Friday, April 26, 2024
Home Search

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు - search results

If you're not happy with the results, please do another search

కాకతీయ కాలువ..యాసంగి పంటకు నీటి విడుదల

మెండోరా: మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ ద్వారా యాసంగి పంటలకు సోమవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని ఆయకట్టు పరిధిలోని రైతులందరూ సద్వినియోగపరుచుకోవాలని ప్రాజెక్టు ఎస్‌ఈ జి....

2004లోనే ఉచిత విద్యుత్ అందించిన పార్టీ కాంగ్రెస్

బెల్లంపల్లి: 2004లోనే 9 గంటల ఉచిత విద్యుత్ అందించిన పార్టీ కాంగ్రెస్ అని టిపిసిసి రేవంత్ రెడ్డి అన్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభలో రేవంత్ మాట్లాడుతూ... కాంగ్రెస్...

రాహుల్ గాంధీ కాదు ఎన్నికల గాంధీ: ఎంఎల్ సి కవిత

బోధన్: ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి వెళ్లడం అక్కడ ప్రచారం చేసి రావడం రాహుల్ గాంధీకి పరిపాటిగా మారిందని ఆయన రాహుల్ గాంధీ కాదు అని ఎన్నికల గాంధీ అని...
Devastation of Rain

వర్ష.. బీభత్సం

ఏడుగురిని బలిగొన్న వానలు హైదరాబాద్ ప్రగతినగర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి నాలుగేళ్ల చిన్నారి దుర్మరణం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి సంగారెడ్డిజిల్లాలో అలుగులో జారిపడి మరణించిన యువకుడు వనపర్తి మండలంలో కుంటలో పడి...
Thunderstorms

అల్పపీడనం ..పిడుగుల వర్షం !

జనజీవనం అతలాకుతలం వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి ఉప్పొంగిన వాగులు వంకలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వేత పలు జిల్లాల్లో స్తంభించిన రాకపోకలు మూసి పరివాహకం అప్రమత్తం మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు గ్రేటర్ హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ఐదు...
Bhadradri is hiding in fear

భయం గుప్పిట్లో భద్రాద్రి

మూడో ప్రమాద హెచ్చరిక జారీ గోదావరి ఉధృతి 60 అడుగులకు చేరే ప్రమాదం అధికార యంత్రాంగం అప్రమత్తం హైదరాబాద్:  ఎగువన మహారాష్ట్ర, చత్తిస్‌గడ్ రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో గోదావరి పరివాహంగా పెన్‌గంగ, వార్ధా,...

నీట మునిగిన పంటలు..

దండేపల్లి : గోదావరి నదిలో వరద ప్రవాహం ఉదృతంగా ప్రవహించడంతో గోదావరి ఒడ్డున ఉన్న పంట పొలాల నుండి నది ప్రవహించడంతో రైతుల పంట పొలాలు మునిగాయి. దండేపల్లి మండలం ద్వారక గోదావరి...

పంట పొలాల్లో గోదావరి వరద ప్రవాహం

దండేపల్లి : గోదావరి నదిలో వరద ప్రవాహం ఉదృతంగా ప్రవహించడంతో గోదావరి ఒడ్డున ఉన్న పంట పొలాల నుండి నది ప్రవహించడంతో రైతుల పంట పొలాలు మునిగాయి. దండేపల్లి మండలం ద్వారక గోదావరి...
A reservoir like a full pot

నిండు కుండలా జలాశయాలు

పలు ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద నీరు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు హైదరాబాద్:  గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో పలు జలశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామబాద్, మహబూబ్‌నగర్ ,తదితర జిల్లాలోని...
Godavari flood latest news

వరద గోదావరి

భద్రాచలం వద్ద మళ్లీ క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు ఆనందపూర్ వంతెనపై నుంచి ప్రవాహం, తెలంగాణమహారాష్ట్ర నడుమ రాకపోకలు బంద్ హైదరాబాద్ ఉస్మాన్ సాగర్...

ఆయకట్టు రైతన్నకు ఆనందం

మెండోరా : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసి పైన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టులను దాటుకుని...

కరువుదీరా వానలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రమంతటా గత నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపో త వర్షాలతో వాగులు వంకలు వంతెనలెక్కి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది పరీవాహకంగా వర్ష బీభత్సం...
Godavari catchment ..rainfall !

గోదావరి పరివాహకం ..వర్షభీభత్సం !

ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత.. ఇంద్రావతి గేట్ల మోరాయింపుతో వణుకు పుట్టించిన కడెం భద్రాచలం వద్ద 41.50అడుగులకు నీటిమట్టం వంతెనలెక్కి ప్రవహిస్తున్న వాగులు పలు మార్గాల్లో నిలిచిన రాకపోకలు గ్రేటర్ జంట జలాశయాలు ఫుల్ మూసి పరివాహకం అప్రమత్తం హైదరాబాద్...

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కి కొనసాగుతున్న వరద

మెండోరా : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతుంది. శుక్రవారం 11.30 గంటల వరకు 69 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి...

ఆగిన జనజీవనం

మన నెట్‌వర్క్: ఆకాశానికి చిల్లు పడింది.. రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. నది పరీవాహకంగా వాగులు వంకలు ఏకమై ప్రవహిస్తున్నాయి. మ హారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి ఉపనదిగా ఉన్న...

కాళేశ్వరం నీళ్లను చూడటానికి తరలివచ్చిన గ్రామాలు

ముప్కాల్ : ఎస్‌ఆర్‌ఎస్పీ పునర్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు విడుదల చేయడంతో జీరో పాయింట్ దగ్గరికు ప్రజల తండోపదండలుగా కుటుంబసమేతంగా వచ్చి నీటిని ఎత్తిపోస్తున్న తీరును...
Water inflow into Pranahita

ప్రాణహిత నదిలో పెరుగుతున్న వరద ప్రవాహం

మేడిగడ్డ వద్ద 9816క్యూసెక్కుల నీటి ఎత్తిపోత హైదరాబాద్: ఎగువన మహారాష్ట్ర చత్తిస్‌గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదిలో వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది.దీనివల్ల మేడిగడ్డ వద్ద ప్రాణహిత జలాలు గోదావరిలో కలవటంతో క్రమంగా...

తెలంగాణకు ప్రాణహితం

మన దేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాల రాకలో జాప్యంతో సకాలంలో వర్షాలు కురవక దేశంలోని అత్యధిక శాతం సాగునీటి జలాశయాలు వెలవెలబోతున్నా యి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో...

బాబ్లీ గేట్ల ఎత్తి వేత

మెండోరా : మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను శనివారం పైకి ఎత్తి 0.47 టిఎంసిల నీటిని విడుదల చేసిన మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు, దీంతో...

వంతెన నిర్మాణ పనులన పరిశీలన

మెండోరా : మండలంలోని పోచంపాడ్ గ్రామంలో గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన కాకతీయ కాలువపై సోన్‌పేట్, పోచంపాడ్ , దూద్గాం, మెండోరా గ్రామాల ప్రజల రాకపోకలకై నూతన పద్దతిలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ...

Latest News