Home Search
బీహార్ సిఎం - search results
If you're not happy with the results, please do another search
లోక్సభకు ముందస్తు ఎన్నికలు : సిఎం నితీశ్ కుమార్ జోస్యం
నలందా: ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే 2024 లోక్సభ ఎన్నికలు జరగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జోస్యం చెప్పారు. మంగళవారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా డిసెంబర్లో...
23న రాహుల్కు బీహార్ కాంగ్రెస్ స్వాగత సన్నాహాలు
పాట్నా : వచ్చేవారం 23న బీహార్కు రానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీహార్ కాంగ్రెస్ చారిత్రక స్వాగతం ఇవ్వడానికి బీహార్ కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. భారత్ జోడో యాత్ర తరువాత బీహార్కు...
బిజెపికి బుగులు.. అందుకే ముందస్తు: సిఎం నితీశ్
పాట్నా: బిజెపికి దేశంలో విపక్ష ఐక్యత భయం పట్టుకుందని, దీనితో లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లుతుందని బీహార్ సిఎం, జెడియూ నేత నితీశ్ కుమార్ తెలిపారు. క్రమేపీ ప్రతిపక్షాలు ఒకేతాటికి రావడంతో బిజెపికి...
బిహార్ సిఎం నితీష్కు షాక్.
పాట్నా : బీహార్ రాజకీయాల్లో ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గ సహచరుడు , జితిన్ రామ్ మాంఝీ తనయుడు సంతోష్కుమార్ సుమన్ షాక్ ఇచ్చారు. మైనార్టీ సంక్షేమ...
తమిళనాడు సిఎం స్టాలిన్తో భేటీ కానున్న ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ !
చెన్నై: ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకోవడంలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ను కలుసుకోనున్నారు. ఆమ్...
సిఎం కెసిఆర్ ను దూరం పెట్టిన కాంగ్రెస్..!
హైదరాబాద్: ఇటీవల కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 136 సీట్లను గెలిచి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ఈరోజు(శనివారం) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే, సిఎం రేసులో ఉన్న...
దేశంలోనే రిచ్ సిఎంగా జగన్..ఎడిఆర్ నివేదిక వెల్లడి..
హైదరాబాద్: దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులుగా ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ (ఎడిఆర్) నివేదిక ప్రకారం 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది అంటే 97 శాత...
బీహార్లో బిజెపి కొత్త కూటమి!
న్యూఢిల్లీ: బిహార్లో అగ్రకులాలు, మెజార్టీ వెనుకబడిన వర్గాలుతో కలిపి అరుదైన సామాజిక కూటమికి ప్రయత్నిస్తోంది. 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బలీయమైన ఆర్జెడిజెడి (యు) కూటమిని ఓడించేందుకు కమలంపార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీహార్...
కెసిఆర్ పిలిచినా హాజరు కాలేక పోయేవాడిని: బిహార్ సిఎం
కెసిఆర్ పిలిచినా హాజరు కాలేక పోయే వాడిని
రాష్ట్రంలో కార్యక్రమాలతో బిజీగా ఉన్నా
ఖమ్మం బిఆర్ఎస్ సభకు వెళ్లక పోవడంపై నితీశ్ కుమార్ వ్యాఖ్య
ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపై వెళ్లాలన్నదే నా డ్రీమ్
పాట్నా: ఖమ్మంలో బుధవారం జరిగిన...
ఆ సిఎంల నుంచే ఆర్థిక సహాయం
ప్రశాంత్ కిశోర్ వెల్లడి
పాట్నా: ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఉన్నవారితోసహా తన పాత క్లయింట్స్ బీహార్లో తాను చేపట్టిన జన సురాజ్ ప్రచార యాత్రకు ఆర్థిక సహాయాన్ని అందచేస్తున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్...
