Home Search
భారతీయులు - search results
If you're not happy with the results, please do another search
కేంద్రంలో చేతకాని ప్రభుత్వం
ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు
కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు
బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
నేడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ‘డే’
లండన్: ఇంతకు ముందు ఎవరూ చేయని పని, సాహసకృత్యం వంటి వాటికి లభించే గుర్తింపే గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అయితే ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 17న(నేడు)...
నేపాల్ రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయుల మృతి
ఖాట్మాండు : నేపాల్ భారత్ సరిహద్దు సమీపం లోని రౌతత్ జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా దూసుకుపోయి అదుపు...
ఎల్2, హెచ్4 వీసా ప్రవాసులకు అమెరికా కోర్టు ఊరట
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న ప్రవాసుల జీవితభాగస్వాములకు పనిచేసుకునేందుకు, ఎక్కువ కాలం ఉండేందుకు వాషింగ్టన్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్లోని జిల్లా కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. 15 మంది అర్జీదారులు ఈ వ్యాజ్యాన్ని కోర్టులో వేశారు. వారిలో...
కొవాగ్జిన్కు బ్రిటన్ గుర్తింపు
లండన్: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం గుర్తించిన కొవిడ్ టీకాల జాబితాలో భారత్కు చెందిన కొవాగ్జిన్ను చేర్చుతున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. నవంబర్ 22 నుంచి ఈ టీకా తీసుకున్నవారు బ్రిటన్కు చేరుకున్న తరువాత ఐసొలేషన్లో...
‘టీమిండియా ఆశలన్నీ’ అఫ్గాన్పైనే
నేడు కివీస్తో కీలక పోరు. నబి సేన ఓడితే భారత్ ఇంటికే!
అబుదాబి: ప్రపంచకప్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్లో అఫ్గానిస్థాన్ గెలవాలని కోట్లాది మంది...
జువెలర్స్కు పండుగ కళ
ధంతెరాస్ రోజు భారీగా బంగారం విక్రయాలు
కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత పెరిగిన డిమాండ్
న్యూఢిల్లీ : గతేడాది కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే తొలిసారిగా జువెలరీ షాప్లు కళకళలాడాయి. దీపావళి పండుగ సందర్భంగా...
పెగాసస్పై స్వతంత్ర దర్యాప్తు కమిటీ
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్ పర్యవేక్షణలో ముగ్గురు ఉన్నతస్థాయి నిపుణలతో స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై ముగ్గురు నిపుణులతో...
మరో 24 గంటల్లో కొవాగ్జిన్కు డబ్లుహెచ్వొ గ్రీన్ సిగ్నల్
న్యూయార్క్ : భారత స్వదేశీ తయారీ వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక కమిటీ నుంచి 24 గంటల్లో సిఫార్సు రావచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్...
ఇది ప్రజా విజయం
అక్టోబర్ 21దేశ చరిత్రలో నూతన అధ్యాయం
100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందరి ప్రశ్నకు సమాధానం చెబుతున్నాయి
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం...
మొబైల్ యాప్స్లో టైమ్పాస్ చేస్తున్న టాప్ ఐదు దేశాల్లో భారత్ !
న్యూఢిల్లీ: రోజుకు 4 గంటల కన్నా ఎక్కువ సేపు మొబైల్లో కాలం వెచ్చిస్తున్న టాప్ ఐదు దేశాల్లో భారత్ ఒకటి. దక్షిణ కొరియా, మెక్సికోలు కూడా టాప్ లో ఉన్నాయి. భారతీయులు మొబైల్...
ఒంటరి జీవితాన్ని కోరుకుంటున్న ఆధునిక మహిళలు
పిల్లలను కోరుకోవడం లేదు
ఒకవేళ కావాలనుకున్నా అద్దె గర్భం ద్వారా
కనాలనుకుంటున్నారు,తల్లిదండ్రులను
తమతో ఉంచుకోవాలనుకోవడం లేదు, ఇది
మంచి ధోరణి కాదు
కర్నాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఆధునిక మహిళల్లో...
14వ సారి అత్యంత సంపన్న భారతీయుడిగా ముఖేశ్ అంబానీ
న్యూఢిల్లీ: సంపన్న భారతీయులు-2021 జాబితాను ఫోర్బ్ విడుదల చేసింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ(64) అగ్రశేణిలో నిలిచారు. ఈ ఏడాది ఆయన మరో 4 బిలియన్ డాలర్లను తన నెట్వర్త్కు...
పండోరా గుప్త ఖాతాల సంచలనం
భారతీయుల ఖాతాలపై సిబిడిటి సారథ్యంలో దర్యాప్తు : కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ : పండోరా పత్రాలు 2021 వెల్లడి తదనంతర పరిణామాలపై భారతదేశం స్పందించింది. ఈ ఉదంతంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సిబిడిటి)...
న్యూయార్క్లో మోడీకి నిరసన తెలియచేయండి
అమెరికాలోని భారతీయులకు రాకేష్ తికాయత్ పిలుపు
ఘజియాబాద్: ఢిల్లీ సరిహద్దుల్లో గత 10 నెలలుగా సాగుతున్న రైతుల ఆందోళనకు సంఘీభావంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 25న(శనివారం) న్యూయార్క్లో జరిగే ఒక కార్యక్రమంలో...
ఏ మూలనైనా విశిష్టతతే
భారతీయ సంతతికి మోడీకితాబు
వాషింగ్టన్ : భారతీయ సంతతివారు ప్రపంచంలో ఏ మూల ఉన్నా వారి విశిష్టతను చాటుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అమెరికాలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన...
యుకె క్వారంటైన్ పాలసీ వివాదం: తీవ్రంగా స్పందించిన భారత్
న్యూఢిల్లీ : కొవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకున్నప్పటికీ, బ్రిటన్కు వచ్చే భారతీయులు క్వారంటైన్లో ఉండాలంటూ ఆ దేశ ప్రభుత్వం విధించిన కొత్త నిబందనలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా వివక్షపూరిత...
భారత్ సహా 15 దేశాల పౌరుల రాకకు యుఎఈ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ : రెండు డోసుల వ్యాక్సినేషన్ను పూర్తి చేసుకున్న భారతీయులు సహా 15 దేశాల పౌరులను సెప్టెంబర్ 12 నుంచి అనుమతిస్తున్నట్టు యునైటెండ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ప్రకటించింది. సరైన నివాస వీసాలు...
‘గ్లోబల్ టీచర్ అవార్డు’ తుది జాబితాలో హైదరాబాద్ టీచర్..
లండన్: ఈ ఏటి ప్రపంచ స్థాయి మేటి ఉపాధ్యాయ పురస్కార విజేతల తుది జాబితాలో హైదరాబాద్కు చెందిన ఇంగ్లీషు, గణితం ఉపాధ్యాయురాలు మేఘన మసునూరికి స్థానం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్స్...
ఇద్దరు భారతీయ ఖైదీలను అప్పగించిన పాక్
లాహోర్ : అక్రమంగా సరిహద్దులను దాటారన్న నేరంపై పాక్లో ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఇద్దరు భారతీయ ఖైదీలను పాకిస్థాన్ భారత్కు అప్పగించింది. వాఘా సరిహద్దు భద్రతా దళాధికారులకు అప్పగించినట్టు మంగళవారం అధికార...