Home Search
విరాట్ కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
బెంగళూరు హ్యాట్రిక్ విజయం
చెన్నై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క ఓటమి కూడా లేకుండా ఐపిఎల్లో తొలిసారి వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల టేబుల్లో మళ్లీ టాప్ ప్లేస్కు చేరుకుంది....
కోల్కతా నైట్ రైడర్స్ లక్ష్యం 205
చెన్నై: ఐపిఎల్లో భాగంగా చిదంబరం స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. కెకెఆర్ ముందు ఆర్సిబి...
మ్యాక్స్ వెల్ హాఫ్ సెంచరీ… ఆర్ సిబి 101/3
చెన్నై: ఐపిఎల్ లో భాగంగా చిదంబరం స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 101 పరుగులతో...
పంత్ ఆటపై ‘పిచ్చి’ పట్టింది: గంగూలీ
న్యూఢిల్లీ: టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఆటపై తనకు ‘పిచ్చి’పట్టుకుందని బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలి అన్నాడు. అతను నిఖీఆర్సయిన మ్యాచ్ విన్నరని ప్రశంసించాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల...
వన్డే సిరీసూ మనదే
వన్డే సిరీసూ మనదే
చివరి వన్డేలోఉత్కంఠ పోరులో 7 పరుగులతో విజయం
బ్యాటింగ్లో రాణించిన ధావన్, పంత్, పాండ్య
బౌలింగ్లో మెరసిన భువీ, శార్దూల్
కడదాకా పోరాడిన శామ్ కరన్
పుణె: ఇంగ్లండ్తో ఆదివారం ఇక్కడ జరిగిన...
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 157 పరుగుల వద్ద కె.ఎల్ రాహుల్ (07) ఔట్ అయ్యాడు. అంతకు ముందే రోహిత్ శర్మ (37) పరుగుల...
రోహిత్ ఔట్…. భారత్ 47/2
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ నాలుగు పరుగు చేసి టాప్లే బౌలింగ్లో...
తొలి వన్డేలో భారత్ ఘన విజయం
తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ బోణి కొట్టింది. భారత్ నిర్దేశించిన 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో...
ఇంగ్లాండ్ లక్ష్యం 318
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టానికి 317 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ముందు భారత జట్టు 318...
ధావన్ సెంచరీ మిస్…
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత్ 38.1 ఓవర్లలో నాలుగో వికెట్ కోల్పోయి 197 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ 98 పరుగులు...
ధావన్ హాఫ్ సెంచరీ…
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత్ 27 ఓవర్లలో తొలి వికెట్ కోల్పోయి 130 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీతో...
రోహిత్ ఔట్…. భారత్ 75/1
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 75 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ...
టీమిండియాకు షాక్.. రాహుల్, రోహిత్, ఇషాన్ ఔట్
అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు మరోసారి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్...
రెండో టీ20లో భారత్ ఘన విజయం
అహ్మదాబాద్: అహ్మదాబాద్ : ఇంగ్లాండ్తో జరిగిన రెండో టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో అయిదు టి20ల సిరీస్ ఇప్పుడు 1 1తో సమమైంది.ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ నిరేశించిన 165 పరుగుల...
భారత్ కు ఆధిక్యం
సొంతగడ్డపై ‘పంత్’ వీరవిహారం
n రెండోరోజూ టీమిండియాదే పైచేయి n సెంచరీతో అదరగొట్టిన -రిషభ్ పంత్ n అర్ధ సెంచరీతో రాణించిన వాషింగ్టన్
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది....
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 62 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఒక్కడే...
రోహిత్ ఔట్… భారత్ 130/5
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 52 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 130 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఒక్కడే...
ఐసిసి టీ20 ర్యాంకిగ్స్: కెఎల్ రాహుల్ @2
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) టీ20 ర్యాంకిగ్స్ జాబితాను బుధవారం ప్రకటించింది. టాప్ 10లో టీమిండియా నుంచి స్టార్ బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ, రాహుల్ లు ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది....
భారత్ 145 ఆలౌట్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు 53.2 ఓవర్లలో 145 పరుగులు చేసి ఆలౌటైంది. భారత జట్టు ప్రస్తుతం 33...
ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్….
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్ రెండో రోజు 49 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 134 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. భారత...