Home Search
సిబిఐ - search results
If you're not happy with the results, please do another search
నోటీసులు రద్దు చేసుకోండి.. నేను విచారణకు రాలేను: సిబిఐకి కవిత లేఖ
సిబిఐకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాకిచ్చారు. తాను ఫిబ్రవరి 26న విచారణకు రాలేనని తేల్చి చెప్పారు. 41సీఆర్పీ నోటీసులు రద్దు చేసుకోండి.. లేద ఉపసంహరించుకోండని సిబిఐకి కవిత తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో...
సత్యపాల్ మాలిక్ నివాసంలో సిబిఐ సోదాలు
కిరూ హైడ్రోపవర్ కాంట్రాక్టులో అవినీతి ఆరోపణలు
న్యూఢిల్లీ: కిరూ హైడ్రోపవర్ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించిన ఆరోపణలపై జమ్మూ కశ్మీరు మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్తో నివాసంతోపాటు మరో 29 ఇతర ప్రదేశాలలో గురువారం సిబిఐ...
కవితకు సిబిఐ నోటీసులు?
హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆమె ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటిసుల్లో ఆదేశించింది. లిక్కర్ కేసులో ఇదివరకే...
హక్కుల కార్యకర్త హర్ష్ మందర్పై సిబిఐ కేసు
ఎఫ్సిఆర్ఎ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు
న్యూఢిల్లీ: మానవ హక్కుల కార్యకర్త హర్ష్ మందర్పైన, ఆయన నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థపైన విదేశీ విరాళాల(నియంత్రణ) చట్టం ఉల్లంఘన ఆరోపణలపై సిబిఐ కేసు నమోదు చేసి శుక్రవారం ఆయన...
సిబిఐకి రూ. 928.46 కోట్ల బడ్జెట్ కేటాయింపులు
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్లో రూ. 928.46 కోట్లు కేటాయించింది. 2024 ఆర్థిక సంవత్సరం కన్నా రూ. 40.4 కోట్లు తక్కువగా 2024-25 సంవత్సర తాత్కాలిక...
కాళేశ్వరంపై విచారణకు సిబిఐ రెడీ
హైకోర్టు ఆదేశించినా, రాష్ట్ర ప్రభుత్వం కోరినా రంగంలోకి దిగుతాం
న్యాయస్థానానికి స్పష్టం చేసిన సిబిఐ
ఫిబ్రవరి 2న తేలనున్న వ్యవహారం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎ త్తిపోతల సాగునీటి...
కాళేశ్వరం ప్రాజెక్ట్పై దర్యాప్తు… హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తుపై టిఎస్ హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్లో సిబిఐ కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ...
సిబిఐకి ఏడుగురు కొత్త డిఐజీల్లో సుమేథ, గగన్ దీప్ సింగ్లా
న్యూఢిల్లీ : సిబిఐకి గురువారం నియామకమైన ఏడుగురు కొత్త డిఐజి( డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్)ల్లో సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్లు సుమేథ, గగన్దీప్లకు అవకాశం లభించింది. సుమేథ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందిన 2005...
కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపాలి: బండి
కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ గతంలో చెప్పిందని, ఇప్పుడు అవినీతి సిబిఐ విచారణకు ఎందుకు కోరడం లేదని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ డిమాండ్...
ఢిల్లీ మొహల్లా క్లినిక్స్లో అవకతవకలపై సిబిఐ దర్యాప్తుకు ఎల్జి ఆదేశం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్లలో అవకతవకలపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా సిబిఐని లెఫ్టెనెంట్ గవర్నర్ వికె సక్స్సేనా ఆదేశించినట్లు రాజ్నివాస్ వర్గాలు గురువారం తెలిపాయి. ఆస్పత్రుల్లోని...
సిబిఐ విచారణ అడగరేం?
కేంద్రానికి లేఖ రాస్తే 48 గంటల్లోగా సిబిఐ విచారణకు ఆదేశిస్తాం
కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి
బిఆర్ఎస్కు మేలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ : కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్...
సిబిఐ డైరెక్టర్తో ఎఫ్బిఐ డైరెక్టర్ భేటీ
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎఫ్బిఐ) డైరెక్టర్ క్రిస్టఫర్ వ్రే సోమవారం నాడిక్కడ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్తో సమావేశమయ్యారు. సైబర్ ఆర్థిక నేరాలతోపాటు ఇతర అంశాలలో...
రేపటి నుంచి నా ఇంటికి సిబిఐని పంపిస్తారేమో
న్యూఢిల్లీ: పార్లమెంటునుంచి తన బహిష్కరణను తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా తీవ్రంగా వ్యతిరేకించారు. శుక్రవారం సభనుంచి తనను బహిష్కరించిన తర్వాత పార్లమెంటు వెలుపల ఆమె విలేఖరులతో మాట్లాడుతూ.. ‘ ఎథిక్స్ కమిటీ...
టిఎంసి ఎంపి మొయిత్రాపై సిబిఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి)లోక్సభ ఎంపీ మహువా మొయిత్రపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. మొయిత్రాకు వ్యతిరేకంగా ఆరోపణలతో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్పాల్కు ఫిర్యాదు...
ఈడి, సిబిఐ, ఐటి దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది ?
కాంగ్రెస్ నేతలపైనే ఎందుకు ఈ దాడులు?
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ నేతలపై కక్ష పూరితంగా ఈడి, సిబిఐ, ఐటి దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత...
2 గంటల్లో సిబిఐ ఇక్కడికి వస్తుంది: కిషన్ రెడ్డి
హైదరాబాద్: కెసిఆర్ పై యువత కోపంగా ఉన్నారని బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమాజీగూడలోని మీట్ ది ప్రెస్ లో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ గజ్వేల్, కామారెడ్డిలో ఓడిపోతారని...
సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఐపిఎస్ అధికారి ప్రవీణ్ మధుకర్ పవార్
న్యూఢిల్లీ : సీనియర్ ఐపిఎస్ అధికారి ప్రవీణ్ మధుకర్ పవార్ సిబిఐ ( సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ) జాయింట్ డైరెక్టర్గా శనివారం నియామకమయ్యారు. ఈ పదవిలో ఆయన ఐదేళ్లపాటు ఉంటారు....
నిజం గెలవాలంటే సిబిఐ విచారణకు పిలుపునివ్వు భువనేశ్వరి: రోజా
అమరావతి: నారా భువనేశ్వరి నిజం గెలవాలని గట్టిగా పూజలుచేసినట్టుగా ఉందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. మంగళవారం మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. తాము కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నామని, నిజం గెలిస్తే...
డికెపై సిబిఐ కేసు ఒకే… 3 నెలలో నివేదిక
కర్నాటక హైకోర్టు కీలక ఆదేశాలు
బెంగళూరు : కర్నాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రముఖ నేత డికె శివకుమార్కు గురువారం కర్నాటక హైకోర్టులో చుక్కెదురైంది. లెక్కల్లోకి రాని, ఆదాయానికి మించిన ఆస్తులపై సిబిఐ తనపై...
పాస్పోర్టు కుంభకోణం: బెంగాల్, సిక్కింలో సిబిఐ సోదాలు
న్యూఢిల్లీ: నకిలీ పత్రాలపై పాస్పోర్టులు జారీచేశారని ఆరోపిస్తూ 24 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై కేసులునమోదు చేసిన సిబిఐ శనివారం పశ్చిమ బెంగాల్, గ్యాగ్టాక్లోని 50 ప్రదేశాలపై దాడులు నిర్వహిస్తోంది. గ్యాంగ్టక్లో...