Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
ఉమెన్ పిసిని అభినందించిన రాచకొండ సిపి
హైదరాబాద్ : ఫెన్సింగ్ స్పోర్ట్స్ లో బ్రోంజ్ మెడల్ గెల్చుకున్న ఉమెన్ కానిస్టేబుల్ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎఆర్ విభాగంలో మౌనికా రెడ్డి...
హిందీని బలవంతంగా రుద్దితే భాషా ఉద్యమం తప్పదు: స్టాలిన్
చెన్నై: కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఇంగ్లీషు స్థానంలో హిందీ ప్రవేశపెట్టాలని అధికార భాషపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసును తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ వ్యతిరేకించారు. బిజెపి వారి ఆలోచన విచ్ఛినకరంగా ఉందని...
జీవమున్న కథలు
చేయి తిరిగినరచయితల తీరే వేరు. వారి రచన తాలూకు హుందాతనం(dignity), గాంభీర్యం (seriousness), విశ్వసనీయత (credibility)మొదటి నాలుగైదు వాక్యాల్లోనే స్పష్టంగా తెలిసిపోతాయి. కవులకు, కవిత్వానికి కూడా ఈ విషయంవర్తిస్తుంది. సాదత్ హసన్ మంటో,...
పెరగనున్న బంగారం, వెండి ధరలు
దీపావళికి ముందు భారీగా కొనుగోళ్లు
న్యూఢిల్లీ: దీపావళి పండుగ సీజన్ ప్రారంభమైంది. కొద్ది రోజుల్లో ధన్తేరస్, దీపావళి పండుగ జరుపుకోనున్నారు. దీంతో ప్రజలు బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అక్టోబర్ 10 నుంచి...
హైదరాబాద్ కు చేరుకున్న ‘హోప్ ఆన్ వీయం రోడ్ షో’
హైదరాబాద్: ఆధునిక డాటా పరిరక్షణ పరిష్కారాలను అందించే బ్యాకప్, రికవరీ డాటా మేనేజ్మెంట్ పరిష్కారాలలో అగ్రగామి సంస్ధ వీయం సాఫ్ట్వేర్, తమ అత్యాధునిక డాటా ప్రొటెక్షన్ పరిష్కారాలను అన్ని వాతావరణాలు – క్లౌడ్,...
జాక్ అండ్ జోన్స్ తో బాలీవుడ్ సూపర్స్టార్ రన్వీర్ సింగ్..
ముంబై: జాక్ & జోన్స్, బాలీవుడ్ సూపర్స్టార్ రన్వీర్ సింగ్లు మరోమారు ఫ్యాషన్ నియమాలను అధిగమిస్తూ డోంట్ హోల్డ్ బ్యాక్ 3.0 ప్రచారంతో తిరిగి వచ్చారు. ఈ ప్రచారం, నిస్సంకోచమైన ప్రామాణికత మరియు...
నేను గెలిస్తే ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేస్తా: మల్లికార్జున్ ఖర్గే
హైదరాబాద్: కాంగ్రెస్కు యువ నేత నాయకత్వం వహించాలన్న సూచనల మధ్య, ఎన్నికల్లో గెలిస్తే 50 ఏళ్లలోపు వారికి 50 శాతం పార్టీ పదవులు ఇవ్వాలనే ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రతిపాదనను అమలు చేస్తానని ఏఐసిసి...
‘టార్గెట్’ 2024
వచ్చే పార్లమెంట్ ఎన్నికలే మా లక్షం
అందుకే టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చాం లోక్సభ ఎన్నికల నాటికి జాతీయ పార్టీగా
బలపడుతుంది మహారాష్ట్ర, కర్నాటకలో మాకు సానుకూల పరిస్థితులు కన్నడనాట జెడిఎస్తో
కలిసి పనిచేస్తాం...
పన్నులు పెంచడమే పాలన కాదు
వడ్డింపులు లేకుండా ఆదాయాన్ని పెంచిన తెలంగాణ
కేంద్రం కక్షగట్టినా ఆగని అభివృద్ధి, సంక్షేమ పథకాలతో
ఆర్ధికాభివృద్ధి తలెత్తుకునేలా చేసిన నీరు, విద్యుత్తు రైతు బాగుంటేనే
రాష్ట్రం బాగు నగదు బదిలీలతో ఎకనామిక్ యాక్టివిటీ
మన...
