Home Search
సురేష్ ప్రభు - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర ప్రభుత్వ విజయాలపై అవగాహన
భూపాలపల్లి కలెక్టరేట్: మహాజన సంపర్క్ అభియాన్లో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా జమ్ము కాశ్వీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్, నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తిరెడ్డితో కలిసి భూపాలపల్లి పట్టణంలోని...
అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు
మల్కాజిగిరి: తన ఐదేళ్ల పదవి కాలంలో ఇప్పటి వ రకు రూ. 2 వేల కోట్ల అంచనా వ్యయంతో మల్కాజిగిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని మల్కాజిగిరి...
దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
మంత్రి చామకూర మల్లారెడ్డి
ఘట్కేసర్: వికలాంగుల అభ్యునతికి తెలంగాణ ప్రభు త్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధి...
ఆరోగ్య తెలంగాణ దిశగా కెసిఆర్ ప్రభుత్వం
వైరా : ఆరోగ్య తెలంగాణ దిశగా సిఎం కెసిఆర్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని వైరా ఎంఎల్ఎ లావుడ్యా రాములు నాయక్ అన్నారు. సోమవారం వైరాలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 2కె రన్ను పోలీసు...
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం
మల్కాజిగిరి: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందంటే ఈ ఘ నత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు చెందుతుందని మల్కాజిగిరి శాసన సభ్యులు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. తెలంగాణ దశాబ్ది...
మాది రైతు సంక్షేమ ప్రభుత్వం: మంత్రి మల్లా రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ సారధ్యంలో రైతులకు నిరంతర విద్యుత్ సహా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని కార్మికశాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర...
ప్రభుత్వం ‘లా అండ్ ఆర్డర్’ అమలులో విఫలం: వర్ల రామయ్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో రామయ్య మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థను సిఎం జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కొంతమంది...
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి… కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి
హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి... కేంద్ర ప్రభుత్వ నియంతృత్వం నశించాలి... కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్, విపక్ష, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నల్లచొక్కాలు ధరించి పెద్ద ఎత్తున నినాదాలతో న్యూఢిల్లీలో...
మండలాల విభజన బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది
బోధన్ రూరల్: నూతన సాలురా మండల కేంద్రాన్ని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. శనివారం సాలురా మండల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే షకీల్ను బోధన్ నియోజక వర్గ...
నిరంతర అభివృద్ది, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి కెటిఆర్
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖామాత్యులు కే. తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన...
సురేష్ ప్రొడక్షన్స్కు ‘మానాడు’ రైట్స్..
తమిళంలో సూపర్ హిట్ అయిన మానాడు సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్తో పాటు అన్ని భాషల రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్ సినిమాకు ఏషియన్ సినిమాస్ కూడా...
తెలంగాణ రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష: కెకె
ఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం జాతీయ పాలసీ తీసుకరావాలని టిఆర్ఎస్ రాజ్యసభ ఎంపి కె కేశవరావు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర టిఆర్ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. ఈ...
కేంద్రం వల్లే ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను విక్రయించం
ఆర్టిసికి త్వరలోనే పూర్వ వైభవం తీసుకొస్తాం
ఆదాయాన్ని పెంచుకుంటాం..నష్టాలకు పూర్తి స్థాయిలో చెక్పెడతాం
బస్సు భవన్లో నూతన చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలకు...
రాజ్యసభ అభ్యర్థులుగా కెకె, సురేష్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభ్యర్థులను ఖరారు చేశారు. టిఆర్ఎస్ రాజ్యసభ నాయకుడు కె.కేశవరావు, పూర్వ ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్...
సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు కన్నుమూత
న్యూఢిల్లీ : సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ మంగళవారం కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయన తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా వైద్యులు కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్...
కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
ఖమ్మం : గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలోని జలగం నగర్లో...
శివసేన అంతమే బిజెపి లక్ష్యమా!
ఇటీవల మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే అక్కడ కేవలం తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి, దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైని తమ పాలన కింద తీసుకు రావాలని కాకుండా...
గత ఐదేళ్లలో 813 కొత్త రైళ్లను ప్రవేశ పెట్టిన రైల్వేశాఖ
ఆర్టిఐ సమాధానంలో వెల్లడి
న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో 813 కొత్త రైళ్లను రైల్వేశాఖ ప్రవేశ పెట్టినట్టు సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు రైల్వేబోర్టు వివరాలు తెలియచేసింది. మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌర్...
జి20 సదస్సుకు సమన్వయకర్తగా పియూష్ గోయల్
న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారి 2023లో నిర్వహించనున్న జి20 నాయకుల సదస్సుకు షెర్పా(సమన్వయకర్త)గా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ నియమితులయ్యారు. జి20 ప్రెసిడెన్సీ 2022 డిసెంబర్ 1న భారత్ నిర్వహిస్తుందని,...
కెటిఆర్కు హార్వర్డ్ వర్శిటీ ఆహ్వానం
హైదరాబాద్ : రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కె .తారకరామారావుకు మరోసారి ప్రముఖ అంతర్జాతీయ ఆహ్వానం అందింది. ఈసారి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. అఁదులో హార్వర్డ్...