Saturday, April 27, 2024
Home Search

కేంద్రం ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Bandi Sanjay vs KCR

కేంద్రం లేఖలకు కెసిఆర్ ఎందుకు స్పందించలేదు: బండి

కరీంనగర్: కేంద్రం నిధులు ఇచ్చినా... బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకు ఇవ్వలేదని బిజెపి ఎంపి బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్‌లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ...
Girijans

కేంద్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ల కోసం పోరాటం

తెలంగాణ గిరిజన సంఘం మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తోందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడ్ ధర్మానాయక్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న...
Etela Rajender

హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: బిజెపి నేత ఈటెల

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక శ్వేతపత్రం ప్రవేశపెట్టిందంటే మా దగ్గర ఏమీ లేదనే అంశం ఆపార్టీ నాయకులు చెప్పారని బిజెపి సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌లో...
Cabinet likely approves DA hike

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు

డిఎ 4 శాతం పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి ఖజానాపై రూ.15,014 కోట్ల భారం అలవెన్సులు కూడా పెంపు ఉజ్వల గ్యాస్ సబ్సిడీ మరో ఏడాది పెంపు న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు...
Revanth reddy speech in Adilabad

ఎన్‌టిపిసికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది: రేవంత్

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రేవంత్ మీడియాతో...
Kishan Reddy thanks PM Modi and Rajnath Singh

కేంద్రం కీలక నిర్ణయం.. ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 175 ఎకరాల రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. దీని వల్ల రోడ్లు ఎలివేటెడ్...

కేంద్ర ప్రభుత్వ పథకాలు వేటిని తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుందో ప్రధాని చెప్పాలి

కేంద్ర ప్రభుత్వ పథకాలు వేటిని తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుందో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటమి భయం ప్రధాని ముఖంలో కనపడుతోంది. అందుకే ఈ రకంగా డిఎంకె ప్రభుత్వంపై...
Modi government is brutally oppressing the farmers

రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతోంది

సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ మన తెలంగాణ/హైదరాబాద్ : తమ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన...
Modi tweet on Farmers

రైతుల డిమాండ్‌ను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధం: మోడీ

ఢిల్లీ: రైతుల నిరసనల వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని, ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు....

కేంద్రం గ్రాంట్ల కోసం ఎదురు చూపులు

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్లు, బకాయిలను వసూలు చేసుకునేందుకు రాష్ట్ర ప్ర భుత్వం నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ‘ఎలాగై నా సరే’...
Stalemate in formation of new govt in Pakistan

పాక్ కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ‘ప్రతిష్టంభన’

పిపిపి చైర్మన్ బిలావల్ జోస్యం ఇతరులు తమ వైఖరి మార్చుకోక తప్పదు ఇస్లామాబాద్ : ‘ఎవరో ఒకరు తమ వైఖరి మార్పునకు సిద్ధంగా లేకపోతే’ పాకిస్తాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ‘ప్రతిష్టంభన’ నెలకొనవచ్చని తాను భావిస్తున్నట్లు...
The Medaram fair should be recognized as a national festival by the Centre

మేడారం జాతరను కేంద్రం జాతీయ పండగగా గుర్తించాలి

జాతర నిర్వహణకు ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది ఆలయ అభివృద్దికి రూ. 110 కోట్లు కేటాయింపు: మంత్రి సీతక్క మన తెలంగాణ/హైదరాబాద్:  ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన అదివాసీ గిరిజన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని...
Modi govt discuss with farmers

రైతులతో మరోసారి చర్చలకు కేంద్రం రెడీ

ఢిల్లీ: తన డిమాండ్లను పరిష్కరించాలని రైతులు 'ఢిల్లీ చలో' కార్యక్రమం చేపట్టడంతో వారితో మాట్లాడేందకు కేంద్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అర్జున్ ముండా తెలిపారు. రైతులు పంజాబ్ నుంచి హర్యానాలోకి ప్రవేశించేటప్పుడు...
Foundation stone laying for 'South Indian Cultural Centre' today

నేడు ‘దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం’కు శంకు స్థాపన

ముఖ్య అతిథిగా హాజరుకానున్న వెంకయ్య నాయుడు పద్మ అవార్డు గ్రహీతలకూ కేంద్ర ప్రభుత్వం తరఫున పౌర సన్మానం మన తెలంగాణ / హైదరాబాద్ : భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న...
Kishan Reddy

మోడీ నాయకత్వంలో మూడోసారి కేంద్రంలో అధికారం

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీకి అనుకూల వాతావరణం విజయ సంకల్ప యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రజలందరూ మోడీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి...
Farmers Delhi Chalo protest

మళ్లీ రైతుల చలో ఢిల్లీ… ఉలిక్కి పడుతున్న కేంద్రం

రైతులు మరోసారి చలో ఢిల్లీ ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఈనెల 13న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని 200 రైతు...

నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ప్రకటించనున్న కేంద్రం

న్యూఢిల్లీ: నవతరం టెక్నాలజీ ప్రభావ శీలురు, రూపకర్తలను గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రియేటర్స్ అవార్డులను త్వరలోనే ప్రకటించనుందని అధికార వర్గాలు శుక్రవారం తెలియజేశాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియాతో సంబంధాలు కలిగి...
Rahul allegations false: Centre explanation on Modi's Caste

రాహుల్ ఆరోపణలు ఆవాస్తవం.. మోడీ కులంపై కేంద్రం వివరణ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇతర వెనుకబడిన కులానికి(ఓబిసి) చెందిన కుటుంబంలో జన్మించలేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం గురువారం స్పందించింది. భారత్ జోడో న్యాయ యాత్రలో...

భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించిన కేంద్రం

హైదరాబాద్: బియ్యం ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో బియ్యం విక్రయాలను ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని...

బిజెపిని గెలిపిస్తే తెలంగాణకు కేంద్రం అదనపు నిధులు..

సిరిసిల్ల : బిజెపి కార్యకర్తల జోష్ చూసిన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడుతున్నాయని కరీంనగర్ ఎంపి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారంలో...

Latest News

100% కుదరదు