Home Search
హెలికాప్టర్ - search results
If you're not happy with the results, please do another search
వేగిరమే యాదాద్రి పూర్తి
మన తెలంగాణ / హైదరాబాద్ /మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు అ ధికారులను ఆదేశించారు. శనివారం...
రెడ్సీపై దాడుల ప్రభావం
గత సంవత్సరం అక్టోబర్లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వివాదంలో అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ (యుకె) దేశాలు ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచాయి. ఇరాన్ దేశం హమాస్కి మద్దతుగా...
రష్యాకు షాక్ ఇచ్చి… ఉక్రెయిన్ పారిపోయిన పైలట్ హత్య
మాడ్రిడ్: రష్యాకు చెందిన ఫైలట్ హెలికాప్టర్తో సహా ఉక్రెయిన్కు పారిపోయాడు, సదరు పైలట్ స్పెయిన్లో హత్యకు గురయ్యాడు. మ్యాక్సిమ్ కుజ్మినోవ్ది అనే వ్యక్తి రష్యాలో పైలట్గా సేవలందిస్తున్నారు. గత సంవత్సరం ఆగస్టులో ఎంఐ-8...
చినూక్లో ‘సాంకేతిక సమస్య’
చండీగఢ్ : భారత వైమానిక దళం (ఐఎఎఫ్)కు చెందిన చినూక్ హెలికాప్టర్లో‘సాంకేతిక సమస్య’ తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా దానిని పంజాబ్ సంగ్రూర్ జిల్లాలో ఆదివారం దింపారని పోలీసులు వెల్లడించారు. సంగ్రూర్ జిల్లా...
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు హెలికాప్టర్ సేవలు
హైదరాబాద్: ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహా జాతరను ప్రతిష్టాత్మకంగా జరుపుతోంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారంలో...
హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు మృతి
శాన్ డీగో: అననుకూల వాతావరణం కారణంగా అమెరికాలోని శాన్ డీగో వెలుపల పర్వతాలలో కూలిపోయిన హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఐదుగురు అమెరికన్ నౌకాదళ సిబ్బంది మరణించినట్లు గురువారం సైన్యం ధ్రువీకరించింది. క్రెచ్ ఎయిర్పోర్స్ బేస్లో...
హెలికాప్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు మృతి
చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్లో పినేరా ప్రయాణిస్తుండగా, అది కూలిపోయింది. దీంతో...
సముద్రంలో ఇండియన్ నేవీ ఆపరేషన్
ముంబై : భారతీయ నౌకాదళ కమాండోలు హీరోలు అన్పించుకున్నారు. సొమాలియా తీరం వద్ద సముద్రజలాల్లో హైజాక్ గురైన ఎంవి లీలా నార్ఫోక్ కార్గో నౌకను దుండగుల చెర నుంచి తప్పించారు. నౌకలో ఉన్న...
పాలనపై రేవంత్ మార్క్
రాష్ట్రంలో 26మంది ఐఎఎస్ల బదిలీ
గత ప్రభుత్వంలో సిఎంఒలో కీలక అధికారిగా పనిచేసిన స్మితా సబర్వాల్కు స్థాన
చలనం ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియామకం..
గతంలో ఆమె నిర్వహించిన సాగునీటి కార్యదర్శి పదవి
రాహుల్ బొజ్జాకు అప్పగింత.....
కాళేశ్వరంపై స్కానింగ్
గోదావరి నదీజలాల ఆధారంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం నఖశిఖ పరిశీలనకు సిద్దమైంది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు...
చేనేతకు చేయూతనిస్తా
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి : పోచంపల్లి చేనేత కార్మికుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాన ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భరోసా ఇచ్చారు. శీతాకాలం విడిదిలో భాగంగా బుధవారం భూదాన్పోచంపల్లి సందర్శనకు...
ఆ వార్తలను నమ్మకండి: స్మితా సబర్వాల్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్పై వెళ్తున్నారంటూ వస్తున్న ఫేక్ వార్తలను సీనియర్ ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కొట్టిపారేశారు. స్మితా తన ట్విట్టర్లో స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటానని...
చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకోనున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దంపతులు సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలోని కల్వకుంట్ల వెంకటరాఘవరావు జిల్లా పరిషత్ హైస్కూల్ రూమ్ నెంబర్ -2 (పార్ట్ నంబర్...
రిషికేష్కు కూలీల తరలింపు..
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో సొరంగం నుంచి విముక్తి పొందిన 41 మంది కూలీలను రిషికేష్లోని ఆలిండియా ఇనిస్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు (ఎయిమ్స్) తరలించారు. 17 రోజులుగా ఈ కూలీలు టన్నెల్లోపల చిక్కుపడ్డారు....
మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. ఎస్పీ సస్పెన్షన్
చండీగఢ్ : రెండేళ్ల క్రితం ప్రధాని మోడీ పంజాబ్లో పర్యటించినప్పుడు భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి బఠిండా జిల్లా ఎస్పీ గుర్బీందర్ సింగ్ను విధుల్లోంచి...
దళిత ఓట్ల కోసం బిజెపి బిగ్ ప్లాన్
మందకృష్ణ ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు
ప్రత్యేక హెలికాప్టర్ సిద్దం చేస్తున్నట్లు పార్టీ వర్గాల వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి ఎన్నికల ప్రచారానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెళ్లుతున్నట్లు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి....
భారత్కు వస్తున్న ఇజ్రాయెల్ నౌక హైజాక్ …. (వీడియో వైరల్)
హైదరాబాద్: ఇజ్రాయెల్కు చెందిన నౌక తుర్కియే నుంచి భారత్కు వస్తుండగా హౌతీ రెబెల్స్ హైజాక్ చేసి యెమెన్ తీర ప్రాంతానికి తరలించారు. ఈ వీడియోను హౌతీ రెబెల్స్ విడుదల చేశారు. సాయుధులు హెలికాప్టర్లో...
తెలంగాణకు మూడు షుగర్ ఫ్యాక్టరీలు:అమిత్ షా
కోరుట్ల: తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే మూడు షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో...
ఇందిరమ్మ రాజ్యం అంటే మళ్లీ ఎన్కౌంటర్లు
మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి/ గద్వాల ప్రతినిధి: తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అని వీరి మా టలు, వారి మాటలు విని మోసపోతే గోస పడుతామని బిఆర్ఎస్...
నేడు రాహుల్, మల్లికార్జున ఖర్గేల రాక
మనతెలంగాణ/హైదరాబాద్: నేడు హైదరాబాద్కు కాంగ్రెస్ అగ్రనేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు రానున్నారు. ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు ఖర్గే చేరుకొనున్నారు. అక్కడి...