Home Search
హెలికాప్టర్ - search results
If you're not happy with the results, please do another search
నేపాల్ లో భారీ భూకంపం.. ఆరుగురు మృతి
ఖాట్మండ్ : హిమాలయ పర్వత శ్రేణుల్లోని పశ్చిమనేపాల్ దోతీ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున 2.12 గంటల ప్రాంతంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి ఇంతవరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో...
‘అనుమానాస్పద’ పడవపై నౌకాదళం కాల్పులు
చెన్నై: పాక్ జలసంధిలో శుక్రవారం ఒక అనుమానాస్పద పడవను భారత నౌకాదళం అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. భారత్ శ్రీలంక అంతర్జాతీయ సముద్రయాన సరిహద్దు రేఖ(ఐఎంబిఎల్) సమీపాన పాక్ జలసంధలో గస్తీ తిరుగుతున్న భారత...
23న ‘బిల్లా’ రీ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా రీ రిలీజ్కు సిద్ధమవుతోంది. అనుష్క నాయికగా, కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు....
చింతమడక టు ఢిల్లీ
నదులనే జలాశయాలుగా మార్చి.. నీటి నిలువ సామర్ధాన్ని పెంచి..దేశంలోనే జల వనరుల వినియోగంతో తెలంగాణ రాష్ట్రం అధ్భుత ప్రగతిని చాటుతోంది. గోదావరి నదీగర్భంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టే కెసిఆర్ ప్రభుత్వ సమర్థతకు అద్దం...
ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం…
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. హిమపాతంలో 28 మంది పర్యతారోహకులు చిక్కుకున్నారు. ఎనిమిది మందిని కాపాడినట్లు ఉత్తరాఖండ్ డిజిపి అశోఖ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం మిగితా పర్వతారోహకుల కోసం...
వాయుసేనకు మరో అస్త్రం
న్యూఢిల్లీ : పూర్తిగా స్వదేశీ నిర్మిత పోరాటపటిమల తేలికపాటి హెలికాప్టర్ (ఎల్సిహెచ్) సోమవారం భారతీయ వైమానిక దళం (ఐఎఎఫ్)లో చేరనుంది. వాయుసేనలో చేరే దేశీయ హెలికాప్టర్ల క్రమంలో ఇది తొలి దఫా హెలికాప్టర్....
నూతన సిడిఎస్గా అనిల్ చౌహాన్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సిడిఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. 61 సంవత్సరాల చౌహాన్ సైనిక వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. హెలికాప్టర్ ప్రమాదంలో...
మయన్మార్లో పాఠశాలపై సైన్యం కాల్పులు: 13 మంది మృతి
బర్మా: మయన్మార్లో దారుణంగా జరిగింది. సాంగింగ్ ప్రాంతంలోని లెట్యట్కోనే గ్రామంలో పాఠశాలపై సైనికులు హెలికాప్టర్ల సహాయంతో బులెట్ల వర్షం కురుపించడంతో 13 మంది మృతి చెందగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి...
చీతాలను విడుదల చేసిన ప్రధాని మోడీ
భోపాల్ : అరుదైన వన్యప్రాణులైన చీతాలు (చిరుతపులుల్లో ఒక రకం) దాదాపు 74 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్లో అడుగుపెట్టాయి. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోడీ...
కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
ఖాట్మాండూ: కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి చెందిన సంఘటన నేపాల్లోని అచ్ఛమ్ జిల్లాలో జరిగింది. గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షాల...
‘భక్త జనం జేజేల నడుమ’.. గంగమ్మ ఒడికి గణపయ్య
ప్రశాంతంగా ఖైరతాబాద్
మహా వినాయకుడి నిమజ్జనం
భక్తజనంతో కిక్కిరిసిన
ట్యాంక్బండ్ పరిసరాలు
రాష్ట్రవ్యాప్తంగా
ఎటుచూసినా నిమజ్జన
సందడి రికార్డు
స్థాయిలో రూ.24,60
లక్షలు పలికిన
బాలాపూర్ లడ్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో నవరాత్రులు అంగరంగ...
అవమానించినా వెనక్కి తగ్గను
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తనను ఎంతగా అవమానించినా ప్రజా సేవ మాత్రం ఆపనని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు గౌరవం ఇచ్చినా.... ఇవ్వకపోయినా ఏ...
తొలి భారతదేశ నిర్మిత ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ ఆవిష్కరించిన ప్రధాని
కొచ్చి: కొచ్చిన్ షిప్యార్డ్లో జరిగిన అంగరంగ వైభవోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు స్వదేశీ తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రవేశపెట్టారు(కమిషన్ఢ్). 45,000 టన్నుల బరువున్న ఈ యుద్ధనౌకను...
మునుగోడు సభ అట్టర్ ఫ్లాప్
డబ్బులిచ్చినా రాని జనం
మునుగోడులో ఎగిరేది గులాబి జెండాయే
సంక్షేమ మంత్రి కొప్పుల ఈవ్వర్
మన తెలంగాణ / హైదరాబాద్ : అమిత్ షా సభపై బిజెపి శ్రేణులు అమితంగా పెట్టుకున్న ఆశలు నీరు...
మునుగోడు ఉప ఎన్నిక: అమిత్ షా టూర్ షెడ్యూల్..
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్నీ పార్టీలు ప్రచారాలను ప్రారంభించాయి. బహిరంగ సభలను నిర్వహించి ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మునుగోడులో భారీ బహిరంగ సభను...
ఐఐఐతోనే నెంబర్ 1
ఇన్నోవేషన్.. ఇన్ఫ్రా స్ట్రక్చర్.. ఇన్క్లూజివ్నెస్
తెలంగాణ ప్రగతి మంత్రం
ఈ త్రీసూత్రం
దేశాభివృద్ధికీ ఇదే సూత్రం
మన పథకాలు కావాలంటూ పొరుగు రాష్ట్రాల్లో ప్రజల ధర్నాలు రాష్ట్ర
ప్రగతికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? తలసారి...
మునుగోడు ముస్తాబు
పెద్ద సంఖ్యలో జన సమీకరణ
గులాబీమయమైన మునుగోడు
రెయిన్ ఫ్రూఫ్తో సభా వేదిక
హాజరు సిఎం కెసిఆర్
ప్రజా దీవెనకు సర్వం సిద్ధం
మన తెలంగాణ/మునుగోడు: ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో శనివారం జరగబోయే ప్రజాదీవెన సభకు ఆ...
ఘోర ప్రమాదం.. ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి
ఘోర ప్రమాదం
నదీలోయలోపడిన బస్సు...
ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు ఐటిబిపి సిబ్బంది కాగా ఒకరు పోలీస్ అని...
స్వాతంత్ర్య దినోత్సవం గౌరవ వందనంలో తొలిసారి ఉపయోగించిన ‘మేడ్-ఇన్-ఇండియా’ గన్
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం రోజున... చారిత్రాత్మకమైన ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకానికి 21-షాట్ల గౌరవ వందనం కోసం 75 సంవత్సరాలలో, మొదటిసారిగా భారతదేశంలో తయారు చేసిన గన్ ని ఉపయోగించారు. ఇప్పటి వరకు,...
సల్మాన్ రష్డీకి కత్తిపోట్లు
సల్మాన్ రష్దీకి కత్తిపోట్లు
న్యూయర్క్లో వేదికపైనే దాడి, హెలికాప్టర్లో చికిత్సకు తరలింపు
న్యూయార్క్ : వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీపై (75) శుక్రవారం దాడి జరిగింది. కత్తిపోట్ల కు గురయ్యారు. న్యూయార్క్ సా హిత్స...