Home Search
ఓటర్ల తుది జాబితా - search results
If you're not happy with the results, please do another search
తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలు విడుదల చేసిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలను విడుదల చేసింది. ఇటీవల ఓటర్ల సవరణ పూర్తయిన నేపథ్యంలో, తెలంగాణ, ఏపీలకు సంబంధించి నూతన జాబితాలు రూపొందించింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య...
మునుగోడు ఉపఎన్నికల ఓటర్ల జాబితాపై స్టే ఇవ్వ నిరాకరించిన కోర్టు
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల ఓటర్ల జాబితా శుక్రవారం విడుదల చేయనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రచురణపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు గురువారం నిరాకరించింది. గత ఎన్నికలు జరిగిన 2019 నుంచి మునుగోడుకు సంబంధించిన...
2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటించిన ఇసి
మనతెలంగాణ/హైదరాబాద్: 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 31 వరకు ముందస్తు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల...
ఎంఎల్సి ఓటర్ల జాబితా షెడ్యూల్
అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు నమోదు ప్రక్రియ
డిసెంబర్ 1న ముసాయిదా
జనవరి 1న ఫైనల్లిస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 29తో ఖాళీ కానున్న పట్టభద్రుల కోటా ఎంఎల్సి ప్రక్రియను...
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోనూ 2021 జనవరి ఒకటి అర్హత తేదీతో ఓటర్ల జాబితా ప్రత్యేక...
80ఏళ్లు దాటితే ఇంటి నుంచే ఓటు
దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు
వందేళ్లు దాటిన ఓటర్లు 7,600 మంది
కొత్తగా 8.11 లక్షల కొత్త ఓటర్ల నమోదు
అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని కొన్ని పార్టీలు కోరాయి
148 చెక్...
కొత్తగా ఓటరు నమోదు షూరు
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఈ ఏడాది చివరిలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదుకు ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో...
ఓటరుగా రెండు చోట్ల ఓవైసీ పేరు నమోదు: కాంగ్రెస్
హైదారాబాద్: ఆల్ ఇండియా మజ్లీస్ఇఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) నాయకుడు, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ నియమాలకు విరుద్ధంగా రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన పేరును నమోదుచేసుకున్నారని కాంగ్రెస్ నాయకుడు జి.నిరంజన్ పేర్కొన్నారు.
ఆల్ ఇండియా...
మోగిన జిహెచ్ఎంసి ఎన్నికల నగారా
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల నగారా మోగింది. జిహెచ్ఎంసి ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచే నామినేషన్ల...
మరో నలుగురు..
మన తెలంగాణ / హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో ఎంపీ సీట్లను గెలుచుకోవాలనే లక్షంతో కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ఎలక్షన్స్ కమిటీ (సిఈసి) తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న...
త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక
ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
ఢిల్లీ మహిళలకు ప్రతినెలా రూ .1000
ఆప్ బడ్జెట్లో కొత్తగా ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ పథకం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఆప్ ప్రభుత్వం సోమవారం 202425 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన...
ఎంఎల్ఎ పాడి కౌశిక్రెడ్డి ప్రచారంపై గవర్నర్ ఆగ్రహం
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై స్పందించారు. గురువారం జాతీయ...
మళ్లీ విఆర్వో, విఆర్ఎ వ్యవస్థ!
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులు, అధికారులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వానికి, గ్రామాలకు మ ధ్య వారధిగా పనిచేస్తూ వచ్చిన గ్రామ రెవెన్యూ వ్యవస్థ మళ్లీ పునరుద్ధ్దరించేందుకు, విఆర్వో,-వి ఆర్ఏ వ్యవస్థలకు...
లోక్సభ ఎన్నికలకు కసరత్తు షురూ
ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు నిబంధనలు జారీ చేసిన ఇసి
జనవరి 6 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్సభ ఎన్నికల కు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మార్గదర్శకాలు...
మొదలైన సింగరేణి ఎన్నికల ప్రక్రియ
హైదరాబాద్ ః సింగరేణి గుర్తింపు ఎన్నికల ప్రక్రియ మొదలైంది అక్టోబర్లో జరగాల్సిన ఎన్నికలను కోర్టు ఆదేశాలతో వాయిదా వేశారు. తిరిగి ఈనెల 27న నిర్వహించాలని కొద్ది రోజుల క్రితం అన్ని సంఘాల నాయకులతో...
స్ట్రాంగ్ రూమ్లో ఓటింగ్ ఇవిఎంలే భద్రపర్చాలి !
20లోగా ఓటరు కార్డులను ముద్రించాలి
కేంద్ర ప్రత్యేక పరిశీలకుడు అజయ్ వి. నాయక్
ప్రలోభాల కట్టడికి ఇసి ప్రత్యేక ఏర్పాట్లు
వ్యయ పరిశీలకుడి ఫోన్ నంబరు 76708 39762
మనతెలంగాణ/ హైదరాబాద్ : పోలింగ్ ముగిసిన తరువాత...
వయోవృద్దులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్
హైదరాబాద్ : ఇంటి వద్ద నుంచే ఓటు వేయాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగుల ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్దేశిత ఫారంను ముందుగానే అందజేయాలని కేంద్ర ఎన్నికల అధికారులు ఆదేశించారు. రాష్ట్ర శాసనసభకు సాధారణ...
రేపటితో ఓటరుగా నమోదుకు ఆఖరి అవకాశం
జాబితాలో పేర్లు పరిశీలించుకోవాలని అధికారుల సూచన
మనతెలంగాణ/ హైదరాబాద్ : పోలింగ్ రోజు ఓటు వేసేందుకు వెళ్లి.. ఓటు లేదని గగ్గోలు పెట్టడం, అధికారులపై ఫిర్యాదు చేయడం చూస్తుంటాం. అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడే...
2029 నుంచే జమిలి ఎన్నికలు
2024లో సాధ్యం కాకపోవచ్చు: లా కమిషన్
న్యూఢిల్లీ: మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే 2024లో లోక్సభతో పాటుగా అన్ని...