బీహార్లో మాదిరిగా కేంద్రంలోనూ బిజెపి అవుట్ : లాలూ ప్రసాద్
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాలో కంగారు మొదలైందని, బీహార్లో మాదిరిగా కేంద్రంలోనూ బీజెపి అవుట్ అవుతుందని ఆర్జేడీ అధ్యక్షుడు లాలాప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. 2024లో బీజేపీ అధికారాన్ని కోల్పోతుందని జోస్యం...
బీహార్లో బిజెపి తప్పుటడుగు-నాడు, నేడు
తెర వెనుక మంత్రాంగంతో ప్రతిపక్షాల ప్రభుత్వాలు కుప్పకూల్చడంలో ఆరితేరిన బిజెపికి బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోలుకోలేని దెబ్బ తీశారు. బిజెపి అప్రమత్తంగా లేని సమయంలో ఆగస్టు 9న ఎన్డిఎ నుండి నిష్క్రమిస్తున్నట్లు...
రాజీనామాకు బీహార్ స్పీకర్ నిరాకరణ
పాట్నా: బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో ఈనెల 24న అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించారు. అయితే, బీజేపి ఎమ్ఎల్ఎ అయిన విజయ్ కుమార్ సిన్హా స్పీకర్ పదవికి రాజీనామా...
నేటి నుంచి సిఎం ఢిల్లీ టూర్
రాజకీయ పార్టీల ప్రముఖులు, ఆర్థికవేత్తలు, పాత్రికేయులతో సమావేశాలు
22న చండీగఢ్కు, రైతు ఉద్యమంలో అసువులుబాసిన 600 కుటుంబాలకు
పరామర్శ, ఆర్థికసాయం సిఎంలు కేజ్రీవాల్, భగవంత్మాన్లతో కలిసి చెక్కుల
అందజేత 26న బెంగళూరు పర్యటన మాజీ ప్రధాని దేవెగౌడతో...
దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి: సిఎం కెసిఆర్
హైదరాబాద్: చేయగలిగే సామర్థ్యం, సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగే వనరులను భారత్ కలిగి ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం మాదాపూర్ లో నిర్వహించిన టీఆర్ఎస్...
కెసిఆర్ పాలన అద్భుతం: బీహార్ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్
మైనారిటీల సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి
తెలంగాణ తరహా పథకాలు బీహార్ లోను అమలు చేస్తాం
బీహార్ సిఎం నితీష్ కుమార్ కు తెలంగాణ రాష్ట్ర పథకాలను వివరిస్తా
తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ గా ఖమరుద్దీన్...
15 వ సారి పతాకావిష్కరణతో సిఎం నితీష్ రికార్డు
పాట్నా : క్రమం తప్పకుండా పదిహేనోసారి ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సుదీర్ఘకాల ముఖ్యమంత్రిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రికార్డు సృష్టించారు. రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల...
తన బలం సిఎం కెసిఆర్…. బలగం ఖమ్మం నియోజకవర్గ ప్రజలు
మధుకాన్ గ్రూపు ఆఫ్ కంపెనీపై వచ్చిన ఆరోపణల్లో వాప్తవం లేదు
ఈడీ దర్యాప్తునకు సహకరిస్తాం
ఎవరెన్నీ ప్రలోభాలలు పెట్టినా తలొగ్గను
సిఎం కెసిఆర్ వెన్నంటే ఉంటా
మనతెలంగాణ/హైదరాబాద్: నీతి, నిజాయితీలకు కట్టుబడే వ్యక్తిత్వం తనదని, తన బలం సిఎం...
రాజస్థాన్ మాజీ సిఎం కన్నుమూత
జైపూర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా బుధవారం కరోనా వైరస్ కారణంగా కన్నుమూశారు. 89 సంవత్సరాల పహాడియా 1980-81 కాలంలో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన...
నాలుగు రాష్ట్రాల సిఎంలతో మాట్లాడిన ప్రధాని
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆదివారం పంజాబ్, కర్ణాటక, బీహార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో మాట్లాడారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్-19 పరిస్థితులపై ప్రధాని మోడీ...