Home Search
లా కమిషన్ - search results
If you're not happy with the results, please do another search
సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్లాంట్లపై న్యాయవిచారణ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మంత్రులు రెవెన్యూ మంత్రి పొంగులేటి...
గిరిజన సాంస్కృతిక మూలాలు కనుమరుగు
జానపద గిరిజన కళారూపాల మౌఖిక సాహిత్యం, వైవిధ్యమైన వస్తు సంస్కృతి విశిష్టమైనదని జానపద గిరిజన విజ్ఞాన వేత్తలందరికీ తెలిసిందే. ఈ మట్టిలో పుట్టిన కళారూపాల మీద అమితమైన ఆదరణ చూపిన వారు లేకపోలేదు....
రైతు, విద్యా కమిషన్లు
మనతెలంగాణ/హైదరాబాద్: రైతు కమిషన్, విద్యా కమిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామ ని, త్వరలో నే ఈ రెండు కమిషన్ల ను ప్రకటించబోతున్నామని, మన విద్యావిధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని సిఎం...
కాంగ్రెస్ ఎంపీపై నిర్మలా సీతారామన్ ఫైర్
బెంగళూరు: బడ్జెట్ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతోందని, ఇదే కొనసాగితే దేశ విభజన తథ్యమని, దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం ఏర్పాటు డిమాండ్ పెరుగుతుందని కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డికె.సురేశ్ చేసిన వ్యాఖ్యలను...
కోస్ట్గార్డు మహిళా కమిషన్ ఏదీ?
న్యూఢిల్లీ : భారత తీర రక్షక దళంలో శాశ్వత మహిళా కమిషన్ ఏర్పాటులో ఎందుకీ ఆలస్యం? వెంటనే స్పందిస్తారా? లేక మీరు చేయలేకపోతే, ఈ పనిని మేం చేస్తాం అని సుప్రీంకోర్టు కేంద్ర...
అది ఫేక్ మెస్సేజ్: ఎన్నికల కమిషన్
వాట్సప్ మెస్సేజిల ద్వారా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన జరగదు
మీడియా సమావేశాల్లోనే ప్రకటిస్తారు
ఎన్నికల కమిషన్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ పత్రికా సమావేశం ద్వారా ప్రకటించడం జరుగుతుందే తప్ప టెక్స్,...
ఏడుగురు నాగాలాండ్ ఎన్సిపి ఎంఎల్ఎలకు ఊరట
కోహిమా : నాగాలాండ్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ఎంఎల్ఎలు ఏడుగురిపై దాఖలైన అనర్హత పిటిషన్ను అసెంబ్లీ స్పీకర్ షరింగైన్ లాంగ్కుమర్ కొట్టివేశారు. ఆ ఏడుగురు ఎంఎల్ఎలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని...
రైతులు దేశ ద్రోహులా?
రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం...
మోడీ కులాన్ని ఒబిసిలో చేర్చింది కాంగ్రెస్సే: రాహుల్ కు అమిత్ షా కౌంటర్
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ కులంపై చర్చ జరగడం అత్యంత దురదృష్టకరమని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బాహాటంగా అసత్యాలు...
పోస్టింగ్ ఆదిలాబాద్.. డ్యూటీ నిజామాబాద్
నిజామాబాద్ ః ఎన్నికల కోడ్ను ఉల్లంఘించేవారు ఎంతటి వారైనా కొరడా ఝుళిపిస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజే డిజిపి అంజనీకుమార్ మీదే కమిషన్ వేటు వేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్పెషల్...
విద్యార్థినిని జుట్టు పట్టుకుని లాగిన మహిళా కానిస్టేబుల్ సస్పెన్షన్
ఒక విద్యార్థినిని జుట్టు పట్టుకుని ఈడ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ ను అధికారులు సస్పెండ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. శాంతియుతంగా నిరసన...
రాజ్యాంగబద్ధ పాలనలోనే పేదలకు ప్రగతి ఫలాలు
నియంతృత్వ ధోరణులకు తెలంగాణ చరమగీతం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఏ ప్రభుత్వ మైనా రాజ్యాంగస్ఫూర్తితో పనిచేసినప్పుడే అభివృ ద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా...
మళ్లీ లాభాల్లోకి మార్కెట్లు
689 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం మంచి లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 689 పాయింట్ల లాభంతో 71,060 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 215 పాయింట్లు పెరిగి...
ఇండోర్ కోచింగ్ క్లాస్లో కుప్పకూలిన విద్యార్థి
ఇండోర్ : మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న 18 ఏళ్ల విద్యార్థి బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఇండోర్ లోని భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన...
సైలెంట్ హార్ట్ ఎటాక్.. క్లాస్ జరుగుతుండగా బెంచ్ మీదే కుప్పకూలి..
ఇండోర్: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అందరికి వచ్చేస్తోంది. దీంతో చిన్నవయసులోనే ఎందరో ప్రాణాలు కోల్పోతూ కన్నవాళ్లకు కన్నీళ్లు మిగులుస్తున్నారు. తాజాగా ఓ యువకుడు క్లాస్ జరుగుతుండగా గుండెపోటు వచ్చి బెంచ్ మీదే...
మళ్లీ షేక్ హసీనాకే బంగ్లాదేశ్ పీఠం
ఢాకా: ప్రధాన ప్రతిపక్షం బిఎన్పి, దాని మిత్ర పక్షాల బహిష్కరణ, పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనల నడుమ జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలలో వామీ లీగ్ పార్టీ భారీ విజయాన్ని సాధించగా బంగ్లాదేశ్...
జిల్లాలను టచ్ చేస్తే… ప్రతిఘటన…
జిల్లాల సంఖ్యను తగ్గించేందుకే కమిషన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్లు కూడా కెసిఆర్ సిఎం కానందుకు బాధపడుతున్నారు
పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోంది ఈ మూడు ముక్కలాటలో బిఆర్ఎస్కే
పరిస్థితులు...
జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: కేటీఆర్
కొత్త జిల్లాలు రద్దు చేస్తామని ముఖ్యమంత్రి అంటున్నారని, అదే జరిగితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. జహీరాబాద్ లోక్ సభ స్థానంపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం...
ట్రాఫిక్ సమస్యలు వద్దు…ఈ ఫార్ములా రేస్పై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది
మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పట్టించుకోకుండా గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వహించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని టిపిసిసి ఉపాధ్యక్షులు నిరంజన్ ఆరోపించారు. వీటిని...
ఎస్సీ , ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలి
గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేసిన బిజెపి నేత రఘనందన్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఓ ప్రధాన...