Home Search
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు - search results
If you're not happy with the results, please do another search
ఆయకట్టు రైతన్నకు ఆనందం
మెండోరా : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసి పైన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టులను దాటుకుని...
శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్కి కొనసాగుతున్న వరద
మెండోరా : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లోకి ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతుంది. శుక్రవారం 11.30 గంటల వరకు 69 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి...
కాళేశ్వరం నీళ్లను చూడటానికి తరలివచ్చిన గ్రామాలు
ముప్కాల్ : ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు విడుదల చేయడంతో జీరో పాయింట్ దగ్గరికు ప్రజల తండోపదండలుగా కుటుంబసమేతంగా వచ్చి నీటిని ఎత్తిపోస్తున్న తీరును...
తెలంగాణకు ప్రాణహితం
మన దేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాల రాకలో జాప్యంతో సకాలంలో వర్షాలు కురవక దేశంలోని అత్యధిక శాతం సాగునీటి జలాశయాలు వెలవెలబోతున్నా యి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ
రాష్ట్రంలో...
బాబ్లీ గేట్ల ఎత్తి వేత
మెండోరా : మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను శనివారం పైకి ఎత్తి 0.47 టిఎంసిల నీటిని విడుదల చేసిన మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు, దీంతో...
వంతెన నిర్మాణ పనులన పరిశీలన
మెండోరా : మండలంలోని పోచంపాడ్ గ్రామంలో గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన కాకతీయ కాలువపై సోన్పేట్, పోచంపాడ్ , దూద్గాం, మెండోరా గ్రామాల ప్రజల రాకపోకలకై నూతన పద్దతిలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ...
మహోగ్ర గోదావరి
భద్రాద్రిని చుట్టుముట్టిన వరద
20లక్షల క్యూసెక్కులకు చేరుకున్న ప్రవాహం
నేడు 70 అడుగులకు చేరుకోనున్న నీటిమట్టం
ఏడు మండలాల్లోని 59 గ్రామాలు జల దిగ్బంధం
సురక్షిత ప్రాంతాలకు 8984 మంది అప్రమత్తంగా ఉండాలని
సిడబ్లూసి హెచ్చరిక భద్రాచలం...
గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద పెరుగుతున్న ఉధృతి,పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు, దిగువకు వదులుతున్న అధికారులు
మనతెలంగాణ/ హైదరాబాద్: భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఎగువ నుంచి వస్తున్న...
గోదావరి ఉగ్రరూపం
ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత
దిగువకు విడుదల
భద్రాచలం పెరుగుతున్న నీటిమట్టం
మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువన గోదావరి నదీ పరివాహకంగా మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండంతో గోదావరి నదిలో వరద...
సాకారం అవుతున్న సాగునీటి కల
రూ.3,825 కోట్లతో 1200 చెక్డ్యాంల నిర్మాణాలు
రూ. 471 కోట్లతో కాల్వల్లో తూముల నిర్మాణం
సాకారం అవుతున్న సిఎం కెసిఆర్ కన్న కలలు
త్వరలోనే కోటి ఎకరాలకు అందనున్న సాగునీరు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి జలకళ వచ్చింది. ప్రాజెక్టులన్నీ...
వరదకాలువకు నీరు
శ్రీరాంసాగర్లో తగిన నిల్వలు లేనందున వెంటనే విడుదల చేయాలని సిఎం ఆదేశం
ఎల్లంపల్లి నుంచి నంది మేడారం, లక్ష్మీపురం, రాంపూర్, రాజేశ్వరపేట మీదుగా ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం ద్వారా నీరు ఇవ్వాలని సూచన
మన తెంలంగాణ/హైదరాబాద్...
అడుగంటిన జలాశయాలు
నిల్వ సామర్ధంలో 70శాతం పైగా ఖాళీ
963టీఎంసీలకు ..ఉన్నది 295 టీఎంసీలు
గత ఏడాది ఈ టైంకు 511టిఎంసీలు నిల్వ
డెడ్స్టోరేజికి చేరిన శ్రీశైలం
అదేబాటలో మరో 3అడుగుల్లో సాగర్
ఉస్సూరుమంటున్న కృష్ణా..గోదావరి పరివాహకం
తుంగభద్రలో తేలిన ఇసుక...
బాబ్లీ కేసులో కోర్టుకు హాజరైన ఎమ్మెల్యేలు
తెలంగాణ ప్రాంత రైతుల భూముల ఎడారిగా మారుతుంటే చూస్తూ ఉండలేక ఆనాడు బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టి ఆందోళనలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం మహారాష్ట్రలోని "బిలోలి...
ముంచుకొస్తున్న తాగునీటి గండం !
అడుగంటుతున్న రిజర్వాయర్లు
శ్రీశైలంలో మిగిలింది 7టిఎంసీలే
సాగర్లో కనిష్ఠ నీటిమట్టానికి మరో 4అడుగులు
నాలుగు నెలలు గడిచేదెలా?
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తాగునీటి గండం ముంచుకోస్తోంది. ఎండాకాలం ప్రారంభంలోనే పలుప్రాంతాలు నీటికోసం తపిస్తున్నాయి. వేసవి ముదిరితే సమస్య మరెంత...
గోదావరి బోర్డు ఉన్న సిబ్బందితోనే సర్దుకు పోవాల్సిందే
2024-25లో నిర్వహణకు రూ.10కోట్లు
ఆమోదం తెలిపిన తెలుగు రాష్ట్రాలు
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదీయాజమాన్య బోర్డుకు అదనపు సిబ్బంది అవసరం లేదని తెలుగు రాష్ట్రాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే సర్దుకు పోవాలని బోర్డుకు సూచించాయి....
సభలో ఎండగడదాం
అసెంబ్లీలో సోమవారం అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం
ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చిన సిఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇరిగేషన్ శాఖలో నెలకొన్న అవినీతిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై...
కార్యకర్తలే కథానాయకులు
మన తెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంద ని, కాంగ్రెస్కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టిఆర్ తెలిపారు. ఈ పరిస్థితిని పార్లమెంట్ ఎ...
బోర్ల కింద జోరుగా వరినాట్లు
ఆశలు రేకెత్తిస్తున్న బియ్యం ధరలు ఇప్పటికే 7.62లక్షల ఎకరాల్లో వేసిన
వరి నాట్లు సాగర్ ఆయకట్టులో బోర్ల కిందే సాగుతున్న వరి సాగు ఉత్తర
తెలంగాణలోనూ అదే పరిస్థితి 2.76లక్షల ఎకరాల్లో...
తాగునీటికే కృష్ణా జలాలు
నీటి నిల్వలపై ప్రభుత్వానికి నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కృష్ణాబేసిన్ పరిధి లో ఉన్న ప్రాజెక్టుల్లో నిల్వ నీటిని తాగునీటి అవసరాలు తీ ర్చేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య...
2004లోనే ఉచిత విద్యుత్ అందించిన పార్టీ కాంగ్రెస్
బెల్లంపల్లి: 2004లోనే 9 గంటల ఉచిత విద్యుత్ అందించిన పార్టీ కాంగ్రెస్ అని టిపిసిసి రేవంత్ రెడ్డి అన్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభలో రేవంత్ మాట్లాడుతూ... కాంగ్రెస్...