Home Search
విద్యుదాఘాతం - search results
If you're not happy with the results, please do another search
విద్యుదాఘాతంతో మేకల కాపరి మృతి
లింగాల: విద్యుద్దాఘాతానికి గురై మేకల కాపరి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని పాత రాయవరం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.....
విద్యుదాఘాతంతో మహిళ మృతి
సారంగాపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అంతుల్ వాయి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో మహిళ మృత్యువాత పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని...
విద్యుదాఘాతంతో చిన్నారి సజీవదహనం
మెదక్: విద్యుదాఘాతంతో ఓ ఇంటికి నిప్పంటుకుని బాలిక సజీవదహనమైన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. టేక్మాల్ మండలం గొల్లగూడెంకు చెందిన సిద్ధిరాములు కుమారై భావానిని ఇంట్లో ఉంచి పోలానికి వెళ్లారు. అర్ధరాత్రి నిద్రిస్తుండగా...
కర్నూల్ లో విషాదం.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. కర్నూల్ సమీపంలోని చిన్న టేకూర్ లో విద్యుదాఘాతం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు....
మహాశివరాత్రి ఊరేగింపులో విషాదం.. 14 మంది పిల్లలకు కరెంట్ షాక్
రాజస్థాన్లోని కోటాలో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన ఊరేగింపులో 14 మంది చిన్నారులకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుదాఘాతంతో చిన్నారులు కాలిన గాయాలతో ఎంబీఎస్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన చిన్నారులను పరామర్శించేందుకు లోక్సభ స్పీకర్...
బిల్కిస్ బాధలకు న్యాయ నాగరత్నం
పెద్ద నోట్ల ప్రవేశం, మధ్య లింగుల పెళ్ళి, కశ్మీర్ 370 అధికరణ రద్దు, అదానీ అవినీతి కేసులో సెబి విచారణ పొడిగింపు, హిండెన్ బర్గ్పై చర్య వంటి తీర్పులతో సుప్రీం కోర్టుకు గ్రహణం...
నిరంతరాయంగా 24 గంటల కరెంటు!
గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసినా రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కాలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ శాఖ రైతులకు రాత్రిపూట విద్యుత్ సరఫరా చేసేది....
ఘోర ప్రమాదం.. ట్రాన్ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో విద్యుదాఘాతానికి గురై 15 మంది మృతి చెందారు. మృతుల్లో పోలీస్లు కూడా ఉన్నారు. పలువురు గాయపడ్డారు. చమోడీ జిల్లా లోని అలకనందా నది...
కన్వర్ యాత్రికుల వాహనానికి విద్యుత్ షాక్.. ఐదుగురి మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్లో కన్వర్ యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కన్వర్ యాత్ర చేపట్టిన యాత్రికుల వాహనానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు...
భువనగిరి సబ్ స్టేషన్లో ఉద్యోగి మృతి..
యాదాద్రి భునవగిరిః జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం భువనగిరి సబ్ స్టేషన్లో రామకృష్ణ అనే ఉద్యోగి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విదుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్కు...
సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి..
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి బోనాల...
శంషీర్గంజ్ న్యూరోడ్డులో తెగిపడిన విద్యుత్ తీగ
చాంద్రాయణగుట్ట: పాతబస్తీ అలియాబాద్ శంషీర్గంజ్ నుంచి గోశాలకు వెళ్ళే ప్రధాన రహదారి వెంట గల పాదచారుల బాటపై ఆదివారం సాయంత్రం విద్యుత్ తీగ ఉన్నఫళంగా తెగిపడింది. దీంతో అక్కడే కూరగాయలు విక్రయిస్తున్న తోపుడు...
విద్యుత్ ఘాతంతో రైతు మృతి
వరంగల్ః జిల్లాలోని వర్దన్నపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మండలంలోని కడారిగూడెంలో వ్యవసాయ పనులకు వెళ్తూ ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తున్న మంటలను ఆర్పేందుకు...
నిజామాబాద్లో కరెంట్ షాక్తో ఇద్దరు మృతి
నిజామాబాద్: విద్యుదాఘాతంతో మంగళవారం రాత్రి ఇద్దరు రైతులు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లిలో జరిగింది. పొలంలో స్టార్టర్ను రిపేర్ చేయడానికి రమేష్ను లక్ష్మణ్ తీసుకెళ్లాడు. బోరు మోటారు...
కూకట్పల్లిలో చిన్నారిని కాపాడబోయి.. మహిళ మృతి
హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి అడ్డగుట్టలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చెట్టుమీద విద్యుత్ వైర్లు పడటంతో విద్యుదాఘాతం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది. శ్రీలక్ష్మి(05) అనే చిన్నారి ఆడుకుంటూ చెట్టును...
కూలర్లో నీళ్లు నింపుతుండగా కరెంట్ షాక్.. కానిస్టేబుల్ మృతి
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం శ్రీరామ్ నగర్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. కూలర్ లో నీళ్లు నింపుతుండగా కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని మహేంద్ర కుమార్...
కరెంట్షాక్తో ముగ్గురు మృతి
డోర్నకల్ మండలం అందనలపాడు గ్రామంలో నెలకొన్న విషాదం
మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: విద్యుదాఘాతానికి గురై ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ...
శంషాబాద్లో భారీ అగ్నిప్రమాదం
రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. రామాంజపూర్ లోని టింబర్ కంపెనీలో ప్రమాదం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు....
రామాలయంలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి
నాంపల్లి: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో శనివారం విషాదఛాయలు అలుముకున్నాయి. రామాలయంలో విద్యుదాఘాతంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. రథం తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగలి మృతిచెందారు. మృతులను రాజబోయిన యాదయ్య, పొగాకు మోహణయ్య,...
జహీరాబాద్ లో రంజాన్ వేళ విషాదం
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో రంజాన్ వేళ విషాదం చోటుచేసుకుంది. హిందూశ్మశానవాటికలో విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురు మృత్యువాతపడ్డారు. మూడ్రోజుల క్రితం తల్లిదండ్రులు తమ పిల్లలు అదృశ్యమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతులు...