Home Search
సూచీలు లాభాలతో - search results
If you're not happy with the results, please do another search
61981.79 వద్ద ఫ్లాట్గా ముగిసిన సెన్సెక్స్
18300పైన ముగిసిన నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వరుసగా మూడో రోజున కూడా లాభాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్ స్టాకుల్లో ర్యాలీ కనిపించింది. బిఎస్ఈ సెన్సెక్స్...
వారాంతం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటి స్టాక్స్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికాలో ప్రతికూల పరిస్థితు కారణంగా ఐటి...
ఒడిదుడుకుల్లో మార్కెట్లు
గతవారం 381 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూస్తున్నాయి. గత వారం మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆగస్టు 22(సోమవారం) నుంచి 26(శుక్రవారం) వరకు సెన్సెక్స్ 381 పాయింట్లు మాత్రమే...
ఒడిదుడుకుల మధ్య దిగువన ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: అత్యంత ఒడిదుడుకుల సెషన్లో భారత బెంచ్మార్క్ సూచీలు ఆగస్టు 4న స్వల్పంగా తగ్గాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51.73 పాయింట్లు లేదా 0.09% క్షీణించి 58,298.80 వద్ద, నిఫ్టీ 6.20...
16,600 పైన ముగిసిన నిఫ్టీ
ముంబై: బెంచ్మార్క్ సూచీలు వరుసగా ఐదో రోజు లాభాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 284.42 పాయింట్లు లేదా 0.51% పెరిగి 55,681.95 వద్ద, నిఫ్టీ 84.50 పాయింట్లు లేదా 0.51% పెరిగి 16,605.30...
నిఫ్టీ మళ్లీ 16,000 మార్క్ పైకి చేరుకుంది
ముంబై: ఆటో, క్యాపిటల్ గూడ్స్ , ఎఫ్ఎంసిజి పేర్లలో కొనుగోళ్ల మద్దతుతో జూలై 15న అత్యంత అస్థిరమైన సెషన్లో భారతీయ బెంచ్మార్క్ సూచీలు నాలుగు రోజుల నష్టాల పరంపరను తుడిచేసి లాభాల్లో ముగిశాయి....
నిఫ్టీ 15,700 వద్ద ముగిసింది!
సెన్సెక్స్ 462 పాయింట్లు లాభపడింది.
ఆటో, పవర్, ఎఫ్ ఎమ్ సిజి , మెటల్స్ స్టాకులు రాణించాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా, కోహినూర్ ఫుడ్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి. మరోవైపు, హెస్టర్ బయోసైన్సెస్, హిందుస్థాన్...
7లక్షల కోట్లు ఆవిరి
1024 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
రూ.7 లక్షల కోట్లు ఆవిరి..
గత మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు కోల్పోయిన విలువ
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
1,024 పాయింట్లు పడిపోయిన...
మళ్లీ నష్టాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. బుధవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పడిపోయి 58,340 వద్ద ముగిసింది. ప్రభుత్వ కంపెనీల షేర్లు పెరిగాయి. పేటీఎం...
ఏడో రోజూ రికార్డు స్థాయిలోనే ముగిసిన దేశీయ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలున్నప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గడం, వృద్ధిరేటు, త్రైమాసిక ఫలితాలు సానుకూలతలు దేశీయ సూచీలను ముందుకు నడిపాయి. ఒక్క...
బ్యాంకులు, ఆర్ఐఎల్ దన్ను
403 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై : ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలను నమో దు చేశాయి. మెటల్, ఫార్మా, బ్యాంక్స్, పవర్ స్టాక్స్ లాభపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి...
రెండు రోజుల నష్టాలకు బ్రేక్
232 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై: రెండు రోజుల స్టాక్మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. మూడో రోజు తీవ్ర హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ సూచీలు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232.24...
రోజంతా హెచ్చుతగ్గుల్లో..
లాభాలతో మొదలు ఆఖరికి నష్టాల్తో ముగింపు...
సెన్సెక్స్ 810 పాయింట్లు పతనం
230 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
60 శాతం పెరిగిన యస్ బ్యాంక్ షేరు
ముంబై: బుల్స్కు ఇప్పట్లో ఉపశమనం సూచనలు కనిపించడం లేదు....
పోయిందంతా వచ్చేసింది..
సెన్సెక్స్ 917 పాయింట్లు లాభం
271 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ, విదేశీ సానుకూల పరిణామాలు : విశ్లేషకులు
రూ. 3.57 లక్షల కోట్లు పెరిగింది
2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద జంప్
న్యూఢిల్లీ: బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన తర్వాత...
కుప్పకూలాయ్
నిరాశపర్చిన బడ్జెట్
వెల్లువెత్తిన అమ్మకాలు
1000 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
నిఫ్టీ 300 పాయింట్లు పతనం
ఊతమిచ్చే ప్రకటనలు లేకపోవడమే కారణం: నిపుణులు
ముంబై: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2020 మార్కెట్లకు రుచించలేదు. ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించిన శనివారం...
హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప లాభాలు
93 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయినప్పటికీ ఆఖరి సమయంలో సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. హెచ్డిఎఫ్సి, ఐటిసి, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్తాన్...