Home Search
ఎస్సి కార్పొరేషన్ - search results
If you're not happy with the results, please do another search
ఉప ప్రణాళికపై ఉదాసీనత
షెడ్యూల్డు కులాలు, తెగల అభ్యున్నతి, సామాజిక భద్రతకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక, షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక (ఆర్థిక వనరుల ప్రణాళికా రచన, కేటాయింపు, వినియోగం) చట్టం -2013 తెచ్చారు....
జూబ్లీహిల్స్లో దళితబంధు కింద 22 మంది లబ్దిదారులకు వాహనాల పంపిణీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం సత్ సంకల్పంతో ప్రారంభించిన దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగు నింపుతోందని జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంల యూసుఫ్ గేడలోని కృష్ణకాంత్...
ముమ్మరంగా ‘దళిత బంధు’
రాష్ట్రవ్యాప్తంగా దళిత కుటుంబాలకు యూనిట్ల పంపిణీ
హైదరాబాద్ : ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ నానుడిని నిజం చేసేలా ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు పథకంతో...
విదేశాల్లో విద్యాభ్యాసానికి యువతకు చేయూత
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/ హైదరాబాద్: ఓవర్సీస్ స్కాలర్ షిప్పుల దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించి, పరిష్కరించాలని అధికారులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్...
పారదర్శకంగా దళితబంధు లబ్ధిదారుల ఎంపిక
ఎంఎల్ఎలదే కీలకపాత్ర
మండలం యూనిట్గా అత్యధిక
విద్యార్థులున్న స్కూళ్లకు
ఆధునీకరణలో తొలి ప్రాధాన్యత
మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : మార్చి 31నాటికల్లా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేసేలా చర్యలు...
వడివడిగా దళితబంధు
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు
తొలిదశలో ఎంఎల్ఎల సలహాలతో 100మంది చొప్పున
లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెల 5లోగా ప్రక్రియ పూర్తి
మార్చి 7లోగా లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్ల కేటాయింపు
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల...
ప్రతి నియోజకవర్గంలో దళితబంధు..
ప్రతి నియోజకవర్గంలో దళితబంధు
ఎమ్మెల్యే సలహాతో వంద మంది ఎంపిక
లబ్ధిదారుల యూనిట్లకు రూ.10 లక్షలు మంజూరు
మార్చి నెలాఖరులోగా గ్రౌండింగ్
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, సిఎస్ సోమేశ్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతి నియోజకవర్గంలో...
4 మండలాలకు దళితబంధు నిధులు
రూ.250కోట్లు విడుదల
మాట నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో దళితబంధు పథకం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న నాలుగు మండలాలకు ఎస్సి కార్పొరేషన్ నిధులను విడుదల చేసింది. దళితబంధు పథకానికి ముందుగానే...
సబ్సిడీల కోసం రూ.500 కోట్లు: కొప్పుల
హైదరాబాద్: ఎస్సి కార్పొరేషన్ రుణాల దరఖాస్తుకు తేదీ 31 వరకు పొడిగించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.786 కోట్లకు కేటాయించామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా కొప్పుల మీడియాలో మాట్లాడారు....
దళిత, గిరిజనులకు దండిగా అవకాశాలు
పారిశ్రామిక వేత్తలుగా
ఆయా వర్గాల యువకులు
2000 మందికి రూ.100 కోట్ల
సబ్సిడీ చెక్కులు
జిల్లాల్లో అవగాహన మేళాలు
సిఎం కెసిఆర్ ఆలోచన మేరకు
ఎస్సి ఎస్టి కమిషన్ పనితీరు
భేష్ : మంత్రి కెటిఆర్
కమిషన్ వెబ్సైట్, నూతన
సమావేశ...
టిడిపితో మాదిగలది శాశ్వత బంధం : చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం అని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదిగ వర్గ ప్రజల అభ్యున్నతికి మొదటి నుంచీ పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు...
పథకాలు అద్భుతం…పదవుల్లో ప్రాతినిధ్యమివ్వండి
మంత్రి పొన్నంకు దాసు సురేశ్ వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేయటంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి...
భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి సిపిఎం పోటీ
భువనగిరి పార్లమెంట్ స్థానానికి జహంగీర్ పోటీ చేస్తారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య వెల్లడించారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు....
జిఒ 3 రద్దు చేయాల్సిందే..
మనతెలంగాణ/ హైదరాబాద్, విద్యానగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాలపై లేదని బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్లను...
తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా చిన్నారెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది....
గ్రూప్ -1 పోస్టులు 563 కాదు… 1600 పోస్టులు భర్తీ చేయాలి : ఆర్. కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్- 1 పోస్టులు 563 భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే గ్రూప్- 1 పోస్టులు 563 కాదు - 1600 కు పైగా...
ఉరుముతున్న నిరుద్యోగం
ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేకపోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు...
బిసిలకు ఉపముఖ్యమంత్రితోపాటు ఐదు మంత్రి పదవులివ్వాలి : ఆర్.కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాహుల్...
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్
హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎంఎల్సిలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ నియామకం అయ్యారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన వీరిద్దరి పేర్లకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటా...
జిల్లాల పునర్విభజనపై స్వతంత్ర కమిషన్
అసెంబ్లీలో అందరితో చర్చించాకే జిల్లాల విభజన
మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై కమిషన్ వేస్తానని, ఆ కమిషన్ ఇచ్చే నివేదికపై అసెంబ్లీ చర్చ చేస్తామని, దీంతోపాటు...