Home Search
పాదయాత్ర - search results
If you're not happy with the results, please do another search
నిజామాబాద్ జిల్లా రైతులకి రుణపడి ఉంటా: రేవంత్రెడ్డి
భీమ్గల్: ఏఐసీసీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ సూచనలతో భారత్ జూడో యాత్ర కొనసాగింపుగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న హాత్ సే హత్ యాత్రలో భాగంగా భీమ్గల్ మండలంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి...
60 శాతం టికెట్లు ఖరారు అయినా విషయం నాకు తెలియదు: భట్టి
హైదరాబాద్: ఈ నెల 16 నుంచి పాదయాత్ర చేస్తున్నానని సిఎల్పి నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం భట్టి మీడియాతో మాట్లాడారు. తన పాదయాత్రలో కాంగ్రెస్ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి...
షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బిఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని...
రాయ్పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా...
కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా
విచారణకు హాజరు కాని బాధితుడు ఎపి సిఎం జగన్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎపి సిఎం జగన్పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో...
9న కరీంనగర్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..
హైదరాబాద్: ఈ నెల 9వ తేదీన కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. ఈ సభకు ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ హజరు కానున్నారు. రాష్ట్రంలో...
కెసిఆర్.. రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిండు: మహేష్ గౌడ్
షాద్నగర్: ముఖ్యమంత్రి కేసిఆర్ నిరంకుశ పాలనతో కోట్ల రూపాయలు కొల్లగోట్టాడని, రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేసిండని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం షాద్నగర్ మున్సిపల్లోని 3, 4వ వార్డులో...
నయూమే నన్నేం చేయలేకపోయాడు: చెరుకు సుధాకర్
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం లాంటి కరుడుగట్టిన తీవ్రవాదే తననేమీ చేయలేకపోయాడు ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏం చేస్తాడు అని పిసిసి ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ సవాల్ విసిరారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మతి...
రేవంత్కు అదనపు భద్రత ఎందుకు? : హైకోర్టు
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే ప్రాంతాల్లో పోలీసు భద్రత ఉన్నప్పుడు, అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందదని హైకోర్టు ప్రశ్నించింది. పాదయాత్ర చేస్తున్న తనకు అదనపు...
రేవంత్ కాన్వాయ్లో అపశృతి… ఢీకొన్న ఆరు కార్లు
రాజన్నసిరిసిల్ల: టిపిసిసి ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్డి కాన్వాయ్లో అపశృతి చోటుచేసుకుంది. అతివేగంతో కార్లను రేవంత్ రెడ్డి కాన్వాయ్ కారు ఢీకొట్టింది. కాన్వాయ్లో కారు తగలడంతో ఒకదానితో ఒకటి ఆరు కార్లు ఢీకొన్నాయి....
బైంసాలో ఆర్ఎస్ఎస్ మార్చ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్: బైంసాలో ఆర్ఎస్ఎస్ మార్చ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భైంసాలో నిర్వహించే ఆర్ఎస్ఎస్ మార్చ్కు ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని ఆదేశించింది....
జనహితమే మా అభి’మతం’
మన తెలంగాణ/వరంగల్ : ఔను మాది కుటుంబ పాలనే.. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు కుటుంబ సభ్యులే. దానికి పెద్దగా కెసిఆర్ చేస్తున్న పరిపాలన కుటుంబపాలనైతే అది కచ్చితంగా వసుధైక కుటుంబ పాలనే...
కాశ్మీర్ యువత చేతిలో జాతీయ పతాకం..
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించిన జోడో యాత్రను రాహుల్ ప్రస్తావిస్తూ.. పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారని యాత్రలో తను చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. తొలుత తన జ్ఞానాన్ని రైతులతో...
దేశానికి మార్గదర్శకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
హైదరాబాద్: ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్మించే పార్లమెంటు భవనానికి డా. బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ రూరల్...
అధికారంలో ఉన్నప్పుడు బాబుకు నందమూరి కుటుంబం గుర్తుకు రాదు: రోజా
అమరావతి: టిడిపి నేత లోకేష్ పాదయాత్రను చూసి యువత పారిపోతుందని మంత్రి రోజా చురకలంటించారు. లోకేష్ యాత్రలో కనీసం పది మంది కూడా లేరన్నారు. టిడిపిని లాక్కున్న దొంగలు చంద్రబాబు, లోకేష్ అని...
పాలిచ్చే ఆవుని కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నాం: లోకేష్
అమరావతి: జగన్ కేబినెట్లో బూతుల మంత్రులు తప్ప సబ్జెక్ట్ ఉన్న మంత్రి ఒక్కరైనా ఉన్నారా? అని టిడిపి నేత లోకేష్ ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాలతో లోకేష్ ముఖాముఖి మాట్లాడారు....
2024 వరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్
హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి సంస్థాగత ఎన్నికలు 2024లో జరగనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను కొనసాగిస్తారని పార్టీ వర్గాల సమాచారం. బండి సంజయ్ నేతృత్వంలోనే బిజెపి రాష్ట్ర అసెంబ్లీ...
ట్రాన్స్జెండర్లకు వైఎస్ షర్మిల క్షమాపణ
న్యూస్డెస్క్: వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస షర్మిల బుధవారం ట్రాన్స్జెండర్లకు క్షమాపణలు చెప్పారు. తమను అవమానించిన షర్మిల క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆమెను తిరగనివ్వబోమని ట్రాన్స్జెండర్లు హెచ్చరించిన నేపథ్యంలో షర్మిల వారికి క్షమాపణ చెప్పారు....
ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యం: రేవంత్రెడ్డి
వరంగల్ కార్పొరేషన్: ఇందిరమ్మ రాజ్య స్థాపన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఇందుకు అన్నివర్గాల ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు తెలుపాలని రాష్ట్ర పిసిసి అధ్యక్షులు...
రాజకీయ పార్టీల టికెట్ల లొల్లి…. ఏలొల్లికి దారి తీయునో !
ఎసరు ఎవరికి..ఛాన్స్ ఎవరికి
టికెట్ల వేటలో నేతల పాట్లు
బిఆర్ఎస్లో సిట్టింగ్లకు గ్యారెంటేనా?
ఉమ్మడి జిల్లాలో కొందరికి ఉద్వాసన తప్పదంటున్న విశ్లేషకులు 8బిజెపిలో పొసగని విబేధాలు 8జితేందర్రెడ్డి,డికె అరుణ మధ్య తీవ్రమైన విభేధాలు!
మధ్యన బిసి నేత...