Home Search
ఐసిస్ - search results
If you're not happy with the results, please do another search
ఉగ్రవాదులకు షెల్టర్ జోన్గా నగరం: బండి సంజయ్
హైదరాబాద్ : ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని మండిపడ్డారు. గతంలో...
భాగ్యనగరంలో ఉగ్ర కలకలం..
మన తెలంగాణ/హైదరాబాద్: భాగ్యనగరంలో మరోమారు ఉగ్ర కలకలం చోటు చేసుకుంది. నగరంలో తలదాచుకున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలు 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి కచ్చితమైన సమాచారంతో కొంతకాలంగా...
ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా కేరళ స్టోరీస్: బండి సంజయ్
హైదరాబాద్ ః ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా కేరళ స్టోరీస్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సోమవారం ఆయన పార్లమెంట్ సభ్యుడు లక్ష్మ ణ్తో కలిసి కాచిగూడలోని...
‘ది కేరళ స్టోరీ’పై ఎందుకింత రచ్చ?.. సుప్రీంకు చేరిన సినిమా వివాదం
‘ది కేరళ స్టోరీ’లో నిజమెంత?
గోరంతను కొండంతగా చూపిస్తున్న వైనం
32,000 మంది యువతులు మాయం వాదనకు ఆధారాలు కరవు
‘కశ్మీర్ ఫైల్స్’లాగానే సంచలనం చేసే ప్రయత్నమా?
న్యూఢిల్లీ: మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న ‘ది కేరళ...
విడుదలకు ముందే వివాదంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా!
కొచ్చి: అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. కేరళ నుంచి దాదాపు 32,000 మంది అమ్మాయిలు తప్పిపోవడాన్ని ఇతివృత్తంగా చేసుకుని తీసిన చిత్రం ఇది. అయితే...
మిలటరీ ఎయిర్పోర్టులో పేలుడు..10మంది మృతి
కాబూల్: కొత్త సంవత్సరం ప్రారంభమై ఒకరోజు గడవక ముందే కాబూల్లో మృత్యుఘంటికలు మోగాయి. అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లోని మిలటరీ ఎయిర్పోర్టు చెక్పాయింటు వద్ద ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10మంది...
మదర్సాలో పేలుడు: 19 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్లోని ఐబాక్ ప్రాంతంలో బాంబు పెలుళ్లు చోటుచేసుకున్నాయి. మదర్సాలో బాంబు పేలడంతో 19 మంది మృతి చెందగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గత సంవత్సరం...
చెన్నై వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
చెన్నై: ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) కరపత్రం, బాంబు తయారీ నోట్స్ కలిగి ఉన్నందుకు చెన్నైకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరి ఇద్దరిని నిర్బంధించారు. ఆ...
భారీ ఉగ్రకుట్ర భగ్నం
దసరా ఉత్సవాలే టార్గెట్
ఓ పార్టీ నేతలతో పాటు జన
రద్దీ ప్రాంతాల్లో వరుస
దాడులకు పథక రచన
హైదరాబాద్లో ముగ్గురు
అరెస్టు పరారీలో
మరో ముగ్గురు నగదు,
గ్రెనేడ్లు స్వాధీనం
మన తెలంగాణ/హై-దరాబాద్ : హైదరాబాద్లో...
పిఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వ నిషేధం..
న్యూఢిల్లీ: పిఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వ నిషేధం విధించింది. క్రిమినల్, టెర్రర్ చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నందున యుఎపిఎ కింద విచారణ అనంతరం ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అనుబంధ సంస్థలైన...
ప్రభుత్వంపై కక్షతో ఉగ్రవాద చర్యలు
పిఎఫ్ఐపై నియా రిమాండ్రిపోర్టు
అగ్రనేతలపై దాడులకు వ్యూహం
లష్కరే ఐసిస్ల్లో చేరేందుకు ఒత్తిడి
కొచ్చి : ఉగ్రవాదం, నిధుల చేరవేత అభియోగాల ముద్రపడ్డ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ...
