Home Search
పోచారం శ్రీనివాస్రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
రాజంపేట్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధ్ది లక్షంగా అడుగులు ముందుకు వేస్తూ నిరంతరం తానంటు ఎదో చేయాలో అనే తపనతో పాటు అన్నా అంటే నేనున్నా అంటు బరోస కల్పిస్తూ నియోజకవర్గ ప్రజలకు...
మిషన్ భగీరథ నీరు భగవంతుడిచ్చిన స్వచ్ఛమైన నీరు
చందూర్: మిషన్ భగీరథ నీరు భగవంతుడు ఇచ్చిన స్వచ్ఛమైన నీరు అని దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఆదివారం చందూరు మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ మంచినీళ్ల కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి...
అట్టహాసంగా మంచినీళ్ల పండగ
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మంచినీళ్ల పండగ అట్టహాసంగా జరిగింది. గ్రామాల్లో పండగ వాతావరణం తలపించేలా స్థానిక ప్రజలతో మిషన్ భగరథ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. మిషన్ భగీరథ శుద్ది కేంద్రాల వద్ద...
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత
సంతాపం వ్యక్తం చేసిన మంత్రులు, ప్రముఖులు
హైదరాబాద్: మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు....
ఆలయ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలి
రుద్రూరు : రుద్రూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామాలయ గర్భగుడి ప్రతిష్టాపన కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో ప్రతిష్టించే నూతన విగ్రహాలతోపాటు ధ్వజ...
గ్రూపు తగాదాలకు స్వస్తి పలకాలి
కోటగిరి : నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజాప్రతినిధులు గ్రూపు తగాదాలకు స్వస్తి పలికి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందజేసి వారికి చేరువకావాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కోరారు. గ్రూపు...
అంగరంగ వైభవంగా చెరువుల పండగ
అంగరంగ వైభవంగా చెరువుల పండగ....
బోనాలు, బతుకమ్మలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు చేరుకున్న ప్రజలు
చెరువు గట్టుపై పండగ వాతావరణం ప్రతిఫలించేలా ముగ్గులు, తోరణాలు
సాంస్కృతిక కార్యక్రమాలతో ఆట పాటలు ఆడిన గ్రామ రైతులు, మహిళలు
ఉత్సవాలల్లో పాల్గొన్న...
మల్లన్న సాగర్ కాలువలకు కెసిఆర్ పేరు పెట్టాలి
మన తెలంగాణ / కొండపాక : ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతసిండే. నర్సాపూర్ ఎమ్మెల్యే...
దోచి దోస్తు ఖాతా నింపుతుండు
మన తెలంగాణ/బాన్సువాడ/పిట్లం: మోడీ మహానటుడు అని, ఆస్కార్ అవార్డుకు ఆయనను పంపితే పురస్కారం కూడా వచ్చేదని దేశ సంపదను ప్రజలకు పంచుతా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ లాంటి వారికి...
అందరికీ అవకాశం రాదు..
కామారెడ్డి: జిల్లాలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్...
ఎంఎల్ఎ సాయన్న కన్నుమూత
మన తెలంగాణ/కంటోన్మెంట్: కంటోన్మెంట్ ఎంఎల్ఎ సాయన్న (72) గత కొంతకాలంగా షుగర్, బిపి, గుండె, మూ త్రపిండాల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో...
7 రోజులు.. 56 గంటలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ముగిశాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శాసనసభను నిరవధికంగా వాయిదా వేయగా, ఆర్ధికమంత్రి హరీష్రావు ప్రసంగం అనంతరం...
ముగిసిన శాసనసభ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ముగిశాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొత్తం 56 గంటల...
కంటి వెలుగు పేదప్రజలకు ఒక వరం: గుత్తా సుఖేందర్రెడ్డి
అసెంబ్లీ లాంజ్లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన గుత్తా సుఖేందర్రెడ్డి
హైదరాబాద్ : కంటి వెలుగు పథకం పేద ప్రజలకు ఒక వరం లాంటిదని రాష్ట్ర శాససమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం...
కంటి వెలుగు పథకం దేశంలోనే లేదు
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో కంటి వెలుగు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా...
శాసనసభ నిరవధిక వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల 6న శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా మూడు రోజుల పాటు కొనసాగాయి. సమావేశాల్లో భాగంగా మొదటిరోజు మాజీ ఎమ్మెల్యేలు మల్లు...
కృష్ణం రాజు మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల...
12, 13 తేదీల్లో అసెంబ్లీ
బిఎసిలో నిర్ణయం
అజెండా ఖరారు
తొలి రోజు మల్లు స్వరాజ్యం,
జనార్దన్రెడ్డిలకు
అసెంబ్లీ సంతాపం
అనంతరం సోమవారానికి
వాయిదా పడిన సభ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 12,13 తేదీల్లో శాసనసభ సమావేశాలు జరపాలని బిఎసి (...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం…12వ తేదీకి వాయిదా!
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్దన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. వారి సేవలను ...
దేశమంతటా ఉచిత విద్యుత్
కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ.. అన్నం పెట్టే రైతులకు ఒక్క రూపాయి మేలు చేశారా? పేదలు, సామాన్య ప్రజలు, రైతులంటే ఆయనకు చాలా చిన్నచూపు. అందుకే మోడీకి దిమ్మ తిరిగేలా.....