Home Search
విజయదశమి - search results
If you're not happy with the results, please do another search
చంద్రబాబుకు రాఖీ కట్టిన తెలుగు మహిళలు
హైదరాబాద్ : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పలువురు మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు మహిళలు, బ్రహ్మకుమారీలు ఈ మేరకు చంద్రబాబుకు...
భగవంత్ కేసరి నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్లుక్ విడుదల
హైదరాబాద్: కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్లుక్ను విడుదల చేసిన ఎన్ బి కె ‘భగవంత్ కేసరి’ టీమ్ గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి...
అందమైన చిరునవ్వుతో మైమరపిస్తూ…
స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భగవంత్ కేసరి’ టీజర్లో మునుపెన్నడూ చూడని లుక్లో కనిపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు...
శానా యేండ్లు యాదుంటది అంటున్న బాలయ్య బాబు
ఫస్ట్ ప్రమోషనల్ క్యాంపెయిన్- టైటిల్ రివిల్ గ్రాండ్ గా జరిగి భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరో బిగ్ ట్రీట్ వచ్చింది. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్...
’భగవంత్ కేసరి’గా పవర్ఫుల్ బాలయ్య
నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ బ్యానర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ సాహు గారపాటి, హరీష్ పెద్ది క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి ’భగవంత్ కేసరి’ అనే పవర్ఫుల్...
#NBK108లో అర్జున్ రాంపాల్
గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ల మోస్ట్ అవైటెడ్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ #NBK108లో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్ర ల్లో నటించనున్నారు....
నేడు ప్రధాని మోడీ 100వ ‘మన్కీ బాత్’ ప్రసారం!
న్యూఢిల్లీ: ప్రతినెల చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో వచ్చే ‘మన్కీ బాత్’(మనసులో మాట) 100వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోని భావోద్వేగాలు తెలుసుకునేందుకు అవకాశం కలిగిందన్నారు ప్రధాని...
తొలి దక్షిణాది జాతీయ పార్టీ
ధర్మానికి హాని జరిగినపుడు శ్రీమహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించిన పురాణ గాథలని చదివాము. యుగాలు మారినా శ్రీమహావిష్ణువు తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. రావణాసురుడిని వధించడానికి శ్రీరాముడు...
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ
మాండ్య(కర్నాటక): కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం (అక్టోబర్ 6న) కర్నాటకలో కదులుతున్న భారత్ జోడో యాత్రలో కలుసుకున్నారు. ఈ ఏడాది మొదలులో కొవిడ్-19 గురైన ఆమె ప్రస్తుతం కోలుకోవడంతో యాత్రలో పాల్గొన్నారు....
రాష్ట్ర ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు
హైదరాబాద్: విజయ దశమి (దసరా) పర్వదినం సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలని కోరుకున్నారు. చెడుపై మంచి విజయం సాధించడమే విజయదశమి...
యాక్షన్, డ్రామా కలగలిసిన ‘ది ఘోస్ట్’
కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. పవర్ఫుల్ ఇంటర్పోల్ ఆఫీసర్గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్...
దసరాకు జాతీయ పార్టీ?
ముహూర్తం దాదాపుగా
విజయదశమినాడు సిఎం కెసిఆర్ ప్రకటించే అవకాశం జాతీయ
పార్టీ కోసం వివిధ పేర్ల పరిశీలన రాజకీయంగా
జిల్లాలో భారీ బహిరంగ సభ బిజెపియేతర సిఎంలకు ఆహ్వానం
కెసిఆర్ జాతీయ...
వచ్చెడివాడు ఫల్గుణుడు
రాబోయే రోజుల్లో భారతదేశం నుంచి బిజెపిని తరిమేయడం ఒక్కటే నేడు ప్రజల ముందు ఉన్న అతి ముఖ్యమైన కర్తవ్యం. వ్యవస్థలను భ్రష్టు పట్టించడం, ప్రత్యర్థి రాజకీయ పార్టీలను, నాయకులను వేటాడడం ఒక ఎత్తైతే-...
సిఎం కెసిఆర్ దేశ్ కీ నేత.. ప్రధాని కావాలి: మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: వరంగల్ పర్యటనలో ఉన్న కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కార్మిక మాసోత్సవ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత దేశంలో కెసిఆర్ ప్రభుత్వమే...
ఇళ్లు ధ్వంసం, దగ్ధం
బంగ్లాలో భగ్గుమన్న మతవిద్వేషం
ఢాకా : బంగ్లాదేశ్లో హిందువులపై విధ్వంసకాండ అంతులేకుండా సాగుతోంది. సోమవారం జరిగిన వివిధ ఘటనలలో 66 ఇళ్లను అల్లరిమూకలు ధ్వంసం చేశాయి. హిందువులకు చెందిన కనీసం 20 ఇళ్లను తగులబెట్టారు....
బంగ్లాదేశ్లో మతహింస!
గత మూడు నాలుగు రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాకాండ ఆందోళనకరమైనది. అసలే మత విద్వేష మందుపాతర మీద ఉన్నట్టున్న ఉపఖండ దేశాలకు ఇది మంచి చేయదు. పైపెచ్చు ప్రజల మధ్య పరస్పర అసహనాన్ని...
రైల్వే సిబ్బందికి బోనస్గా 78రోజుల వేతనం
78 రోజుల వేతనం..11 లక్షల మందికి తీపి
న్యూఢిల్లీ : దేశవ్యాప్త రైల్వే ఉద్యోగులకు దసరా బోనస్ ప్రకటించారు. అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఉత్పాదక ఆధారిత బోనస్...
భద్రాచలంలో వైభవంగా శ్రీమద్రామాయణ పారాయణం
భద్రాద్రి: భద్రాద్రి రామయ్య సన్నిధిలోని చిత్రకూట మండపంలో బుదవారం వైభవంగా శ్రీమద్రామాయణ పారాయణం మహా క్రతువు ప్రారంభమైంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి 12 గంటల వరకు వేద పండితులు పారాయణం చేయనున్నారు....
జమ్మి మొక్కను నాటిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
మెదక్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గురువారం మెదక్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల...
దేశానికే ఆదర్శం కానున్న ధరణి
ఈ నెల 29వ తేదీన (నేడు) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధరణి పోర్టల్ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 570 మండలాల్లో తహసీల్దార్లు, ఒక్కొక్క మండలంలో 10 దస్తావేజు రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా పూర్తి చేశారు....