Home Search
బంజారాహిల్స్ - search results
If you're not happy with the results, please do another search
ఇడి కస్టడీకి కవిత
మన తెలంగాణ/సిటీబ్యూరో: ఢిల్లీ మద్యం కేసు లో అరెస్టు అయిన బిఆర్ఎస్ ఎంఎల్సి కవితను ఏడు రోజులు ఇడి కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అ వెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పు...
కవిత అరెస్టు
మనీ లాండరింగ్ కేసులో సా. 5.23కు అదుపులోకి తీసుకున్న ఇడి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసు మనీలాండరింగ్ వ్యవహారంలో బిఆర్ఎస్ ఎంఎల్సి కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం హైదరాబాద్లో అరెస్టు...
కావాలనే చిన్నపీటపై కూర్చున్నా…
నాకు ఎలాంటి అవమానం జరగలేదు
సోషల్ మీడియాలో అర్థం లేని వ్యాఖ్యలు
సింగరేణిలో ఈ ఏడాది 1900 ఉద్యోగాలు భర్తీ : డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
మన తెలంగాణ /హైదరాబాద్ : డిప్యూటీ...
బిఎస్పితో బిఆర్ఎస్ పొత్తు: కెసిఆర్ మాస్టర్ ప్లాన్!
హైదరాబాద్: ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా...
కెసిఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ
మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. మంగళవారం బంజారాహిల్స్లోని నందినగర్ లో కేసీఆర్ నివాసానికి తన పార్టీ ప్రతినిధులతో...
దామోదర్ రావు మాతృమూర్తి ఆండాళమ్మ మృతిపట్ల కెసిఆర్ సంతాపం
ఆమె పార్ధివ దేహానికి నివాళులర్పించిన కెటిఆర్, హరీశ్రావు, కేకే, సంతోష్కుమార్, వద్దిరాజు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి ఆండాళమ్మ మృతిపట్ల బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సంతాపం ప్రకటించారు. దామోదర్...
నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్..కెబిఆర్ పార్కులో గుర్తింపు
హైదరాబాద్ : నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్ ఇది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కులో సంవత్సరాలుగా పడి ఉంది. కాగా హైదరాబాద్ నిజాం ప్రభువు వాహనాలకు పెట్రోలు పోసేందుకు...
సిఎం రేవంత్ రెడ్డి విజన్ 2050 బాగుంది
ప్రభుత్వ ప్రకటనలతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు
వికారాబాద్ను రోల్మోడల్గా, జహీరాబాద్ దగ్గర 12 వేల ఎకరాల్లో ఫార్మాక్లస్టర్ల
ఏర్పాటుపై సిఎం ప్రకటన హర్షణీయం
నగరం నలువైపులా అభివృద్ధి చేయాలన్నదే సిఎం రేవంత్ నిర్ణయం
క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు వి.రాజశేఖర్...
కోల్ గ్యాసిఫికేషన్కు పెట్టుబడి రాయితీలు రూ. 8500 కోట్లు
హైదరాబాద్ : దేశంలో సుస్థిరమైన ఇంధన భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో కోల్ గ్యాసిఫికేషన్ ను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 8,500 కోట్ల పెట్టుబడి రాయితీలను కేటాయించిందని , ఈ సదవకాశాన్ని...
ఎసిబి కస్టడీలో శివబాలకృష్ణ సంచలన విషయాలు వెల్లడి
బంధువుల పేరు మీద భారీగా ఆస్తులు
రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా పెట్టుబడులు
కుటుంబసభ్యుల పేర్లతో పెట్టుబడులు, షే ర్లు
శివబాలకృష్ణ కాల్డేటాపై ఎసిబి నజర్
మన తెలంగాణ/హైదరాబాద్ : హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏడో...
కేర్ ఆసుపత్రిలో విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స
అనంతపురంకు చెందిన సాప్ట్వేర్ దినేశ్ ప్రాణాలు కాపాడిన వైద్య బృందం
అవయవ మార్పిడితో పునర్జీవం పొందవచ్చు
జీవన్దాన్ ఇంఛార్జి స్వర్ణలత
మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రి వైద్యులు మరో గుండె మార్పిడి...
గ్రామీణ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తాం
ప్రతి గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి ఉండేలా చర్యలు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో, సిఎం రేవంత్రెడ్డి సారధ్యంలో రెవెన్యూ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం...
నిర్మాత బండ్ల గణేష్ డ్రైవర్ భార్య ఆత్మహత్య..!
చట్నీ విషయంలో భార్యభర్తల మధ్య తలెత్తిన గొడవ...చివరికి భార్య ప్రాణం తీసింది. ఈ దారుణ సంఘటన నగరంలోని బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం...
బంజారాహిల్స్ లో గోల్డెన్ పెవిలియన్ ప్రారంభం
హైదరాబాద్: విజయవాడకు చెందిన, గత 35 ఏళ్లగా వైవిధ్యమైన వంటకాలతో భోజన ప్రియులను ఆకట్టుకుంటున్న ప్రఖ్యాత సంస్థ, గోల్డెన్ పెవిలియన్ ఇప్పుడు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో తమ సరికొత్త కళాఖండాన్ని సగర్వంగా ప్రారంభించింది. అలీతో...
అదిరేటి డ్రెస్సు మేమేస్తే…
పంజాగుట్ట: లకోటీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో ఎవాల్వ్ పేరుతో నిర్వహించిన్న కిడ్స్ ఫ్యాషన్ షోలో చిన్నారులు అదరగొట్టారు. లకోటీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఫ్రెషేర్స్ డే పార్టీ 2023 స్టూడెంట్స్ స్టెప్పులతో...
సచివాలయం ముస్తాబు
కొత్త ప్రభుత్వం కోసం సిద్ధమవుతున్న సెక్రటేరియట్
మంత్రుల నేమ్ ప్లేట్ల తొలగింపు
మినిస్టర్స్ క్వార్టర్స్ను ఖాళీ చేయిస్తున్న అధికారులు
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం...
70 శాతం పోలింగ్ నమోదు
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్...
అత్యధికంగా మెదక్, అత్యల్పంగా హైదరాబాద్
పట్టణాలకంటే, గ్రామీణ ప్రాంతాల్లో కదిలిన ఓటర్లు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్
సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటు అవకాశం
ఆదిలాబాద్...
నందినగర్లో ఓటు వేసిన కెటిఆర్ దంపతులు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఈరోజు(గురువారం, నవంబర్ 30) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈక్రమంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు....
ఎన్నికల్లో హవాలా డబ్బు…
ఇప్పటి వరకు ఎన్నికల్లో హవాలా డబ్బులు రాలేదు, కాని 2018 ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఎక్కువగా హవాలా వ్యాపారులను ఆశ్రయించారు. ఈ ఏడాది హవాలా వ్యాపారం చేసే వారిపై పోలీసులు గట్టి నిఘా...
రేవంత్ భూకబ్జాదారుడు
పిసిసి చీఫ్కు నీతి,రీతి లేదు.. చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదు
పార్టీ టికెట్లు అమ్ముకున్నాడని కాంగ్రెస్ నేతలే అంటున్నారు ఆయనవన్నీ ఫాల్తు
మాటలే రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి ప్రజా ఆశీర్వాద సభల్లో రేవంత్పై
నిప్పులు...