పదేళ్లుగా ఫ్యాక్టరీ ఉంది.. అయినా మాకు ఈ విషయం తెలియదు
నాసిరకం దగ్గు సిరప్ తయారీపై స్థానికుల ఆశ్చర్యం
సోనిపట్: ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమైన నాసిరకం దగ్గు సిరప్ను ఎగుమతి చేసింది హర్యానాలోని సోనిపట్ ప్రాంతానికి చెందిన ఓ...
ముంబైలో ఐవీడీ తయారీ కేంద్రం ప్రారంభించిన లార్డ్స్మెడ్
ముంబై: లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ విభాగం లార్డ్స్ మెడ్ తమ ఐవీడీ తయారీ కేంద్రంను ముంబై సమీపంలోని వాసై వద్ద ప్రారంభించింది. ఈ సదుపాయం 20వేల చదరపు అడుగుల...
రూ.120కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం
ముంబై: ముంబై, గుజరాత్లో రూ.120 కోట్ల మేరకు విలువ చేసే 60 కిలోల మెఫెడ్రోన్ మాదకద్రవ్యాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సిపి) స్వాధీనం చేసుకుని మాజీ ఎయిర్ ఇండియా పైలట్తోసహా అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాకు...
మెన్ ఆఫ్ ప్లాటినమ్ బ్రాండ్ అంబాసిడర్ గా కెఎల్ రాహుల్
న్యూఢిల్లీ: కొంతమంది మగవారు పూర్తి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు.. సవాల్తో కూడిన పరిస్ధితులు ఎదురైనప్పుడు అసామాన్య ధైర్య సాహసాలనూ ప్రదర్శిస్తారు. తమవైన విలువలకు ఎలాంటి సమయంలో అయినా కట్టుబడి ఉండే ధీరోదాత్తులు వీరు....
ఆస్కార్ బరిలోకి దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఎంతగానో అలరించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ బరిలోకి దిగుతోంది. బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఆస్కార్ బరిలోకి దిగుతుండడం విశేషం....
‘ఆదిపురుష్’ మ్యాజిక్ ఫిల్మ్ అవుతుంది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, లంకేషుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. దసరా...
66మంది చిన్నారుల మృతి.. భారత్ సిరప్ కంపెనీపై డబ్లుహెచ్ఒ అలర్ట్
జెనీవా: ఆఫ్రికా దేశమైన గాంబియాలో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం వాడే సిరప్లు వినియోగించి 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. భారత్లో ఓ కంపెనీ తయారు చేసిన సిరప్ల వల్లే...
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 58222 వద్ద ముగిసింది. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 17331 వద్ద ముగిసింది. నిఫ్టీలలో జెఎస్డబ్లు, హిందాల్కో, కోల్ ఇండియా,...
అపహరణకు గురైన భారత సిక్కు కుటుంబం హత్య
కాలిఫోర్నియా: అపహరణకు గురైన 8 నెలల చిన్నారి (కుమార్తె) సహా నలుగురు సభ్యుల భారతీయ సిక్కు కుటుంబం హత్యకు గురైందనికాలిఫోర్నియా అధికారులు ఈ ప్రకటించారు. ‘‘ఇది భయంకరమైనది, అర్థం లేనిదంటూ మెర్సెడ్ కంట్రీ...
జాతీయ రాజకీయాల్లో కొత్త శక్తి
దేశాభిమానం నాకు కద్దని వొట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూని ఏదైనాను వొక మేల్ కూర్చి జనులకు చూపవోయి
మహా కవి గురజాడ అప్పారావు
లోకమంతా చీకటి గుప్పెట్లో విలవిలలాడుతున్నప్పుడు అదే ఆకాశంలో ఉషస్సనే శిశూదయమవుతుంది. దేశం నేడున్న...
బుల్ బిగ్ జంప్
భారీగా 1,276 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ఒక్క రోజే రూ.5.66 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై : గ్లోబల్ మార్కెట్లలో రికవరీ నేపథ్యంలో దేశీయ స్టాక్మార్కెట్లు భారీ జంప్ చేశాయి. ఈ వారం...