Home Search
కేరళ రాష్ట్రం - search results
If you're not happy with the results, please do another search
కేరళలో భారీ వర్షం..పాఠశాలల మూసివేత
కొచ్చి: కేరళలో భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వర్షానికి చెట్లు నేల కూలాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ...
కేరళలో భారీ వర్షం.. పాఠశాలల మూసివేత
కొచ్చి: కేరళలో భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వర్షానికి చెట్లు నేల కూలాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ...
కేరళలో విస్తారంగా వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్: దోబూచులాటకు తెరపడింది...అవిగో ఇవిగో అంటూ గత వారం రోజులుగా వూరిస్తూ వచ్చిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేళకు భారత ప్రధాన భూబాగాన్ని తాకాయి. గురువారం ఉదయానికే రుతుపవనాలు కేరళ రాష్ట్ర తీరాన్ని తాకాయి....
మరో 40గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు
మరో 40గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు
తీవ్ర తుపాన్గా బిఫోర్జాయ్
తీర ప్రాంతాలు అప్రమత్తం
భారత వాతావరణ కేంద్రం వెల్లడి
భారత వాతావరణ విభాగం దేశ ప్రజలకు చల్లటి కబురందించింది. మరో 40గంటల్లో నైరుతి రుతుపవనాలు...
జూన్ 4న కేరళలోకి రుతుపవనాలు
హైదరాబాద్: వాతావరణ పరిస్థితులను బట్టి నైరుతి రుతుపవానాలు జూన్ 4న కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. శుక్రవారం...
జూన్ 4న కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశం
జూన్ 4న కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశం
ఈ ఏడాది సాధారణ వర్షాలే
భారత వాతావరణ శాఖ వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగానికి ప్రాణం పోస్తూ దేశ ఆర్ధిక ప్రగతికి ప్రధాన ఆయువు పట్టుగా ఉన్న నైరుతి...
కేరళ ప్రభుత్వంపై దాడికే ఆ సినిమా
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, వెనుక నుండి నడిపిస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కేరళలో పట్టు కోసం ప్రయత్నించటం తప్పుకాదు. కానీ దాని కోసం అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా తప్పుడు మార్గంలో...
కేరళ బోటు ప్రమాదం… 22కు చేరిన మృతులు… ఒకే కుటుంబంలో 11 మంది
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చెరిందని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తాపడింది. గత...
‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి ఎంపిలో పన్ను మినహాయింపు
భోపాల్: కేరళ స్టోరీ చిత్రానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించింది. కేరళ రాష్ట్రంలో ఉగ్రవాదుల కుట్రలను “ది కేరళ స్టోరీ” చిత్రం బయటపెట్టగా, ఆ చిత్రాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉగ్రవాదులకు మద్దతు...
ది కేరళ స్టోరీకి ప్రధాని మోడీ ప్రశంసలు
బళ్లారి : కేరళ స్టోరీ సినిమా కేవలం కేరళ కథనే కాదు ..మొత్తం భారతదేశానికి వ్యతిరేకంగా సాగుతోన్న భారీ స్థాయి కుట్రను తెలిపిన కథ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారతదేశంపై...
‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనపై కేరళలో నిరసన
కొచ్చి: కేరళలో అనేక యువ సంస్థలు శుక్రవారం ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కొచ్చి థియేటర్ల ముందు నేషనలిస్ట్ యూత్ కాంగ్రెస్(ఎన్వైసి) కార్యకర్తలు స్థానిక థియేటర్ల...
‘ది కేరళ స్టోరీ’పై ఎందుకింత రచ్చ?.. సుప్రీంకు చేరిన సినిమా వివాదం
‘ది కేరళ స్టోరీ’లో నిజమెంత?
గోరంతను కొండంతగా చూపిస్తున్న వైనం
32,000 మంది యువతులు మాయం వాదనకు ఆధారాలు కరవు
‘కశ్మీర్ ఫైల్స్’లాగానే సంచలనం చేసే ప్రయత్నమా?
న్యూఢిల్లీ: మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న ‘ది కేరళ...
‘లవ్జిహాదీ’ రెచ్చగొడుతూ సంఘ్ పరివార్ ప్రచారానికే “ది కేరళ స్టోరీ ” : సిఎం పినరయి విజయన్
తిరువనంతపురం : కేరళలో 32,000 మంది మహిళలు ఇస్లామిక్ స్టేట్ లో చేరారన్న అబద్ధాన్ని కథాంశంగా రెచ్చగొడుతూ కేవలం సంఘ్ పరివార్ ప్రచారం కోసమే “ది కేరళ స్టోరీ ” సినిమా రూపొందించారని...
కేరళలో ప్రధాని మోడీ రెండురోజుల బస
కొచ్చి : కేరళలో రెండురోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తొలుత కొచ్చికి చేరుకున్నారు. వచ్చిరాగానే సోమవారం సాయంత్రం ఆయన కొచ్చిలో అట్టహాసపు రోడ్షో నిర్వహించారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై...
కేరళలో కొత్తరకం ‘వాలుగ చేప’కు ప్రజల పేరు
కేరళలో భూగర్భజల చేపల్లో కొత్త రకం వాలుగ చేప (cat fish) తెగలను పరిశోధకులు కనుగొన్నారు. హొరాగ్లానిస్ పాప్యులి ( horaglanis populi) అన్న శాస్త్రీయ నామం పేరు పెట్టారు. లాటిన్ భాషలో...
కేరళలో కొత్తగా నోరో వైరస్..
కొచ్చి(కేరళ): కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్ వెలుగు చూసింది. కక్కనాడ్ పట్టణం లోని ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి. పాఠశాలలో 1,2...
కేరళలో కొత్తగా నోరో వైరస్ … 19 మంది విద్యార్థులకు పాజిటివ్!
కొచ్చి(కేరళ): కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్ వెలుగుచూసింది.కక్కనాడ్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి. పాఠశాలలో 1,2వతరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి...
ఇండియాలో పర్యటించాల్సిన రాష్ట్రం ఒక్కటేనా?…
‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొన్న ఆ రాష్ట్రం?
వాషింగ్టన్: సంవత్సరాదిన ‘ద న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది చూడాల్సిన 52 ప్రదేశాలను ప్రచురించింది. వాటిలో నార్వేలో ట్రోమ్సో, న్యూజిలాండ్లోని ఆక్లాండ్ వంటివి ఉన్నాయి....
కేరళ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ టేకోవర్ చేయడాన్ని సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో, మీడియా నివేదికల ప్రకారం,...
కేరళలో ప్రవేశించిన రాహుల్ పాదయాత్ర
19 రోజుల పాటు రాష్ట్రంలో సాగనున్న యాత్ర
తిరువనంతపురం: కన్యాకుమారినుంచి కశ్మీర్ దాకా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ పేరుతో చేపట్టిన మహాపాదయాత్ర ఆదివారం తమిళనాడునుంచి కేరళ రాష్ట్రంలో ప్రవేశించింది. రెండు...