Home Search
వ్యక్తి మృతి - search results
If you're not happy with the results, please do another search
రహమత్ నగర్లో బైక్ను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. వ్యక్తి మృతి
హైదరాబాద్ః నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు(శుక్రవారం) ఉదయం రహమత్ నగర్లో ఆర్టీసి బస్సు, ఓ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బస్సు...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సూర్యాపేట:కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం స్టేజీ వద్ద లారీ, బైక్ను ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కోదాడరూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గణపవరం గ్రామానికి చెందిన పొట్ట...
బైక్ పై వెళ్తుండగా కరెంట్ వైర్ తెగి పడి వ్యక్తి మృతి..
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిపై కరెంట్ తీగ పడి మృతి చెందిన ఘటన సోమవారం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మల్లంపేట...
ట్రాక్టర్ మీద పడి వ్యక్తి మృతి
యాదాద్రి భువనగిరి:గుండాల మండలంలోని మాసానిపల్లి గ్రామంలో శనివారం పొలంలో దున్నుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు పల్టికోటడంతో ట్రాక్టర్ దున్నుతున్న గుబ్బ నవీన్ (22) అక్కడి కక్కడే బురదలో కూడుకపోయి మృతిచెందాడు.
నవీన్ తండ్రిగుబ్బ మురళి విషయం...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సూర్యాపేట:రోడ్డు ప్రమాదంలో ఒకవ్యక్తి మృతి చెందగా, మరొ వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం హుజూర్నగర్ పట్టణంలో జరిగింది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని మల్లన్న నగర్కు చెందిన పోలంపల్లి రాము అనేవ్యక్తి...
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
నల్లగొండ:రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన వేములపల్లిమండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన...
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
సూర్యాపేట:గుర్తు తెలియన వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నూతనకల్ మండల పరిధిలోని పెదనెమిల గ్రామ శివారులో 365 జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
హైదరాబాద్: రాజేంద్రనగర్ 152 పిల్లర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ మోటర్ సైకిల్ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తాండూర్: తాండూర్ మండలంలోని బోయపల్లి బోర్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లకోండ పోశం (50) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే ఆసిఫాబాద్ నుండి బెల్లంపల్లి వైపుకు వస్తున్న కారు...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట మండలం పెద్దక ందుకూరు సమీపంలో మహేంద్ర బొలేరో ట్రావెల్ ట్రక్కు చెట్టుకు ఢీకొట్టి బొంతు శ్రీనివాస్ (40) మృతి చెందాడు. బుధవారం సీఐ తెలిపిన వివరాల ప్రకారం...
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
హత్నూర: గుర్తు తెలియని వాహనం ఢీకొని కార్మికుడు మృతి చెందిన ఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపూర్ గ్రామ సమీపంలో గల దాబా వద్ద నర్సాపూర్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై శనివార్ం రాత్రి...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గరిడేపల్లి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిదిలోని అప్పన్నపేట శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థ్ధానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అప్పన్నపేట సమీపంలో ఆటో బైక్ ఢీకొనడంతో...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దండేపల్లి : దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామానికి చెందిన గాలిపల్లి గురువయ్య (60) శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం...
చెరువులో పడి వ్యక్తి మృతి
గాందారి : గాందారి మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన హన్మాండ్లు అనే వ్యక్తి ప్రమాద వశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. గాందారి మండల కేంద్రానికి చెందిన మొగులయ్య...
అనుమానస్పదంగా లిఫ్ట్లో పడి వ్యక్తి మృతి
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో సందీప్ ఎలక్ట్రానిక్ షాప్ యజమాని నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద అనుమానస్పదస్థితిలో లిఫ్ట్లో పడి లింగంపల్లి దత్తాద్రి అనే వ్యక్తి మృతి...
రోడ్డు ప్రమాదంతో వ్యక్తి మృతి
చేగుంట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట పోలీస్స్టేషన్ పరిధిలోని రామంతపురం జాతీయ రహదారి 44పై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శి వ్వంపేట...
ఉరి వేసుకొని వ్యక్తి మృతి
చేర్యాల: మద్యానికి బానిసై ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వేచరేణి గ్రామంలో చోటు చేసుకుంది. చేర్యాల ఎస్ఐ బాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాదాసు...
డాబాపై నుంచి పడి వ్యక్తి మృతి
షాద్నగర్: షాద్నగర్ పట్టణంలోని ఫరూఖ్నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సిరాజ్ అనే నిరుపేద వ్యక్తి డాబాపై నుండి బుధవారం రాత్రి కిందపడి మృతి చెందాడు. రాత్రి డాబాపై నుండి సిరాజ్ కాలుజారి కిందపడ్డాడు....
ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి
తలకొండపల్లి: ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో వెలు గు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెవిటి మల్లేష్ (42) పొలం పనులకు...
చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి వ్యక్తి మృతి
చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఎడ్ల యాదయ్య(55) చేపల వేటకు చిన్నశంకరంపేట శివారులోని బ్రిడ్జి కింద కాలువలోని నీటిలో చేపలు పట్టడానికి ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి రాత్రి ఇంటికి...