Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
Amritpal singh: ఎవరీ అమృత్పాల్ సింగ్?
దుబాయ్లో ఉన్నంత కాలం గడ్డం పెంచని, తలపాగా ధరించని అమృత్పాల్ పూర్తి సిక్కు సాంప్రదాయిక వేషధారణతో 29 సెప్టెంబర్ 2022 నాడు పంజాబ్కు వచ్చి, రావడంతోనే బింద్రేన్ వాలే గ్రామాన్ని సందర్శించాడు. ఆ...
ప్రియురాలితో పారిపోయిన ప్రియుడి ముక్కు కట్ చేసి చితకబాదారు
జైపూర్: వివాహితను ప్రియుడు లేపుకపోయినందుకు అతడిని ఆమె బంధువులు పట్టుకొని చితకబాది ముక్కు కట్ చేసిన సంఘటన రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో జరిగింది. దీంతో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు...
918 కొత్త కొవిడ్ కేసులు
నాలుగు మరణాలు నమోదు!
పాజిటివిటీ 2.08 శాతంగా నమోదయింది.
న్యూఢిల్లీ: సోమవారం నవీకరించబడిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారత దేశంలో ఒకే రోజు 918 తాజా కరోనావైరస్ కేసులు పెరిగాయి, కాగా...
అబద్ధం చెప్పిన వరుడు….. అయిపోయిన పెళ్లి రద్దన్న వధువు
న్యూస్ డెస్క్: సొంతూరు విషయంలో అబద్ధం చెప్పినందుకు అయిపోయిన పెళ్లిని కూడా రద్దు చేసుకున్నదో యువతి. పెళ్లయిన తర్వాత భర్తతో కలసి అత్తవారింటికి బయల్దేరిన వధువుకు తన అత్తగారికి ఊరు ప్రయాగ్రాజ్ కాదని,...
విద్యార్థి ఆత్మహత్య.. శవాన్ని చూసి ఇంటి యజమాని గుండెపోటుతో మృతి
నూస్ డెస్క్: పరీక్ష ఒత్తిడి కారణంగా పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడగా మృతదేహాన్ని చూసిన ఇంటి యజమాని గుండెపోటుతో మరణించాడు. ఈ సంఘటన...
సల్మాన్ఖాన్కు జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ వార్నింగ్
ముంబై: బిష్ణోయ్ కులానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ప్రస్తుతం జైలులో మగ్గుతున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరించాడు. పంజాబీ గాయకుడు సిధూ మూసేవాలా...
ప్రపంచంలో 8వ అత్యంత కాలుష్యదేశంగా భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2022లో భారతదేశం ప్రపంచంలోనే ఎనిమిదవ అత్యంత కాలుష్య దేశంగా నిలిచింది. ఐదో స్థానం నుంచి...
బైకుపై ప్రేమపక్షుల కౌగిలింతల జోరు….. పోలీసుల బేజారు
న్యూస్డెస్క్: హోలీ వేడుకలను ఎవరైనా రంగులతో చేసుకుంటారు. కాని ఈ ప్రేమపక్షులు బైకులో షికారు చేస్తూ కౌగిలింతలతో చేసిన సందడి సోషల్ మీడియాలో వేరల్ అవుతోంది. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఈ ప్రేమ...
సిఎంఆర్ కాలేజీలో గుండెపోటుతో సచిన్ మృతి
హైదరాబాద్: ఓ విద్యార్థి తన కాలేజీలో నడుచుకుంటూ వెళ్తుండగా గుండెపోటుకు గురికావడంతో అతడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ శివారులోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. పోలీసులు తెలిపిన...
రాజస్థాన్ అసెంబ్లీలో త్వరలో వ్యవస్థీకృత నేర నియంత్రణ బిల్లు!
