Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
పాలపొడిపైనా జిఎస్టి విధిస్తే ప్రజలేం తింటారు ?
కేంద్ర ప్రభుత్వంపై దీదీ ధ్వజం
కోల్కతా : బొరుగులు, పాలపొడి వంటి వస్తువుల పైనా బీజేపీ సారథ్యం లోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేస్తోందని మరి పేద ప్రజలు ఏం తింటారు...
అడగకున్నా గుజరాత్కు అప్పుల వరద
నిబంధనల పేరిట తెలంగాణకేమో మోకాలడ్డు
సెక్యూరిటీ బాండ్ల తాజా వేలంలో ప్రధాని మోడీ సొంత రాష్ట్రం
కోరిందేమో రూ.1000 కోట్లు, ఇచ్చింది రూ.1500 కోట్లు
మిగతా 8 రాష్ట్రాలకు కుంటిసాకులతో కోతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర...
హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడి 8 మంది గాయపడ్డారు !
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో మంగళవారం ఉదయం కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది గాయపడ్డారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. కాంగ్రా జిల్లా అత్యవసర కార్యకలాపాల కేంద్రం ప్రకారం ఉదయం...
బెంగాల్ సిఎం మమతా ఇంట్లోకి చొరబడిన అగంతకుడు
కోల్కతా: జడ్ ప్లస్ భద్రత ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి అర్ధరాత్రి ఓ ఆగంతకుడు ప్రవేశించాడు. రాత్రంతా ఆ ప్రాంగణంలోనే ఉన్నాడు. ఉదయం 8 గంటల తర్వాత గుర్తు...
దేశంలో 1.11 లక్షలకు చేరిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో ఆదివారం నాటికి కొత్తగా 16,103 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,35,02,429 కి చేరింది. వీటిలో క్రియాశీలక కేసుల సంఖ్య 1,11,711 గా...
బిజెపి చర్యలు అనైతికం, రాజ్యాంగ వ్యతిరేకం
‘మహా’ ప్రభుత్వం కూల్చివేతపై మమత
కోల్కత: మహారాష్ట్రలో ఎంవిఎ ప్రభుత్వాన్ని అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధ పద్ధతిలో కూల్చడానికి బిజెపి ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్న...
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు
శ్రీకాకుళం : జిల్లాలోని నందిగాం మండలం పెద్దతామరపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 22 మంది గాయపడగా.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది....
ఇక విపక్షాల అభ్యర్థి గోపాల కృష్ణ గాంధీయే!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తిరస్కరించడంతో మహాత్మాగాంధీ, రాజాజీల మనుమడు గోపాల కృష్ణ గాంధీయే ప్రతిపక్షాల అభ్యర్థిగా రంగ ప్రవేశం చేసే అవకాశాలు పెరిగాయి....
యువత కోపాగ్ని.. ‘రైళ్లు బుగ్గి’
అగ్నిపథ్పై ఆగ్రహ జ్వాలలు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్పై ఆర్మీ ఉద్యోగార్థుల మెరుపుదాడి
రైలు బోగీలకు నిప్పు, పలు రైళ్ల అద్దాలు ధ్వంసం
ప్లాట్ఫాంపై దుకాణాలు లూటీ పోలీసుల కాల్పులు, ఒకరి
మృతి, 15మందికి గాయాలు గాయపడిన వారిలో...
7 రాష్ట్రాలకు పాకిన ‘అగ్నిపథ్’ ఆందోళనలు
బీహార్, యుపిలలో పలు రైళ్లకు నిప్పు
బీహార్లో ఒకరు మృతి, నేతల ఇళ్లపై దాడులు
యుపి బల్లియా రైల్వే స్టేషన్లో విధ్వంసం
గురుగ్రాంలో 144 సెక్షన్
ఒడిశాలోని కటక్లోనూ ఆందోళన
200కు పైగా రైళ్లు రద్దు
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సైనిక...
అశోక్ గెహ్లాట్ సోదరుడిపై సిబిఐ కేసు
అగ్రసేన్ గెహ్లాట్ నివాసంలో సోదాలు
న్యూఢిల్లీ: రైతులకు ఉద్దేశించిన ఎరువులను అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్తోపాటు మరో 14 మందిపై సిబిఐ కేసులు నమోదుచేసింది....
