Home Search
ఆన్ లైన్ గేమ్ - search results
If you're not happy with the results, please do another search
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
వరంగల్ : వరంగల్ పట్టణంలోని ఓసిటి కేంద్రంగా ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు యువతులతో సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్జోన్ డిసిపి ఎంఎ బారి తెలిపారు. గురువారం హనుమకొండలోని...
ఇక ఆన్లైన్లో సాలర్జంగ్ మ్యూజిఎం
మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరిచిన అరుదైన వస్తువులు, చిత్రాలు, నిక్షిప్తం చేసిన చరిత్రను ఇప్పుడు ఆన్లైన్లోనూ వీక్షించొచ్చు. గూగుల్ ఆర్ట్ అండ్ కల్చర్ ప్రాజెక్టులో భాగంగా...
ఎక్కువ మంది అభిమానించే ఆన్లైన్గేమింగ్, వినోదాత్మక బ్రాండ్ బెట్ డెయిలీ..
దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆన్లైన్ స్పోర్ట్స్, లీజర్ గేమింగ్ ప్లాట్ఫామ్ బెట్ డెయిలీ మరో మారు మార్కెట్లోకి రెండు విభిన్నమైన ఆఫరింగ్స్ – బెట్డెయిలీ డాట్కామ్, బెట్ డెయిలీ డాట్ ఇన్తో...
ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జిఎస్టి!
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్పై గరిష్ఠంగా 28 శాతం జిఎస్టి విధించాలని ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. నైపుణ్యంతో కూడినా లేక చాన్స్మీద ఆధారపడిన గేమ్ అయినా...
ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనలపై నిషేధం.. మార్గదర్శకాలు జారీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ బెట్టింగ్ను ప్రోత్సహించే ప్రకటనలు వినియోగదారులకు సామాజికంగా, ఆర్థికంగా ముప్పుగా పరిణమిస్తు న్నందున ఆ ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలను కేంద్రం కోరింది. ఈ మేరకు ఆ...
ఆన్లైన్ రమ్మీ కట్టడికి త్వరలో ఆర్డినెన్సు
తమిళనాడు ప్రభుత్వం వెల్లడి
చెన్నై: రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీని నియంత్రించడానికి త్వరలోనే ఒక ఆర్డినెన్సును జారీచేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించిరెండు వారాలలో తగిన సిఫార్సులు చేసేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి...
తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇన్గేమ్ పర్చేజ్లు వద్దు
అసలు పేర్లు ఉపయోగించ వద్దు
సురక్షితమైన అన్లైన్ గేమింగ్పై విద్యాశాఖ గైడ్లైన్స్
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ కారణంగా పాఠశాలలు మూతపడ్డం, ఆన్లైన్ తరగతుల కారణంగా పిల్లలు మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ను ఉపయోగించడం పెరిగిపోయిన విషయం తెలిసిందే....
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్టు
నలుగురి అరెస్టు, పరారీలో ముగ్గురు
రూ.8,65,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్ : ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ముఠాలోని నలుగురు నిందితులను అరెస్టు చేయగా, మరో...
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
పదకొండు మంది నిందితుల అరెస్టు
హైదరాబాద్: ఆన్లైన్ గేమ్ల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న పదకొండు మంది నిందితులను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,39,620 నగదు, 52 కార్డులు,...
ఆన్లైన్ జూదం బతుకులతో చెలగాటం!
ఆన్లైన్ బెట్టింగ్ జనాల జేబులను గుల్లచేస్తోంది. మధ్యవయస్కులే కాదు యువత సైతం ఈ ఆటకు బానిసై అందిన ప్రతిచోటా అప్పులు చేసి వాటిని తీర్చే దారిలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. కళాశాలలకు...
టి సాట్ ద్వారా గురుకుల విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలలన్నీ మూతపడిన నేపథ్యంలో ఆన్లైన్ విధానంలో టి సాట్ టివి ద్వారా ఇంటి వద్దనే విద్యార్థులకు బోధన అందించాలని రాష్ట్ర...
డిజిటల్ చదువులు.. ఆన్లైన్ బాట పడుతున్న విద్యార్థులు
హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలను డిజిటల్, ఇ-లెర్నింగ్ ఫ్లాట్ఫారమ్స్ ద్వారా చదివించుకోవాల్సిందిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది....
విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు
హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తమైన పాఠశాలలు ఆన్లైన్ పాఠాలను ఎంచుకుని అమలు చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు వాట్సాప్ ద్వారా,...
డఫాబెట్ వెబ్ సైట్ ద్వారా మోసాలు.. ఢిల్లీలో అరెస్ట్
హైదరాబాద్: ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 1.04 కోట్ల నగదు,...
డెట్టాల్, ఎన్డీటీవీ అంబాసిడర్ గా ఆయుష్మాన్ ఖురానా
ముంబయి: అత్యంత విశ్వశనీయమైన న్యూస్ నెట్ వర్క్, NDTV, విజయవంతమైన 10వ సీజన్ ‘బనేగా స్వస్త్ ఇండియా’తో మళ్లీ వచ్చింది. ఇది భారతదేశపు అతి పెద్ద ప్రజా ఆరోగ్యం గురించిన ప్రచారం. భారతదేశం...
కొడుకు నిర్వాకం…. తల్లి షాక్… ఆకౌంట్ ఖాళీ…
హైదరాబాద్: తన ఆకౌంట్లో నాలుగు లక్షల రూపాయలు లేకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఓ మహిళ ఆశ్రయించింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం తెలిసి...
గెలాక్సీ ఏ55 5G, గెలాక్సీ ఏ35 5Gలను విడుదల చేసిన శాంసంగ్
హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్.. అద్భుతమైన ఆవిష్కరణలతో కూడిన గెలాక్సీ ఏ55 5G, గెలాక్సీ ఏ35 5Gలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. నూతన ఏ సిరీస్ మొబైల్ పరికరాలు...
స్మార్ట్ ఫోన్ను స్మార్ట్గా వాడుకోండి
స్మార్ట్ ఫోన్స్ చేతికి వచ్చాక మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రతీ పనిని సేకండ్ల వ్యవధిలో వేళ్లపైనే పూర్తి చేసేస్తున్నాం. అమ్మడం, కొనడం, చూడడం, మాట్లాడడం ఇలా ఒకటేమిటి, సమస్తం స్మార్ట్ ఫోన్...
SSD 990 EVOను ఆవిష్కరించిన సామ్ సంగ్
గురుగ్రామ్: దేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్ సంగ్ తన సరికొత్త SSD 990 EVOను పరిచయం చేసింది-కంపెనీ యొక్క సాలిడ్ స్టేట్ డ్రైవ్ల శ్రేణికి సరికొత్త జోడింపు. మెరుగైన...
చైనీస్కు బ్యాంక్ ఖాతా ఇచ్చిన యువకుడి అరెస్టు
సిటిబ్యూరోః సైబర్ నేరాలు చేస్తున్న చైనా దేశస్థులకు బ్యాంక్ ఖాతా నంబర్ ఇచ్చి సహకరిస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ఎపిలోని తిరుపతికి చెందిన...