Home Search
కాల్పులతో - search results
If you're not happy with the results, please do another search
ప్రిన్స్ ఫిలిప్కు రక్షణ దళాల గౌరవ వందనం
బ్రిటన్లో 8 రోజుల సంతాప దినాలు ప్రారంభం
లండన్: విండ్సర్ కాజిల్లో తన 99వ ఏట కన్నుమూసిన బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త, ఎడిన్బరో డ్యూక్ ప్రిన్స్ ఫిలిప్కు దేశంలోని అన్ని రాజధానులతోపాటు రాయల్...
మయన్మార్ నుంచి ధాయ్కు భారీ వలసలు
కరెన్ విముక్తి సంస్థపై సైన్యం దాడుల ఫలితం
యాంగూన్ : నిరసనలు, కాల్పులతో దద్దరిల్లుతున్న మయన్మార్లో ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రజలు పొరుగున ఉన్న థాయ్లాండ్కు వలస వెళ్లుతున్నారు. సరిహద్దులలోని కరెన్ ప్రాంతంలో...
మయన్మార్ ఆందోళనకారులపై ఇనుపరాడ్లతో దాడి
యాంగూన్ (మయన్మార్): మయన్మార్లో మిలిటరీ చర్యను వ్యతిరేకిస్తూ ఆందోళన సాగిస్తున్న వారిపై మిలిటరీ జుంటా అనుకూల వర్గాలు ఇనుపరాడ్లు, కత్తులుతో గురువారం తీవ్రంగా దాడి చేశాయి. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు....
పాక్ కుతంత్రాలు సరిహద్దులకే పరిమితం
రాజ్యసభలో రక్షణ మంత్రి జవాబు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైనిక దళాలు పాల్పడే దుస్సాహసాలకు భారత సైన్యం దీటుగా జవాబిస్తూ వాటి కుతంత్రాలను ఆ దేశ సరిహద్దులకే కట్టడి చేసిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్...
అమెరికా అభాసు
అమెరికా అభాసు.. పార్లమెంట్ భవనంలో ట్రంప్ మూకల అరాచకం
‘కేపిటల్’ ముట్టడి, ఘర్షణల్లో నలుగురు దుర్మరణం ఒక మహిళ పోలీసు కాల్పుల్లో, ముగ్గురు ఇతర ఘటనల్లో
అధ్యక్ష ఎన్నికల ఫలితాల ధ్రువీకరణకు పార్లమెంట్ సమావేశం జరుగుతుండగానే...
షహీన్ బాగ్ షూటర్ గుజ్జార్కు బిజెపి సభ్యత్వం.. అంతలోనే బహిష్కరణ
న్యూఢిల్లీ : ఢిల్లీ లోని షహీన్బాగ్ నిరసనల్లో కాల్పులతో కలకలం రేపిన కపిల్ గుజ్జార్ భారతీయ పార్టీలో చేరడం అత్యంత వివాదాస్పదమైంది. దీనిపై సోషల్మీడియాలో విమర్శలు రావడంతో కొన్నిగంటల్లోనే గుజ్జార్కు బిజెపి ఉద్వాసన...
బైడెన్ విజయానికి నల్లజాతి నేతల స్వాగతం
జాతి సమానత్వ ప్రోత్సాహానికి అంకితం
డెట్రాయిట్ : అధ్యక్షునిగా బైడెన్ ఘన విజయాన్ని స్వాగతిస్తూ నల్లజాతి నేతలు, పౌరహక్కుల నేతలు ఘనంగా వేడుక జరుపుకున్నారు. ట్రంప్ ప్రభుత్వ పాలనలో రగులుకున్న అసమానతలు, జాతి వివక్ష...
మావోయిస్టులకు ఎదురుదెబ్బ
రెండు వేర్వేరు
ఎన్కౌంటర్లలో ఏడుగురు హతం
ములుగులో ఇద్దరు, గడ్చిరోలిలో ఐదుగురు నక్సల్స్ మృతి
మన తెలంగాణ/మంగపేట : ఏజెన్సీ ప్రాంత అడవుల్లో మరోసారి అలజడి మొదలైంది. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అటవీ ప్రాంతం...
పాక్ కాల్పులు… భారత జవాన్ మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. బుదవారం రాత్రి పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో భారత జవాన్ అమరుడయ్యాడు. గత రాత్రి 10 గంటల ప్రాంతంలో పూంచ్...
గాల్లోకి తూటాలు… చర్చల మాటలు
తిరిగి బరితెగించిన చైనా బలగాలు
భారత జవాన్ల పూర్తి సంయమనం
సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత
న్యూఢిల్లీ: సరిహద్దుల్లోని ఈస్టర్న్ లద్ధాఖ్లో చైనా సైన్యం మరోసారి బరితెగించింది. మంగళవారం ఇక్కడ చైనా బలగాలు గాలిలో కాల్పులు...
రాజకీయ లబ్ధి కోసం బిజెపి ఆ ఘటనను వాడుకుంటోంది: కేజ్రీవాల్
ఢిల్లీ: బిజెపి నాయకులు షాహిన్ బాగ్ కాల్పులతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్పై బిజెపి నాయకులు ఘాటు వ్యాఖ్యలు...
జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు మృతి
శ్రీనగర్:సౌత్ కాశ్మీర్లోని సోఫియాన్ జిల్లాల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. జిల్లాలోని వాచ్చి ప్రాంతంలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్...