తొలకరి పులకరింత
రాష్ట్రంలోకి ‘నైరుతి’ రాక
సోమవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లాలోకి...
రానున్న రెండు రోజుల్లో తెలంగాణ మొత్తం విస్తరణ
రుతుపవనాల రాకతో మూడు రోజుల పాటు
రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు
గంటకు 30 నుంచి 40 కిమీల...
భగ్గుమంటున్న నిరసనలు
రాంచీ ఘర్షణలలో ఇద్దరు మృతి
కొన్ని ప్రాంతాలలో కర్ఫూ విధింపు
ప్రవక్తపై వ్యాఖ్యలతో తీవ్ర ఉద్రిక్తతలు
హౌరాలో పోలీసులతో తలపడ్డ నిరసనకారులు
రాంచీ/ కొల్కతా : మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో కొనసాగుతోన్న నిరసనలతో లో...
బిజెపి పాపానికి ప్రజలెందుకు బాధపడాలి? : మమతా బెనర్జీ
కలకత్తా: బిజెపి మాజీ అధికార ప్రతినిధి ప్రవక్త(స) ముహమ్మద్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘అల్లర్లకు’ కారణమైన రాజకీయ పార్టీలపై విరుచుకుపడ్డారు.
“...
రాంచీలో ఒకరు మృతి
పవక్త(స)పై వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు
ఇటీవల కొందరు ప్రవక్త(స)కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూపీకి చెందిన ప్రయాగ్రాజ్, పశ్చిమబెంగాల్కు చెందిన హౌరా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, బీహార్, మహారాష్ట్రలోని కొన్ని...
సింగర్ కెకె మృతిపై టిఎంసి, బిజెపిల మధ్య వార్..
కోల్కతా: ప్రఖ్యాత బహుభాషా సినీ గాయకుడు కృష్ణకుమార్ కున్నథ్ (కెకె)మంగళవారం అర్థరాత్రి ఆకస్మికంగా మృతి చెందిన ఘటనపై రాజకీయ దుమారానికి దారితీసింది. కెకె మరణం అసహజమరణం కావడంతో అది వివాదానికి దారితీసింది. బిజెపి,...
భాషల ఎల్లలు దాటి పాటలకోటలు
ప్రఖ్యాత గాయకుడు కెకె హఠాన్మరణం
కొల్కతాలో చిట్టచివరి ప్రదర్శన
ఫ్యాన్స్ చుట్టుముట్టిన దశలో కుప్పకూలారు
మృతిపై ముసురుకున్న రాజకీయ వివాదం
టిఎంసి ప్రభుత్వ వైఫల్యంపై బిజెపి విమర్శ
రాజకీయ మాటలొద్దని టిఎంసి ఎదురుదాడి
కోల్కతా...
భారత్, బంగ్లాదేశ్ మధ్య మరో కొత్త రైలు
న్యూ జల్పాయ్గురి(ప.బెంగాల్): భారత్, బంగ్లాదేశ్ మధ్య రైలు ప్రయాణం ప్రారంభమైంది. న్యూజల్పాయ్గురి-ఢాకా మిటాలి ఎక్స్ప్రెస్ రైలును రెండు దేశాల రైల్వే మంత్రులు బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. కొత్త రైలు పశ్చిమ బెంగాల్లోని...
కాంగ్రెస్ తో కలిసి ఎందుకు పనిచేయబోనంటే… : ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ- కాంగ్రెస్ (Congress)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్ల తన ట్రాక్ రికార్డు పాడయిందని, ఆ పార్టీతో పనిచేసేది...
దా’రుణ’ కక్ష
తెలంగాణపై పరాకాష్ఠకు చేరిన కేంద్రం వివక్ష
రూ.3వేల కోట్ల అప్పు కోసం సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనడానికి అనుమతి నిరాకరణ
మే 31న ఆర్బిఐలో జరగనున్న
సెక్యూరిటీ బాండ్ల వేలం
పాల్గొనడానికి ఎపి, గోవా,...