రాష్ట్రానికి కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు
రాష్ట్రంలో ‘పంద్రాగస్టు’ అలర్ట్
‘ఉగ్ర’ సంబంధాలపై ప్రత్యేక దృష్టి
స్లీపర్సెల్, మాడ్యువల్స్ కదలికలపై నజర్
అజ్ఞాతంలో ఉన్నవారి కోసం ఎన్ఐఏ ఆరా..!
హైదరాబాద్: ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రకుట్రలపై అప్రమత్తంగా ఉండాలని...
ఉదయపూర్ టైలర్ హత్యపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: రాజస్తాన్ ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్య హత్యపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ఐసిస్ ఉగ్రకోణం అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణకు ఆదేశించింది. కన్హయ్య హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి....
సౌదీలో ఒకే రోజు 81 మందికి మరణశిక్ష
ఉగ్రవాదుల ముద్రలతో మట్టుపెట్టారు
దుబాయ్ : సౌదీ అరేబియాలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేరోజు 81 మందికి మరణశిక్ష అమలు పర్చారు. ప్రాణాలు తీశారు. ఉగ్రవాద ఘటనల నేరాలతో దోషులుగా నిర్థారణ అయిన...
హిందూయిజం అంటే గూండాయిజం కాదే
ఖుర్షీద్ రాతల నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు
సేవాగ్రామ్ కార్యకర్తలకు వీడియో సందేశం
పరివార్ ప్రాబల్యం చెందిందని అంగీకారం
న్యూఢిల్లీ : హిందూత్వ, హిందూయిజం రెండువేర్వేరు అంశాలు, ఆలోచనా విధానాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...
తాలిబన్ల ప్రభుత్వం
అఫ్ఘానిస్తాన్లో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం కరడుగట్టిన ఉగ్రవాదులతో నిండి ఉండడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. గత వారమే జరిగి ఉండవలసిన ప్రభుత్వ కూర్పు వాయిదా పడి మంగళవారం నాటికి ఒక...
పంజ్షేర్ లో మారణహోమం…. 600 మంది తాలిబన్లు మృతి?
కాబూల్: అప్ఘానిస్తాన్లోని పంజ్షేర్ ప్రాంతంలో తాలిబన్లు-రెసిస్టెన్స్ దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 600 మంది తాలిబన్లు హతమయ్యారు. పంజ్షేర్ ప్రాంతానికి రెసిస్టెన్స్ దళాలు కాపాలాగా ఉన్నాయి. పంజ్షీర్ ప్రాంతాలోకి తాలిబన్లు రాగానే ల్యాండ్...
చైనానే మా నేస్తం
తేల్చిచెప్పిన తాలిబన్లు , పెట్టుబడులకు స్వాగతం
డ్రాగన్తో తగరపు నిక్షేపాల వెలికితీత, ఒన్ బెల్ట్ రాదారి ఏర్పాటుకు సానుకూలం
పెషావర్ : చైనానే తమ ప్రధాన భాగస్వామ్యపక్ష దేశం అని తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. దేశంలో...
కాబూల్ ఎయిర్పోర్టుపై ఉగ్రదాడుల ముప్పు
అమెరికా అధ్యక్షులు బైడెన్ హెచ్చరికలు
వాషింగ్టన్: వచ్చే 24 నుంచి 36 గంటలలో కాబూల్ ఎయిర్పోర్టుపై ఉగ్రవాదుల దాడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆదివారం హెచ్చరించారు....
ప్రతీకారం తప్పదు
ఐసిస్ ఉగ్రవాదులను హతమార్చాల్సిందిగా ఆర్మీకి బైడెన్ ఆదేశం
అగ్రరాజ్యాధినేత మొహంలో దిగులు, మాటల్లో తడబాటు
ఉద్వేగంతో కొది సేపు మౌనంగా ఉండిపోయిన అధ్యక్షుడు
వాషింగ్టన్: అఫ్ఘన్ రాజధాని కాబూల్లో జరిగిన పేలుళ్లపై అమెరికా ఆగ్రహం వ్యక్తం...