తెలంగాణ విత్తన దృవీకరణ సంస్థకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు….
తెలంగాణ విత్తన దృవీకరణ సంస్థ విత్తన పరీక్ష ల్యాబ్ కు అత్యున్నత స్థాయి అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణ విత్తన రంగ పురోగమనంలో మరో మైలు రాయి
అభినందించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా...
గ్లోబల్ సంస్థల బాస్లతో మోడీ భేటీ నేడే
న్యూయార్క్ : అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం (సెప్టెంబర్ 23) ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీల కార్యనిర్వాహణాధికారులు (సిఇఒ)తో భేటీ అవుతారు. కోవిడ్ తాకిడితో పెట్టుబడుల రాక తగ్గిపోయి,...
1 నుంచి టాటా మోటార్స్ వాణిజ్య వాహన ధరలు పెంపు
న్యూఢిల్లీ : అక్టోబర్ 1 నుంచి వాణిజ్య వాహన శ్రేణి ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల ఈ నిర్ణయానికి వచ్చినట్టు కంపెనీ...
బోయింగ్ 737 విమాన వాణిజ్య సర్వీసులపై ఆంక్షల ఎత్తివేత
న్యూఢిల్లీ : బోయింగ్ 737 మాక్స్ విమాన వాణిజ్య కార్యకలాపాలపై గత రెండున్నరేళ్లుగా ఉన్న ఆంక్షలను భారత విమానయాన నియంత్రణ సంస్థ డిజిసిఎ గురువారం ఎత్తివేసింది. అడిస్ అబాబా సమీపాన 2019మార్చి 10...
అమెరికాతో వాణిజ్య యుద్ధం!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినా, మీడియా పెద్దగా పట్టించుకోని కారణంగా అనేక విషయాలు మరుగునపడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం మన ప్రభుత్వం సౌదీ అరేబియా మీద చమురు ఆయుధాన్ని ప్రయోగించాలంటూ వార్తలు వెలువడ్డాయి....
బోగస్ సంస్థలకు చెక్
రాష్ట్రంలో జిఎస్టి ఇంటెలిజెన్స్ స్పెషల్ డ్రైవ్
దేశవ్యాప్తంగా 6,600 బోగస్ సంస్థల గుర్తింపు
2,200 కేసులు నమోదు, 215 అరెస్ట్
రూ.700 కోట్లు రికవరీ చేసిన వైనం
రాష్ట్రంలో వారంలో ఆరుగురికి రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా దాదాపు...
పట్టణ స్థానిక సంస్థల సంస్కరణల అమలులో రాష్ట్రానికి 3వ స్థానం
రూ. 2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి
ఇప్పటి వరకు మూడు రాష్ట్రాలకు రూ. 7406 కోట్ల అదనపు రుణాలకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలను అమలు...
వీసాల రద్దు అమెరికా వాణిజ్యానికి ముప్పు
అమెరికా చట్టసభ్యుల విమర్శలు
వాషింగ్టన్ : హెచ్1బి తోపాటు ఇతర వీసాలను కూడా తాత్కాలికంగా అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడం ఆసియా లోని ఎక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులపై ఎంతో తీవ్ర ప్రభావం చూపడమే...
మంటలకు ఊపిరి ఆడక ఏడుగురి మృతి
ఛత్రపతి సంభాజీనగర్: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఒక టైలర్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించగా ఊపిరి ఆడక ఏడుగురు వ్యక్తులు మరణించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని దానా బజార్లో ఈ...
అన్యాయం విద్వేషానికి దారి తీస్తోంది
నా యాత్రకు ‘న్యాయం’ చేర్చింది అందుకే
ఆర్థిక అంతరం, సాంఘిక అసమానత ఇంకా సమస్యలే
మధ్యప్రదేశ్ యాత్రలో రాహుల్ గాంధీ
గ్వాలియర్ : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తాను ప్రస్తుతం సాగిస్తున్న యాత్రలో ‘న్యాయ్’...
డబ్లుటిఒకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను దహనం చేసిన రైతులు
ఛండీగఢ్ : పంజాబ్ హర్యానా సరిహద్దులో తిష్టవేసిన రైతు సంఘాలు సోమవారం తమ డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థకు ( డబ్లుటిఒ)వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ప్రపంచ...
వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలు
కేంద్రం దిగిరాకపోతే మార్చి 14న ఛలో ఢిల్లీ
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మోడి ప్రభుత్వం కుట్రలు పన్నతోందని సంయుక్త కిసాన్ మోర్చా అరోపించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్...
మార్కెట్లలో కుప్పలుతెప్పలుగా చైనా సరకులు: రాహుల్ గాంధీ
అలీగఢ్ : దేశంలో బడా కార్పొరేట్ సంస్థలతో అనుసంధానమైన వర్తకులు చైనా సరకులను కుప్పలు తెప్పలుగా మార్కెట్లలోకి తెస్తున్నందున దేశీయ, లఘు, కుటీర పరిశ్రమలు, వృత్తి నిపుణులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ అగ్ర...
స్వాతంత్య్ర శతాబ్దికి అభివృద్ధి భారత్
భారత్ స్వాతంత్య్రం సాధించి 2047 నాటికి నూరు సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్య్రానంతరం మన దేశం ఎన్నో రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించినా ఇంకా అనేక రంగాలలో దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది. మన కంటే...
భారత్కు తిరిగి చైనా పెట్టుబడులు!
ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...
ఇంఫాల్ లోయలో 48 గంటల సమ్మె
సాధారణ పౌర జీవనం స్తంభన
23 ఏళ్ల గ్రామీణ వాలంటీర్ హత్యకు నిరసన
సమ్మెకు పిలుపు ఇచ్చిన జెఎసి
ఇంఫాల్ : మణిపూర్లోని ఇంఫాల్ లోయలో 48 గంటల సమ్మె కారణంగా శనివారం సాధారణ పౌర జీవనానికి...
బిల్కిస్ బాధలకు న్యాయ నాగరత్నం
పెద్ద నోట్ల ప్రవేశం, మధ్య లింగుల పెళ్ళి, కశ్మీర్ 370 అధికరణ రద్దు, అదానీ అవినీతి కేసులో సెబి విచారణ పొడిగింపు, హిండెన్ బర్గ్పై చర్య వంటి తీర్పులతో సుప్రీం కోర్టుకు గ్రహణం...