Home Search
స్వాతంత్య్ర దినోత్సవం - search results
If you're not happy with the results, please do another search
భారత గణతంత్ర దినోత్సవ విశిష్టతలు
దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ వలసవాద పాలన తరువాత 15 ఆగస్టు 1947న మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ 1935లో బ్రిటిష్ పాలనలో రూపొందిన భారత ప్రభుత్వ చట్టమే అమలులో ఉండేది. కాగా...
2024లో స్టాక్మార్కెట్కు 14 సెలవులు
అదనంగా వారాంతపు శని, ఆదివారం సెలవులు కూడా..
ముంబై : స్టాక్ మార్కెట్కు 2023 గోల్డెన్ ఇయర్గా అవతరించింది. ఎందుకంటే మార్కెట్ 2023లో ఇన్వెస్టర్ల భారీ లాభాలను ఇచ్చింది. నేటి కొత్త సంవత్సరం 2024...
ఆగస్టు 15న ప్రకటించిన హామీలపై ప్రధాని మోడీ సమీక్ష
న్యూఢిల్లీ : ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోడీ ఎర్రకోట వేదికగా ప్రకటించిన హామీల గురించి స్వయంగా శనివారం సమీక్షించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే...
తక్కువ వడ్డీతో ప్రభుత్వ రుణం.. “పీఎం విశ్వకర్మ” ను ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ : సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడమే లక్షంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “పీఎం విశ్వకర్మ” పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ‘యశోభూమి’లో ఈ కార్యక్రమం జరిగింది....
ఈ నెల 17న పిఎం విశ్వకర్మ పథకానికి ప్రధాని ప్రాంభోత్సవం
న్యూఢిల్లీ: సంప్రదాయ చేతి వృత్తి కళాకారులను ఆదుకోవడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన కొత్త పథకం ‘ పిఎం విశ్వమిత్ర’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ...
బిజెపి నిర్వహించిన జి-20!
భారతదేశంలో జి 20 దేశాల సదస్సు శని, ఆదివారం జరిగింది. ప్రపంచ నాయకుడిగా తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ వేదికను ఉపయోగించుంటున్నారు. ఈ సదస్సు కోసం ఢిల్లీ నగరాన్ని...
భారత్ విజయానికి ప్రతీక చంద్రయాన్ 3 : మోడీ
భారత్ విజయానికి ప్రతీక చంద్రయాన్ 3 :
మన్కీ బాత్ 104 వ ఎపిసోడ్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : చంద్రయాన్ 3 భారత్ విజయానికి ఎప్పటికీ ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోడీ కొనియాడారు. మన్కీబాత్...
మహిళపై పోలీసుల దాడి ఘటన.. ప్రభుత్వ అధికారులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: గిరిజన మహిళపై పోలీసుల దాడి ఘటనపై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనపై జడ్జి జస్టీస్ సూరేపల్లి నంద, చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. లేఖను పరిగణలోకి తీసుకున్న...
రాత్రంతా మహిళపై పోలీస్స్టేషన్లో థర్డ్ డిగ్రీ
ఎల్బీ నగర్ పోలీసులపై కేసు నమోదు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎల్బీనగర్ లో మహిళపై థర్డ్ డిగ్రీ ఘటనపై ఇదివరకే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని...
గిరిజన మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ సరికాదు: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్ : గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను తక్షణమే ఉద్యోగం నుండి తొలగించి,బాధిత కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు...
ఎర్రకోట నుంచి ఎన్నికల ప్రచారం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విభిన్నమైన నేత. సాంప్రదాయ రాజకీయాలను పక్కకు నెట్టివేసి తన చుట్టూ రాజకీయాలను కేంద్రీకృతం చేసుకోవడంలో దిట్ట. ప్రపంచంలో పురాతనమైన, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ను ప్రపంచం...
ఈ నాలుగు బ్యాంకుల్లో ఎఫ్డి రేట్లు పెరిగాయ్..
ముంబై : ఆర్బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రెపో రేటులో ఎలాంటి మార్పు చేయనప్పటికీ నాలుగు బ్యాంకులు ఈ నెలలో ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా టర్మ్ డిపాజిట్లపై వడ్డీని పెంచాయి. దీంతో సాధారణ...
అనంతగిరి హిల్స్లో కారు, బైక్ రేసింగ్ ఘటన
హైదరాబాద్ : వికారాబాద్ అనంతగిరి కొండల్లో జరిగిన కారు, బైక్ రేసింగ్ ఘటనకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదులో పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు....
మహిళపై థర్డ్ డిగ్రీ.. ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్
సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం రోజునే పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అకారణంగా మహిళను అదుపులోకి తీసుకోవడంతో సదరు మహిళ ఎదురు తిరగటంతో ఆమెపై...
జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా హెడ్ మాస్టర్ మృతి
భువనేశ్వర్: 77 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా మృతి చెందిన సంఘటన ఒడిశా రాష్ట్రం పూరి జిల్లాలో జరిగింది. ప్రఫూల్లా చంద్రా సాహూ అనే పంతులు...
ప్రధాని ప్రగల్భాలు!
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ గొప్పలే చెప్పుకొన్నారు గాని వాస్తవాలు మాట్లాడలేదు. తన తొమ్మిదేళ్లు పైబడిన పాలనలో దేశం విద్వేష విష భాండంగా మారిపోయిన చేదు వాస్తవాన్ని...
జంటనగరాల్లో అసదుద్దీన్ హల్చల్
బైక్పై తిరుగుతూ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న ఓవైసి
మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాల్లో ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి హల్చల్ చేశారు. బైక్పై కలియ తిరుగుతూ...
నివాసం వద్దనే జెండా ఆవిష్కరించిన అద్వానీ
న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీ లోని తన నివాసం వద్దనే జాతీయ జెండా ఎగురవేశారు. ఇంటివద్దనే జెండా ఎగుర వేసే సంప్రదాయాన్ని...
ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ “వీడ్కోలు ప్రసంగం”: ఆప్ వ్యాఖ్య
న్యూఢిల్లీ : 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఎర్రకోట నుంచి వీడ్కోలు ప్రసంగం ఇచ్చారని ఆప్ మంగళవారం వ్యాఖ్యానించింది. గత పదేళ్లలో తమ ప్రభుత్వం ఏయే పనులు చేసిందో...
భారత్కు ప్రపంచ నేతల శుభాకాంక్షలు
వాషింగ్టన్:భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మార్కోస్, ఆస్ట్రేలియా ప్రధాని అంథోనీ అల్బనీస్, అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ సహా పలువురు దేశాల నేతలనుంచి రాష్ట్రపతి...