Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఇడుపులపాయ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం మొదలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం మొదలెట్టారు. కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి తన 21 రోజుల బస్సు టూర్ ను ఆరంభించారు....
జగన్ను సాగనంపండి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవినీతిలో పోటీ పడుతూ రాష్ట్ర సంపాదను లూటీ చేస్తుందని, అవినీతి సర్కార్ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపి ఎన్డిఏ కూటమికి అధికారం కట్టబెట్టాలని...
బిజెపి అంటే బాబు, జగన్, పవన్!
ఏపిలో వీరే మోడీ బలం, బలగం
ప్రపంచ నగరాలతో పోటీ పడే సత్తా విశాఖకు ఉంది
రాహుల్ను ప్రధాని చేయటమే వైఎస్ ఆశయం
షర్మిలకు అండగా ఉంటా.. ఏపికి సిఎంను చేస్తా
విశాఖ సభలో...
జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో వైసిపికి మరో షాక్ తగిలింది. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. దీంతో ఎన్నికలకు ముందు జగన్...
ఆ పార్టీలకు సేనాధిపతులే ఉన్నారు.. సైన్యం లేదు: సిఎం జగన్
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న తనను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమై వస్తున్నాయని అన్నారు. మన భవిష్యత్ పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి,...
ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్: జగన్
వెలిగొండ ప్రాజెక్టుకు తన తండ్రి వైఎస్సార్ శంకుస్థాపన చేస్తే, ఆయన కొడుకుగా తాను ఈ ప్రాజెక్టును పూర్తి చేశాననీ, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వెలిగొండ...
సిఎం జగన్కి ఉన్న నిబద్ధత ఎవరికీ లేదు: సజ్జల
ఆయా వర్గాల్లో నాయకత్వం పటిష్టత కోసం ముఖ్యమంత్రి జగన్ ఎంతో కష్టపడ్డారని.. జగన్కి ఉన్న నిబద్ధత మరెవ్వరికీ లేదని ఎపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్సిపి కేంద్ర కార్యాలయంలో...
జగన్ ఓటమి ఖాయం
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో వైఎస్సాఆర్సిపికి వ్యూహకర్తగా పని చేసిన పికె
మనతెలంగాణ/హైదరాబద్: ఏపిలో జరగబోయే ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంధ్రప్రదేశ్లో...
మా అన్న జగన్ పార్టీకి ఓటు వేయొద్దు: సునీతా
హైదరాబాద్: సాధారణంగా హత్య కేసు నాలుగు, ఐదు రోజుల్లో తేలుతుందని, వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా కొనసాగుతోందని ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె...
పూరీ జగన్నాథ రత్నభాండాగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ
భువనేశ్వర్ : ప్రఖ్యాత పూరీ క్షేత్రం లోని జగన్నాథ ఆలయంలో అమూల్యమైన ఆభరణాలతో తరతరాలుగా భద్రపరిచిన రత్నభాండాగారంపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. మూసి ఉన్న ఈ రత్నభాండాగారం తెరవడానికి అనేకసార్లు ప్రయత్నాలు జరిగినా...
జగన్ దగ్గర బేరాలు ఉండవమ్మా: పేర్ని నాని
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పేర్నినాని కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ఎందుకు ఓటు వేయాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పలేకపోయారని పేర్ని...
సిఎం జగన్కు ప్రాణహాని
హైదరాబాద్ : ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ డిజిపి నివేదిక ఇచ్చారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి సిఎం జగన్కు ప్రాణహాని ఉందని ఆ...
రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొన్న జగన్
విశాఖలోని శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారి దీక్షాపీఠం వద్ద పూజలు చేశారు. అమ్మవారి యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యస్వామిని...
నీకు కౌంట్ డౌన్ మొదలైంది జగన్ రెడ్డీ!: చంద్రబాబు
‘అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే చర్చకు రా!’ అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిఎం జగన్ కు ఎక్స్ (ట్విటర్) వేదికగా సవాల్ విసిరారు....
బాబు పాలనలో మోసాలు, వెన్నుపోట్లు కన్పిస్తాయి: జగన్
అమరావతి: రెండు సిద్ధాంతాల మధ్య ఈ ఏడాది యుద్ధం జరుగబోతోందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయతకు- వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని, పెత్తందార్లతో పేదలు యుద్ధానికి సిద్ధమా? అని అడిగారు. ...
జగన్కు వ్యతిరేకంగా ఎంపి రఘురామ దాఖలు చేసిన పిటిషషన్పై విచారణ షురూ…
మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం జగన్ అవినీతికి పాల్పడ్డారని, దీనిపై విచారణ జరపాలంటూ వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణ రాజు ఎపి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ మొదలైంది. సిఎం...
విశాఖలో జగన్ రూ.40 వేల కోట్లు దోచుకున్నారు: చంద్రబాబు
అమరావతి: తాను విశాఖపట్నానికి తెచ్చిన కంపెనీలను సిఎం జగన్ తరిమేశారని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. లూలూ కంపెనీని తరిమికొట్టి ఆ భూమిని మింగేశారని, విశాఖ ఉక్కుపై జగన్...
తెలంగాణపై కెసిఆరే కుట్ర చేసిండు.. జగన్ నీటిని దోచుకుంటుంటే సైలెంట్ గా ఉన్నడు: ఉత్తమ్
తెలంగాణపై కెసిఆరే కుట్ర చేసిండు.. జగన్ నీటిని దోచుకుంటుంటే సైలెంట్ గా ఉన్నడు
నీటి పారుదల రంగాన్ని కెసిఆర్ సర్వనాశనం చేసిండు
8 టిఎంసిల నీటిని జగన్ దోచుకుంటుంటే.. 2 టిఎంసిల...
‘ఆ నిధులను ఏం చేశావు జగన్’
అమరావతి: అమ్మ పెట్టదు అడుక్క తిననివ్వదన్నట్లుగా జగన్ ప్రభుత్వం తీరు ఉందని బిజెపి నేత సత్య కుమార్ విమర్శించారు. శుక్రవారం సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎపిలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు....
సాక్షి నీది కాదా జగన్?: ఆనం
అమరావతి: సాక్షి టివి ఆయనది కాదని జగన్నాటకాలు ఆడుతున్నారని టిడిపి నేత ఆనం వెంకట రమణా రెడ్డి తెలిపారు. సాక్షి సంగతే ఆయనకు తెలియనట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆనం మీడియాతో మాట్లాడారు. సిఎం...