Home Search
తుపాకీ - search results
If you're not happy with the results, please do another search
దొంగతుర్తిలో సిఆర్పిఎఫ్ జవాన్ అంత్యక్రియలు….
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
మృతుడి కుటుంబానికి ఫోన్ చేసి హామీ ఇచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/ధర్మారం : మధ్యప్రదేశ్లో సోమవారం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సిఆర్పిఎఫ్ జవాన్ లైశెట్టి శ్రీనివాస్ మృతదేహానికి...
పాతబస్తీలో కాల్పుల కలకలం..
పాతబస్తీలో కాల్పుల కలకలం
కేఫ్లో కాల్పులు జరిపిన వ్యక్తి
అదులోకి తీసుకున్న పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బుల విషయంపై నెలకొన్న వివాదం కాల్పులకు దారితీసింది....
కశ్మీర్ లో ఎన్ కౌంటర్: తీవ్రవాది హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో గురువారం మధాహ్నం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పులలో ఒక తీవ్రవాది హతమయ్యాడు. వానిగమ్ పాయిన్ క్రీరీ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు...
కాల్పుల ఘటనపై ఎంఐఎం అధిష్టానం సీరియస్
కాల్పుల ఘటనపై ఎంఐఎం అధిష్టానం సీరియస్
ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం శాఖ రద్దు
త్వరలో కొత్త ఎంఐఎం శాఖ ఏర్పాటు
మన తెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు మజ్లిస్ పార్టీ పేర్కొంది. పాత శాఖ...
త్రివిధ దళాల అనుభవంలో శత వసంతాలు
కల్నల్ ప్రీతిపాల్ సింగ్ 100 వ పుట్టిన రోజు వేడుక
సైనికునికి తుపాకీయే ప్రాణం. దాన్ని ఎప్పటికీ విడిచిపెట్టం. యుద్ధంలో పాక్ మా తుపాకీలను దొంగిలిస్తే వారితో పోరాడి తుపాకులు తెచ్చుకున్నాం. అని...
బైడెన్ విజయానికి నల్లజాతి నేతల స్వాగతం
జాతి సమానత్వ ప్రోత్సాహానికి అంకితం
డెట్రాయిట్ : అధ్యక్షునిగా బైడెన్ ఘన విజయాన్ని స్వాగతిస్తూ నల్లజాతి నేతలు, పౌరహక్కుల నేతలు ఘనంగా వేడుక జరుపుకున్నారు. ట్రంప్ ప్రభుత్వ పాలనలో రగులుకున్న అసమానతలు, జాతి వివక్ష...
కాబూల్ యూనివర్శిటీలో ఉగ్రదాడి.. 19మంది విద్యార్థులు మృతి
కాబూల్: అఫ్గానిస్థాన్లోని కాబూల్ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో 19 మంది విద్యార్థులు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. యూనివర్శిటీలో పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో ఇరాన్ రాయబారి తదితర ప్రముఖులు పాల్గొన్న...
డాక్టర్ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
రంగారెడ్డి : గుర్తు తెలియని దుండగులు ఓ డాక్టర్ను కిడ్నాప్ చేసిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బురకాలు ధరించి గుర్తు పట్టకుండా జాగ్రత్త...
సానియా మిర్జా ఫాంహౌస్ సెక్యూరిటీ అధికారి అరెస్ట్..
వికారాబాద్ అడవుల్లో కాల్పుల జరిపిన కేసులో పురోగతి లభించింది. సానియా మిర్జా ఫాంహౌస్ సెక్యూరిటీ అధికారిని అరెస్టు చేశారు. తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల వికారాబాద్...
టిఆర్ఎస్ నేతపై హత్యాయత్నం….
తుపాకీతో బెదిరింపు
మనతెలంగాణ/కాల్వశ్రీరాంపూర్ : పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. మంగళవారం రాత్రి మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు నిదానపురం...
నకిలీ ఆర్మీ అధికారి అరెస్టు
హైదరాబాద్: అమాయకులను బెదిరిస్తూ, కిడ్నాప్ చేస్తున్న నకిలీ ఆర్మీ అధికారి,అతడికి సహకరిస్తున్న ముగ్గురిని మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు ఆర్మీ యూనిఫార్మ్, మూడు గన్నులు, నాలుగు...
కశ్మీర్ లో ఎన్ కౌంటర్… తీవ్రవాది హతం…
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లోని అవంతిపూరాలో గురువారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, తీవ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రవాది హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి,...
పోలీసుల ఎదుటే నిందితుడిని కొట్టి చంపారు…
లక్నో: ఓ ఉపాధ్యాయుడిని చంపిన నిందితుడిని గ్రామస్థులు పోలీసుల ఎదుట కొట్టి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామ్పూర్ బాంగ్రాలో సుధీర్ కుమార్ సింగ్ అనే...
ఎపిలో సినీఫక్కీలో రూ.12 కోట్ల సెల్ఫోన్ల చోరి..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో సినీ ఫక్కీలో రూ.12 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను చోరీ చేసిన ఘటన మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పరిధిలోని నగరి...
ప్రియుడు, భార్యను చంపిన భర్త….
భోపాల్: వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, ప్రియుడిని భర్త చంపిన సంఘటన మధ్య ప్రదేశ్లోని భిండ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఆనంద్ యాదవ్ అనే వ్యక్తి గ్వాలియర్లో దినసరి...
ఇన్స్పెక్టర్ను కాల్చి చంపి ఎస్ఐ ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సిఆర్పీఎఫ్ 122వ బెటాలియన్ లో కాల్పుల కలకలం రేగింది. ఓ ఎస్ఐ, ఇన్స్పెక్టర్ను కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లోధి ఎస్టేట్ లోని హోంమంత్రి భవనం వద్ద...
ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చిన వీర బాలిక
మజ్ని : దుండగులు ఎవరైనా తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు జరుపుతుంటే భయంతో పారిపోవడం తప్ప ఎవరూ ఏం చేయలేరు. కానీ అప్ఘానిస్థాన్ లోని సెంట్రల్ ఘర్ ప్రావిన్స్ లోని ఒక గ్రామంలో కమర్గుల్...
కాల్పుల్లో జర్నలిస్టు మృతి
లక్నో: జర్నలిస్టును తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విక్రమ్ జోషి అనే వ్యక్తి ఓ మీడియా సంస్థలో జర్నలిస్టుగా పని చేస్తున్నాడు....
పరువు హత్య….. అక్కను చంపిన సోదరుడు
లక్నో: కులాంతర వివాహం చేసుకుందని అక్కను తుపాకీతో సోదరులు కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మెయిన్పూరీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జ్యోతి మిశ్రా (20), రోహిత్ యాదవ్ (25)...
నవ వధువును చంపి…. ప్రియుడు ఆత్మహత్య….
ఛండీగఢ్: నవ వధువును చంపేసి అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హర్యానాలోని గురుగ్రామ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాన్ కౌన్ గ్రామంలో రాజేశ్(30)కు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు....