Home Search
హుస్నాబాద్ - search results
If you're not happy with the results, please do another search
సిద్దిపేట సబ్స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 220/132 kv సబ్ స్టేషన్ లో ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ప్ర మాదంలో మంటలు భారీగా చెలరేగుతుండటంతో వి ద్యుత్...
సింగరాయ జాతరకు పోటెత్తిన భక్తులు
కోహెడ ః సింగరాయ జాతర ప్రాంతం భక్తజనంతో నిండిపోయింది. సింగరాయ కొండకు కొండకు ఎటు చూసినా జనమే జనం... ప్రభంజనంలా భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తరలి రావడంతో శ్రీశ్రీ ప్రతాప రుద్ర సింగరాయ...
బస్సు సౌకర్యం కావాలనిపిస్తే చెప్పండి.. ఏర్పాటు చేస్తా: మంత్రి పొన్నం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుండి ప్రభుత్వ గ్యారంటీ పథకాలపై దరఖాస్తులను రాష్ట్ర రవాణ బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం...
బస్సులలో మహిళలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు: పొన్నం
సిద్దిపేట: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రతి కుటుంబానికి అందేలా చూస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్, సిపిఐ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. రేపటి...
పొన్నంకు బిసి మంత్రిత్వ శాఖ కేటాయింపుపై బిసి సంఘాల హర్షం
మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన జాజుల
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో బిసి సంక్షేమ శాఖను హుస్నాబాద్ శాసనసభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు కేటాయించడాన్ని బిసి...
కొంపముంచిన గూగుల్ మ్యాప్… రిజర్వాయర్ లోకి దూసుకెళ్లిన డిసిఎం
గూగుల్ మ్యాపును నమ్ముకొని గౌరవెల్లి ప్రాజెక్టులోకి దూరిన డీసీఎం
నేరుగా గౌరవెల్లి ప్రాజెక్టులోకి దూరిన డిసిఎం
మన తెలంగాణ/అక్కన్నపేట: గూగుల్ మ్యాప్ ని నమ్ముకొని నేరుగా ప్రాజెక్టు నీటిలోకి దూసుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్...
కొలువుదీరిన కొత్త మంత్రులు.. తొలి ప్రాధాన్యతలో సీనియర్లకే కేబినెట్ బెర్త్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొన్ని కొలువు దీరింది. రేవంత్ మంత్రి వర్గంలో తొలి విడత 11 మందికి చోటు దక్కిది. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న నేతలకే ప్రాధాన్యత...
మెదక్ లో అత్యధిక పోలింగ్…. హైదరాబాద్ లో అత్యల్ప పోలింగ్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో మూడు గంటల వరకు 51.89 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్లో 69 శాతం పోలింగ్, హైదరాబాద్లో అత్యల్పంగా 31.17 శాతం...
దుబ్బాకలో 70 శాతం… గజ్వేల్ 62 శాతం పోలింగ్
సిద్ధిపేట జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా దుబ్బాక నియోజకవర్గంలో 70.48 శాతం, సిద్ధిపేట నియోజకవర్గంలో 64.52 శాతం పోలింగ్, హుస్నాబాద్ నియోజకవర్గంలో...
పొన్నం సార్… తెలివంటే మీదే!
తెలివింటే కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ దే. పోలింగ్ రోజు నాడు ప్రచారం చేయకూడదు కాబట్టి, ఆయన తెలివిగా ప్లాన్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పొన్నం ప్రభాకర్… ఓటు...
60 రోజుల్లో హరీశ్ రావు అలుపెరుగని ప్రచారం
విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటనలు
80కి పైగా ప్రచార సభలు, రోడ్ షోలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు, మంత్రి హరీశ్ రావు అక్టోబర్,...
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రసంగాలకు జనం జేజేలు
ఉత్తేజాన్ని నింపిన ప్రజా ఆశీర్వాద సభలు
విజయవంతంగా 96 సభలు పూర్తిచేసిన గులాబీ బాస్
మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు జన...
రేపటితో ముగియనున్న సిఎం కెసిఆర్ సభలు
నేడు నాలుగు ప్రజా ఆశీర్వాద సభలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన ప్రజాఆశీర్వాద సభలలో భాగంగా సోమవారం నాలుగు సభలలో పాల్గొననున్నారు. షాద్నగర్, చేవెళ్ల,...
మోదానీ బంధంపై బహుపరాక్
హుస్నాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదను పారిశ్రామికవేత్త అదానికి దోచి పెడుతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. శుక్రవారం పట్టణంలో హుస్నాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపి పొన్నం...
దిగ్విజయం.. ప్రజా ఆశీర్వాదం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన నియోజకవర్గాల పర్యటనలు, అందులో భాగంగా పాల్గొంటున్న ప్రజాఆశీర్వాద సభలు శుక్రవారంతో 86 పూర్తయ్యాయి. గత నెల...
దిగ్విజయంగా కొనసాగుతున్న సిఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలు
అక్టోబర్ 15న హుస్నాబాద్ సభతో ప్రారంభం
ఇప్పటివరకు 86 సభలు పూర్తి
ప్రతి సభలో ప్రగతి మాట..పల్లెలన్నీ కెసిఆర్ బాట
చప్పట్లు, కేరింతలు మారుమోగుతున్న సభలు
ప్రజాఆశీర్వాదసభల్లో ప్రతిధ్వనిస్తున్న ప్రగతి శంఖారావం
కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలి-...
నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ..
తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికలకు మరో వారం రోజులే ఉండడంతో ఇద్దరు అగ్రనేతలు తెలంగాణలో విస్తృత పర్యటన చేసేందుకు సిద్ధమయ్యారు....
నేడు, రేపు ప్రియాంక గాంధీ, డికె. శివ కుమార్ల ఎన్నికల ప్రచారం
మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలకు మరో వారం రోజులే సమయం ఉండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అన్నీ నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్ రూపొందించుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ క్రమంలోనే...
సమయం లేదు మిత్రమా!
ఆఖరి పోరాటానికి సై.. ప్రచారంలో ప్రధాన పార్టీల మరింత దూకుడు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నవంబర్ 28 సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. కేవలం వారం రోజులు వ్యవధి మాత్రమే మిగిలి...
అభ్యర్థులకు గల్ఫ్ గండం
కేంద్రం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చేసింది ఏమీ లేదు.. అక్కడి నుంచే స్మార్ట్ ఫోన్లతో ప్రచారం
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ ప్రవా’స కార్మికులు, గత పదేళ్ళలో గల్ఫ్ నుంచి...