Home Search
అడ్వకేట్ జనరల్ - search results
If you're not happy with the results, please do another search
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు దక్కని ఊరట
బెయిల్ పిటిషన్పై అక్టోబర్ 3కు విచారణ వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టిడిపి అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 3కు విచారణను ఎపి హైకోర్టు...
సుప్రీం ఆదేశాలు పాటించకపోతే మా ప్రభుత్వ బర్తరఫ్ ఖాయం: సిద్దరామయ్య
బెంగళూరు: తమిళనాడుకు కావేరీ జలాల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను తమ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమలుచేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే ప్రమాదం ఉందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం తెలిపారు.
శుక్రవారం తనను...
టిఎస్పిఎస్సి మళ్లీ ఫెయిల్
గ్రూప్-1 ప్రిలిమ్స్ను రద్దు చేసిన హైకోర్టు
తిరిగి పరీక్ష నిర్వహించాలని సర్వీస్ కమిషన్కు ఆదేశం
బయోమెట్రిక్ తీసుకోలేదని హైకోర్టును ఆశ్రయించిన పలువురు అభ్యర్థులు
హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఒఎంఆర్ షీట్లు ఇచ్చారని...
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం..
హైదరాబాద్ : ఎపి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో రూ.371 కోట్ల అవినీతి జరగిందని ఎపి సిఐడి ఎడిజి సంజయ్ అన్నారు. ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డితో కలిసి హైదరాబాద్లో గురువారం...
గ్రూప్1 పరీక్షపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్ : టిఎస్పిఎస్సి బోర్డు నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. బయోమెట్రిక్ ఏర్పాటు చెయ్యలేదంటూ పిటిషన్ దాఖలు చేసిన కొందరు అభ్యర్థులు ఫలితాలను ప్రకటించకుండా ఉత్తర్వులు జారీ చెయ్యాలని...
‘సుప్రీం’లో ఎంఎల్సి కవితకు ఊరట
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో భాగంగా గత మార్చి నెలలో ఎంఎల్సి కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణకు హాజరైన సంగతి విదితమే. ఈ విచారణకు నోటీసులు ఇచ్చిన విషయంలో...
టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసులో మరొకరు అరెస్టు
హైదరాబాద్ : టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మాస్ కాపీయింగ్ చేయించిన రమేష్కు పేపర్ ఇచ్చిన ప్రిన్సిపల్ను పోలీసులు అరెస్టు చేశారు. టోలీచౌకీకి చెందిన మహబూబ్ను...
బీఆర్ఎస్ ఎంపీ ఫౌండేషన్కు భూమి కేటాయింపును రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు!
క్యాన్సర్, ఇతర వ్యాధుల చికిత్స కోసం ఆసుపత్రి నిర్మాణానికి 33 ఏళ్ల కాలానికి ఏడాదికి రూ. 1.47 లక్షల నామ మాత్రపు ధరతో లీజుకు భూమిని ఫౌండేషన్కు కేటాయించారు.
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)...
సుప్రీంకోర్టు జడ్జీగా తెలంగాణ బిడ్డ
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు శనివారం కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులు అయ్యారు. వీరిలో ఒక్కరు పులిగోరు వెంకట సంజయ్ కుమార్ (పివి సంజయ్కుమార్) తెలంగాణ వారు. చాలా కాలంగా...
గణతంత్ర స్ఫూర్తిని చాటేలా పరేడ్ నిర్వహించాల్సిందే: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: గణతంత్ర స్ఫూర్తిని చాటేలా పరేడ్ కూడిన వేడుకలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిపబ్లిక్ డే వేళ పరేడ్...
సిబిఐకి ఎర కేసు
మన ఎంఎల్ఎల కొనుగోలు కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన...
సంతోష్కు మళ్లీ నోటీసులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్ఎల కొనుగోలు కేసులో హైకోర్టులో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు మరోసారి నోటీసులు ఇవ్వాలని సిట్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది....
ఎంఎల్ఎలకు ఎర కేసు.. బిజెపికి చుక్కెదురు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్ఎల కొనుగోలు కేసులో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ లక్ష్మీజనార్దన సంతోష్)కు ఇచ్చిన సిట్ నోటీసులను రద్దు చేయాలన్న బిజెపి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. బిఎల్...
సిబిఐకి నో ఎంట్రీ..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశం రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో.. ఆగస్టులోనే సిబిఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా...
కర్నాటకలో ఎస్సి/ఎస్టి కోటా పెంపు
కర్నాటకలో ఎస్సి/ ఎస్టి కోటా పెంపు
రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం ..
రాజ్యాంగబద్ధతకు చర్యలు
రాష్ట్రంలో ఇక రిజర్వేషన్లు 56 శాతం
బెంగళూరు: కర్నాటకలో ఎస్సి/ఎస్టి రిజర్వేషన్ల పెంపుదల నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి శనివారం...
పంజాబ్ ఎజి అన్మోల్ రతన్ సిధూ రాజీనామా
చండీగఢ్: వ్యక్తిగత కారణాలతో తాను పంజాబ్ అడ్వకేట్ జనరల్ పదవికి రాజీనామా చేసినట్లు సీనియర్ న్యాయవాది అన్మోల్ రతన్ సిధూ మంగళవారం తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు జులై 10న తన...
రాష్ట్ర హైకోర్టు సిజెగా ఉజ్జల్ భూయాన్..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ను నియామిస్తూ కేంద్రం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్ర హైకోర్టులో...
పూరీ జగన్నాథ ఆలయంలో అక్రమ తవ్వకాల పిటిషన్పై ఉత్తర్వులను రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు
పూరీ జగన్నాథ ఆలయంలో అక్రమ తవ్వకాలు, నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై ఉత్తర్వులను ఎస్సీ రిజర్వ్ చేసింది.
న్యూఢిల్లీ: పూరీలోని ప్రఖ్యాతి గాంచిన శ్రీ జగన్నాథ ఆలయంలో ఒడిశా ప్రభుత్వం అక్రమ తవ్వకాలు,...
రాష్ట్ర హైకోర్టు సిజెగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్కు పదోన్నతి
జస్టిస్ సతీష్ చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉజ్జల్ భూయాన్కు పదోన్నతి కల్పిస్తూ సిజెగా పనిచేసిన సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు...
ఐపిఎస్ అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఐపిఎస్ అధికారి అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అతన్ని విధుల్లోకి తీసుకుంటున్న జివొ నం. 583 జారీ...