Home Search
శాంసంగ్ - search results
If you're not happy with the results, please do another search
13 నుంచి అమెజాన్లో బిగ్ ఆఫర్లు… వినియోగదారులకు పండుగ
హైదరాబాద్: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించాయి. ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా వినియోగదారులకు డిస్కౌంట్ పేరుతో అమెజాన్ ఆన్లైన్లో అందుబాటులోకి...
క్రోమాస్ ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్
ఈ దీపావళికి మీ కలలను నెరవేర్చుకోండి, టాటా ఎంటర్ప్రైజ్ అయిన క్రోమా తమ వార్షిక , ప్రతిష్టాత్మక 'ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్' క్యాంపెయిన్తో అనేక డ్రీమ్ డీల్స్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆఫర్లతో...
19న భారత్లోకి వన్ప్లస్ ఫోల్డబుల్ ఫోన్
ముంబయి: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ వన్ప్లస్ఓపెన్ను భారత మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ నెల 19న ఒన్ప్లస్ ఓపెన్...
జోగినిలకు నిత్యవసర సరుకుల పంపిణీ
నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లా కేంద్రంలోని షీలా గార్డెన్లో శుక్రవారం ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జోగినిలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణపేట వ్యవసాయ...
85 శాతం పెరిగిన భారత టిడబ్ల్యుఎస్ ఎగుమతి!
న్యూఢిల్లీ: భారత దేశపు టిడబ్ల్యుఎస్ (ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్బడ్స్) ఎగుమతి 2022లో 85 శాతం(సంవత్సరానికి) వృద్ధిని నమోదు చేశాయి. ‘బోట్’ కంపెనీ వరుసగా మూడోసారి మార్కెట్లో అగ్రగామిగా ఉందని మంగళవారం తాజా...
బుద్ధవనానికి అంతర్జాతీయ అవార్డు
హైదరాబాద్ : నాగార్జున సాగర్లోని బుద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయ బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ కంట్రీస్ టూరిజం మిత్ర అవార్డు వరించింది. ఈ మేరకు కోల్కతా సిటీ సెంటర్లో మూడు రోజుల సదస్సు...
క్రోమా దీపావళి ఫెస్టివల్ అత్యుత్తమ డీల్స్
న్యూఢిల్లీ: ఎక్కువ మంది అభిమానించే, వేడుక చేసే పండుగ, దీపావళి కోసం ఇండియా సిద్ధమవుతున్న వేళ, భారతదేశపు మొట్టమొదటి, అత్యంత నమ్మకమైన ఓమ్నీ ఛానెల్ ఎలకా్ట్రనిక్స్ రిటైలర్ బ్రాండ్, టాటా గ్రూప్కు చెందిన...
బజాజ్ ఎలక్ట్రానిక్ షో రూమ్ లో ఆలం గ్యాంగ్ దోపిడీ
మేడ్చల్: ఇసిఐఎల్ ప్రాంతం కుషాయిగూడలోని బజాజ్ ఎలక్ట్రానిక్ షో రూమ్ లో ఆలం గ్యాంగ్ దోపిడీ చేసిందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గత నెల 21న షోరూమ్ లో దోపిడీ జరిగిందని, పక్కా...
దీపావళి నుండి జియో 5జీ సేవలు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వ సభ్య సమావేశం(ఏజీఎం) కొనసాగుతోంది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ప్రసంగిస్తున్నారు. ఈ ప్రసంగంలో 5జీ నెట్ వర్క్ గురించి అంబానీ కీలక...
ఆంక్షలతో బ్యాంకులు, ఏటిఎంల వద్ద క్యూ కట్టిన రష్యన్లు!
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా దాడి ఫలితంగా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా ప్రజలు ధరల పెరుగుదలను ఎదుర్కొంటున్నారు. విదేశీ ప్రయాణాలు కూడా తగ్గిపోయాయి. రష్యా కరెన్సీ రూబుల్ విలువ కూడా సన్నగిల్లింది....
చిప్సెట్ కొరతతో కుదేలవుతున్న స్మార్ట్ఫోన్ పరిశ్రమ
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల కొరత స్మార్ట్ఫోన్ పరిశ్రమను దెబ్బతీస్తోందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అనే పరిశోధన సంస్థ అభిప్రాయపడింది. 2021లో స్మార్ట్ఫోన్ల ఎగుమతి 1.4 బిలియన్లు ఇందని ఆ సంస్థ తెలిపింది. ఇది దాదాపు 6...
అక్టోబర్ 4 నుంచి ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ’
బెంగళూరు: ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ తన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ను అక్టోబర్ 4 నుంచి మొదలెడుతుందని అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు మనీశ్ తివారీ శుక్రవారం తెలిపారు. ఈ ఫెస్టివల్లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గ్రాసరీ...
గూగుల్కు 17.7 కోట్ల డాలర్ల జరిమానా విధించనున్న కొరియా
సియోల్: దక్షిణ కొరియా వాణిజ్య నియంత్రణ సంస్థ ఫెయిర్ ట్రేడ్ కమిషన్(ఎఫ్టిసి) గూగుల్పై భారీ జరిమానా విధించనున్నది. తమ(యాప్లను) సాఫ్ట్వేర్ను వినియోగించాలంటూ స్మార్ట్ఫోన్ వినియోగదారులపై ఒత్తిడి చేసిందన్న కారణంగా గూగుల్పై 17.7 కోట్ల...
ఎలక్ట్రానిక్స్ సేల్… స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్
ముంబై: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ పేరుతో మరోసారి వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ సేల్లో ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ మొబైల్స్పై భారీ డిస్కౌంట్స్...
అమెజాన్లో స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్
హైదరాబాద్: స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ను నిర్వహిస్తోంది. ఈ సేల్ బుధవారం ప్రారంభం కాగా......
సెలెక్ట్ మొబైల్స్ వాలెంటైన్స్డే ఆఫర్లు
హైదరాబాద్ : ‘వాలెంటైన్స్డే’ సందర్భంగా ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ ‘సెలెక్ట్ మొబైల్స్’ పలు ఆఫర్లను ప్రకటించింది . ప్రత్యేకంగా యువతను దృష్టిలో పెట్టుకుని ‘ది గ్రాండ్ వాలెంటైన్స్డే’ ఆఫర్లను అందిస్తున్నామని, తమ...
భారత్లో విడుదల కానున్న గెలాక్సీ ఎ51 స్మార్ట్ఫోన్
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎ51ను బుధవారం ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో ఫాస్ట్ చార్జింగ్ తో పాటు...
ఆన్లైన్ డిస్కౌంట్లను ఆపకపోతే అమ్మకాలు బంద్
శాంసంగ్, షియోమిలకు ఆఫ్లైన్ రిటైలర్ల హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీలయిన షియోమి, శాంసంగ్లకు దేశవ్యాప్తంగా ఉన్న 20 వేలకు పైగా ఉన్న ఆఫ్లైన్ రిటైలర్లు హెచ్చరికలు జారీ చేశారు. ఆన్లైన్లో ఆయా కంపెనీలకు...