Home Search
రియల్ ఎస్టేట్ - search results
If you're not happy with the results, please do another search
స్వక్షేత్రంలోకి కుజగ్రహం: ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి
గురువారం నుండి కుజగ్రహం తన స్వక్షేత్రమైన వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ డిసెంబర్27 వరకు సంచరిస్తాడు. దీనివల్ల ముఖ్యంగా మీనం, కర్కాటక రాశుల వారికి విశేష లాభదాయకం. భూములకు సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాలు కలిసివస్తాయి....
శుక్రవారం రాశి ఫలాలు(10-11-2023)
మేషం - స్నేహితుల కూటమిలో కొత్తవారిని చేరుస్తారు. నమిష్టిగా నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు. లిఖిత పూర్వక వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండండి.
వృషభం - మంచి ప్రోతాహం లభిస్తుంది. సకాలంలో...
యుద్ధం భయాలతో నష్టాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. దీంతో సెన్సెక్స్ 66,000...
పరిగి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని గురువారం 25 మంది యువకులు ముట్టడించి ఆందోళన చేశారు. మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 94, 95, 96లో...
అందరికీ అవకాశాలు కల్పించాలి
హైదరాబాద్: మద్యం దుకాణాల దరఖాస్తులు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఏ మద్యం దుకాణానికైనా దరఖాస్తు చేసుకోవడానికి ఆయా...
హెచ్చుతగ్గుల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం మళ్లీ నష్టాలను చవిచూశాయి. మార్కెట్ హెచ్చు తగ్గులను చూసింది. చాలా రంగాల షేర్లు నష్టపోగా, ఐటి రంగం మాత్రం పుంజుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్...
లాభాల స్వీకరణతో మార్కెట్లు పతనం
ముంబై : లాభాల స్వీకరణ కారణంగా దేశీయ స్టాక్మారెట్లు మళ్లీ నష్టపోయాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా కనిపించింది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 107 పాయింట్ల నష్టంతో...
తలసరి ఆదాయంలోమనమే నెం.1
మన తెలంగాణ/హైదరాబాద్: కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా దేశంలో ఒక్క తెలంగా ణ రాష్ట్రంలోనే సాధ్యమవుతుందని మరోసారి స్పష్టమైంది. విద్యార్హతలున్నా, లేకపోయినా కూడా కా ర్మికులుగా జీవనం సాగించే వారు...
‘యాజ్ ది వీల్ టర్న్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన రంజిత్ ప్రతాప్..
చెన్నై: రాయల కార్పొరేన్స్ వజ్రోత్సవాల సందర్భంగా, వ్యాపార ప్రపంచంలో సాగించిన విశేష ప్రయాణ అనుభవాలని లోతైనదృష్టితో ఆకట్టుకునేలా రాసిన పుస్తకాన్ని రాయల కార్పరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ ప్రతాప్ ఈరోజున ఆవిష్కరించేరు. "యాజ్...
జెన్సెట్లను విడుదల చేసిన టాటా మోటార్స్
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్ భారతదేశంలో కొత్త తరం, అత్యాధునిక శ్రేణి జెన్సెట్లను విడుదల చేసింది. విశ్వసనీయమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన CPCB IV+ (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్...
వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ
తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం వెనకబడిపోయిందని, పేదరికంతో బాధపడుతున్న ప్రాంతం అన్న భావన ఉండేది. ఇక అలాంటి పరిస్థితుల నుండి తెలంగాణ ఎదిగి, దేశ ఆర్థిక...
యావత్ దేశానికే తెలంగాణ రోల్ మోడల్
నిరంతర విద్యుత్ సరఫరాలో ప్రథమ స్థానం
డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న రాష్ట్రం
రైతుబంధు ద్వారా 65 లక్షలమందికి ప్రయోజనం
ధరణి పోర్టల్తో భూముల సమస్యకు పరిష్కారం
సిఐఐ సిఎఫ్ఓ కాన్క్లేవ్ సమావేశంలో మంత్రి హరీష్ రావు
హైదరాబాద్ :...
కృత్రిమ మేధ సదస్సుకు కెటిఆర్కు ఆహ్వానం
హైదరాబాద్: దుబాయిలో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షోకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ను ఆహ్వానించారు. జూన్ 7, 8వ తేదీల్లో జరిగే దుబాయిలోని జుమేరా ఎమిరేట్స్ టవర్...
మహీంద్రా మాజీ చైర్మన్ కేశబ్ మహీంద్రా కన్నుమూత
న్యూఢిల్లీ : భారతదేశం ఆటో పరిశ్రమ మార్గదర్శకుడు, మహీంద్రా అండ్ మహీంద్రా గౌరవ చైర్మన్ కేశబ్ మహీంద్రా(99) బుధవారం ఉదయం కన్నుమూశారు. బుధవారం ఇంటి వద్ద కేశబ్ తుదిశ్వాస విడిచారని కంపెనీ ప్రకటించింది....
పాక్లో ఉచిత రేషన్ పంపిణీ.. తొక్కిసలాటలో 11మంది మృతి
కరాచి: పాకిస్థాన్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కరాచీలో శుక్రవారం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 11 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు పాకిస్థాన్ ఎక్స్ప్రెస్ న్యూస్...
ఉచిత రేషన్ పంపిణీ లో తొక్కిసలాట :11మంది మృతి
కరాచి: పాకిస్థాన్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కరాచీలో శుక్రవారం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 11 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు పాకిస్థాన్ ఎక్స్ప్రెస్ న్యూస్...
హీరా గోల్డ్ కేసులో 33 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడి
సిటిబ్యూరోః నౌహీరా షేక్కు చెందిన రూ.33కోట్ల ఆస్తులను అటాచ్డ్ చేస్తూ ఈడి శనివారం ఆదేశాలు జారీ చేసింది. అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్, మల్టీలెవల్ మార్కెటింగ్ తదితర నేరాలపై నౌహీరా షేక్ నిందితురాలిగా...
శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశిఫలాలు
మేషం....
ఈ రాశి వారికి ఆదాయం –5 వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–1.
గురుడు జన్మరాశి సంచారం సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అయితే కొన్ని ఒత్తిడులు, ఆరోగ్యసమస్యలు ఎదురైనా ప్రభావం స్వల్పంగానే ఉంటాయి. ఇక అక్టోబర్వరకు గురు,...
రిజిస్ట్రేషన్ల జోరు
మన తెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో దూసుకుపోతోంది. రెండేళ్లలో రెట్టింపు స్థాయిలో ఆదాయాన్ని పెంచుకుంది. గత సంవత్సరం పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు, మార్కెట్ వాల్యూతో అనుకున్నమేర వృద్ధిని ఆ శాఖ సాధిస్తోంది....
అదానీ స్టాక్స్లో రూ. 50వేల కోట్లు తగ్గిన ఎల్ఐసి పెట్టుబడి విలువ!
ఎల్ఐసి ఇప్పుడు ప్రతికూల విలువ లేదా నష్టాన్ని మూటగట్టుకుంది.
ముంబై: అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసి ఫిబ్రవరి 23న నష్టాలను మూటగట్టుకుంది. అదానీ స్టాక్లకు ఇప్పుడు...