జైపూర్: రాజస్థాన్లో పెరుగుతున్న నేరాలు, గ్యాంగ్స్టర్ కార్యకలాపాల నేపథ్యంలో ఆ రాష్ట్రం వ్యవస్థీకృత నేరాలకు(ఆర్గనైజ్డ్ క్రైమ్స్) వ్యతిరేకంగా ఓ బిల్లును రాజస్థాన్ ప్రభుత్వం తేబోతోంది. అది మహారాష్ట్ర, యూపి, ఢిల్లీ, కర్నాటకలో ఉన్న...
కర్నాటక, రాజస్థాన్ ఎన్నికల్లో పోటీ చేస్తాం: ఒవైసీ
హైదరాబాద్: రాజస్థాన్, కర్నాటకలో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఎంఐఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ గురువారం ప్రకటించారు. ఈ ఏడాది చివరిలో జరగవలసి...
Re.Wi.Reని ప్రారంభించిన టాటా మోటార్స్..
జైపూర్: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అయిన టాటా మోటార్స్, ఈరోజు రాజస్థాన్లోని జైపూర్లో దాని మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF) Re.Wi.Re – Recycle with Respectని ప్రారంభించడం...
నిగ్గదీసి అడగండి..
భూపాలపల్లి : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనతో దేశం తిరోగమన దిశగా పయనిస్తోందని...
‘సెస్’ బుస్..
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాలను అస్థిరపరుస్తోంది. న్యాయబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన పన్నులను క్రమంగా తగ్గిస్తోంది. సెస్సులు, సర్చార్జీల రూపంలో దొడ్డిదారిన కేంద్ర ఖజానాకు...
వాహనంలో కట్టేసి బతికుండగానే తగలబెట్టారు…
ఛండీగఢ్: బతికుండగాను ఇద్దరు వ్యక్తులను వాహనంలో కట్టేసి తగలబెట్టిన సంఘటన హర్యానా రాష్ట్రం భివాని జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బరావాస్ గ్రామంలో బొలేరో వాహనంతో సహా రెండు మృతదేహాలు...
కియారా మంగళసూత్రం ఖరీదు వింటే షాక్ అవ్వాల్సిందే
అగర్తల: బాలీవుడ్ స్టార్ జంట సిద్ధార్థ మల్హోత్ర, కియారా అదానీ వివాహ వేడుకలు ముగిసినప్పటికీ ఆ పెళ్లివేడుకకు సంబంధించిన విశేషాలు, ఆర్భాటాల గురించి మాత్రం ఇప్పట్లో వార్తలు ఆగేలా లేవు. తాజాగా..కియారా అద్వానీ...
ఢిల్లీ-జైపూర్ ఇక మూడున్నర గంటలే..
దౌసా : మౌలిక వసతులు, కీలక వ్యవస్థల పటిష్టత దిశలో పెట్టుబడులతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని, ఇది వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రధాని మోడీ ఆదివారం రాజస్థాన్లోని...
ఆత్మస్తుతి, పరనింద
వేదిక తనదైతే వెయ్యి అబద్ధాలైనా ఆడొచ్చని అంటారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధాని మోడీ అనర్గళంగా, హావభావయుక్తంగా చేసిన ప్రసంగం దీనినే గుర్తు...
రాజస్థాన్ లో నిరాడంబరంగా స్మృతి ఇరాని కుమార్తె వివాహం
న్యూస్డెస్క్: కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకురాలు స్మృతి ఇని కుమార్తె షానెల్లె వివాహం గురువారం రాజస్థాన్లోని నాగోర్ జిల్లాలో అర్జున్ భల్లాతో జరిగింది. ప్రస్తుతం హెరిటేజ్ హోటల్గా మారిన 15వ శతాబ్దానికి...
రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలపై రాజస్థాన్ పోలీసుల దర్యాప్తు
జైపూర్: రాజస్థాన్లోని బర్మర్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ముస్లింలు, క్రైస్తవులపై యోగా గురు రాందేవ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజస్థాన్ పోలీసులు శనివారం సుమోటోగా దర్యాప్తు ప్రారంభించారు. నమాజ్ పేరుతో...