Home Search
పైలట్ - search results
If you're not happy with the results, please do another search
కుప్పకూలిన హెలికాప్టర్: ఇద్దరు మృతి
రాయ్పూర్: హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మృతి చెందిన సంఘటన ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... హెలికాప్టర్ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో రాయ్పూర్ విమానాశ్రయంలో గురువారం...
తల్లీ, పిల్లల కోసం ‘బేబీ బెర్త్’….
అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వేశాఖ
త్వరలోనే అన్ని రైళ్లలో బెర్త్ల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రైలులో ప్రయాణించే తల్లీ, పిల్లల కోసం రైల్వే శాఖ సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది. అందులో భాగంగా చిన్న పిల్లలు పడుకోవడానికి ప్రత్యేకంగా...
ముమ్మరంగా ‘దళిత బంధు’
రాష్ట్రవ్యాప్తంగా దళిత కుటుంబాలకు యూనిట్ల పంపిణీ
హైదరాబాద్ : ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ నానుడిని నిజం చేసేలా ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు పథకంతో...
దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్లలో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’
సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, ఔరంగాబాద్ స్టేషన్లలో ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్లలో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ దక్షిణమధ్య రైల్వే శనివారం ప్రారంభించింది. సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు,...
కొనేదాకా కొట్లాటే
యాసంగి ధాన్య సేకరణపై ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రాలు
కేంద్రంపై ఇక యుద్ధమే
రైతుల కోసం చేసేది ధర్మ పోరాటం
ధాన్యాన్ని బేషరతుగా కొనాల్సిందే
నాడు తెలంగాణ కోసం.. నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం
రైతుల హక్కు సాధించేంత...
ఆడబిడ్డల మంచికే ‘రుతుప్రేమ’
ఈ పథకం దేశానికి ఆదర్శం కావాలి, పథకం విజయానికి
తొలి అడుగుగా సిద్దిపేట నుంచి ప్రారంభం
మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ ఆనందం: మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : ఆరోగ్య పరిరక్షణ కోసమే రుతు...
దిగ్విజయంగా కొనసాగుతున్న డిజిటల్ హెల్త్ ప్రాజెక్టు..
మన తెలంగాణ/హైదరాబాద్: పౌరులందరి డిజిటల్ హెల్ట్ ప్రొఫైల్ను రూపొందించే తెలంగాణ పైలట్ ప్రాజెక్ట్ పురోగతిలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదివారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం...
ఇంటింటికీ నెట్
టి ఫైబర్ ద్వారా 83.5లక్షల ఇళ్లకు హైస్పీడ్ బ్రాడ్బాండ్
ఏప్రిల్ మాసాంతానికి తొలిదశ
పనులు పూర్తి 2017లో
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం
మండలంలో మొదలైన పైలట్
ప్రాజెక్టు 33 జిల్లాలు.. 585
మండలాలు,...
అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో శశకాంత్ శర్మపై సిబిఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: అగస్టా వెస్ల్యాండ్ కుంభకోణంలో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మ, భారతీయ వైమానికి దళానికి(ఐఎఎఫ్) చెందిన నలుగురు సిబ్బందిపై సిబిఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. 2011 నుంచి 2013...
కశ్మీరులో కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్
పైలట్ మృతి.. కో పైలట్ పరిస్థితి విషమం
శ్రీనగర్: అనారోగ్యంతో ఉన్న బిఎస్ఎఫ్ జవాన్లను తరలించడానికి వెళుతున్న ఒక సైనిక హెలికాప్టర్ ఉత్తర కశ్మీరులోని వాస్తవాధీన రేఖ(ఎల్ఓసి) సమీపంలో కూలిపోవడంతో పైలట్ మరణించగా సహపైలట్...
గుండ్ల పోచంపల్లి రైల్వేస్టేషన్లో ఇకపై అంతా మహిళా ఉద్యోగులే
మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళా ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో, మహిళా సిబ్బందిని ప్రోత్సహించడంలో దక్షిణమధ్య రైల్వే ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. మహిళా శ్రామిక శక్తిని మరింత బలోపేతం చేసేందుకు, వారిలో మనోధైర్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో...
ఒక్క కార్డుతోనే ఆరోగ్య సమస్యలన్నీ తెలుస్తాయి: సత్యవతి
ములుగు: ములుగులో హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వైద్యానికి పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్...
ములుగు జిల్లా ప్రజలపై సిఎం కెసిఆర్ కు అమిత ప్రేమ: ఎర్రబెల్లి
ములుగు: ములుగు జిల్లా ప్రజలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ కు అమితమైన ప్రేమ ఉండడంతో హెల్ ప్రొఫైల్ గొప్ప కార్యక్రమం ఇక్కడ ప్రారంభించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశంసించారు. తెలంగాణ హెల్త్...
ములుగులో హెల్త్ ప్రొపైల్ ప్రాజెక్ట్… సంతోషంగా ఉంది: హరీష్ రావు
ములుగు: హెల్త్ ప్రొఫైల్ ను ఆదివాసీ జిల్లా అయిన ములుగులో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశంలోనే ఇది ఎక్కడా జరగలేదన్నారు. తెలంగాణ ఆరోగ్య...
5 నుంచి రాజన్నసిరిసిల్ల, ములుగు జిల్లాలో హెల్త్ప్రొఫైల్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 5వ తేదీ నుంచి రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రెండు జిల్లాల్లో ఈ ప్రయోగాత్మక...
కూలిన ట్రైనీ హెలికాఫ్టర్…
నల్గొండ : జిల్లాలోని పెదావుర మండలం తుంగతుర్తిలో ట్రైనీ హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, ట్రైనీ పైలట్ మృతి చెందారు. దట్టమైన మంటలు చూసామన్న స్థానిక రైతులు. సంఘటన స్థలానికి చేరుకుంటున్న...
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల బీభత్సం…
ఛత్తీస్గఢ్ : రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా బచేలి,భాన్సీ మధ్య, బచేలి నుండి విశాఖపట్నంకు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును అడవిలో ఆపి, గత రాత్రి మావోయిస్టులు బీభత్సం సృష్టించి ఇంజిన్కు నిప్పంటించారు....
నాలుగో దశ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల నాలుగోదశ పోలింగ్కు కాంగ్రెస్ 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రధాన...
ఉద్యోగులకు వాటాలు
ఆఫర్ చేయనున్న ‘ఆకాశ ఎయిర్లైన్’
న్యూఢిల్లీ : స్టాక్మార్కెట్ బిగ్బుల్ రాకేష్ ఝున్ఝున్వాలాకు చెందిన విమాన సంస్థ ఆకాశ ఎయిర్ తన ఎయిర్లైన్స్ సిబ్బందికి స్టాక్ ఆప్షన్ను ఆఫర్ చేయాలని యోచిస్తోంది. ఈ సంస్థ...
నాలుగు సూత్రాల ఆధారంగా కేంద్ర బడ్జెట్..
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఆమె వచ్చే ఇరవైఐదేళ్లు భారత్ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు...