Friday, March 29, 2024
Home Search

చికిత్స - search results

If you're not happy with the results, please do another search
Moderna vaccine likely to get DCGI's nod soon

మోడెర్నాకు గ్రీన్‌సిగ్నల్

న్యూఢిల్లీ : భారత్‌కు మరో విదేశీ కరోనా టీకా వస్తోంది. అమెరికాకు చెందిన మోడెర్నా టీకా దిగుమతుల కోసం ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ) అనుమతి...

భారత్ @ 37,566 కరోనా పాజిటివ్ కేసులు…

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. వంద రోజుల తరువాత 40 వేల లోపు కేసులు నమోదయ్యాయి. గత 24...

ప్రేమ పెళ్లి… భార్యను చంపి… కరోనాతో..

అమరావతి: ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు... దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో కన్న కూతురు ఎదుటే భార్యను భర్త చంపి కాల్చేశాడు. అనంతరం కరోనాతో చనిపోయిందని ఆమె పుట్టింటి వారిని నమ్మించాడు. ఇంట్లో ఉన్నప...
Dr. Reddy’s Labs announces commercial launch of 2-DG

మార్కెట్లోకి రెడ్డీస్ ల్యాబ్ 2-డిజి

ప్రతి సాచెట్ గరిష్ఠ ధర రూ. 990 న్యూఢిల్లీ: కొవిడ్-19 చికిత్స కోసం ఉపయోగించనున్న 2-డియోక్సీ-డి-గ్లూకోస్(2-డిజి) డ్రగ్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సోమవారం ప్రకటించింది. ప్రతి 2-డి.జి సాచెట్ గరిష్ఠ...
TS Govt announces Rs 50k ex-gratia for covid deaths

ఎపిలో మరో కరోనాతో 31మంది మృతి..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల వ్యవధిలో 71,758మందికి పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,224మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర...
US re-designates LJ and LeT as foreign terrorist outfits

పుల్వామాలో కాల్పులు: ఎస్‌పిఒ, భార్య మృతి

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగపడడంతో ఎస్‌పిఒ చనిపోయాడు. తీవ్రవాదులు ఎస్‌పిఒ ఫయాజ్ అహ్మద్ ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఫయాజ్, భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే...

దేశంలో కొత్తగా 46,148 కరోనా కేసులు….

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖంపడుతోంది. గత 24 గంటల్లో 46,148 కరోనా కేసులు నమోదుకాగా 979 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల...
Young woman attempts suicide at nizamabad

బైక్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

  నల్లగొండ: బైక్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తిప్పర్తి మండల కేంద్రంలో పోలెబోయిన శ్రీనివాస్ అనే కుటుంబం నివసిస్తోంది....

మరియమ్మ కుటుంబానికి డిజిపి పరామర్శ

  పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ మన తెలంగాణ/ఖమ్మం : తెలంగాణలో కస్టోడియల్ డెత్ సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర...
DGP Mahender reddy who consoles Mariamma family

మరియమ్మ కుటింబీకులను పరామర్శించిన డిజిపి

  పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ మనతెలంగాణ/హైదరాబాద్ :లాకప్‌డెత్‌కు గురైన మరియమ్మ కుటుంబాన్ని ఆదివారం నాడు పరామర్శించిన రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి. ఇటీవల ఆత్మహత్యకు యత్నించి ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడిని కలిశారు....
daughter throws hot oil onto mother in law

అత్తపై వేడి నూనె పోసిన కోడలు

అమరావతి: అత్తపై ఓ కోడలు వేడి నూనె పోసిన సంఘటన కృష్ణా జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... గుడివాడలోని మందపాడుకు చెందిన లక్ష్మి బ్యాంకు ఖాతాలో ఇటీవల వైయస్ ఆర్ చేయూత...

దేశంలో కొత్తగా 50 వేల కరోనా కేసులు…

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 50,040 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 1258 మంది మృత్యువాతపడ్డారు. దీంతో కరోనా కేసుల సంఖ్య...
Police meetత families of Maoist

మావోయిస్టుల కుటుంబాలను కలిసిన పోలీసులు

లొంగిపోవాలని చెప్పిన డిసిపి రక్షిత మనతెలంగాణ, హైదరాబాద్ : అండర్ గ్రౌండ్‌లో ఉన్న ఇద్దరు మావోయిస్టుల కుటుంబ సభ్యులను రాచకొండ పోలీసులు శనివారం కలిశారు. మావోయిస్టుల్లో ఉన్న వారిని వెంటనే లొంగిపోవాల్సిందిగా కోరాలని చెప్పారు....
Bank security guard fires at customer

ఫేస్‌మాస్క్ పెట్టుకోనందుకు గొడవ

కస్టమర్‌పై సెక్యూరిటీ గార్డ్ కాల్పులు యుపిలోని ఓ బ్యాంక్‌లో ఘటన లక్నో: ఫేస్‌మాస్క్ విషయంలో మొదలైన గొడవ కాల్పులకు దారితీసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. బరేలీ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ ఘటన జరిగింది....
‘DeltaPlus’ virus spreading day by day

11 రాష్ట్రాలు.. 48 కేసులు

రోజురోజుకు విస్తరిస్తున్న ‘డెల్టాప్లస్’ వైరస్ మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉధృతి తగ్గుముఖం పడుతున్న వేళ ‘డెల్టాప్లస్’ వేరియంట్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ కొత్త...
Minister KTR assured Free surgery for two-year-old Girl

మంత్రి కెటిఆర్ కొండంత భరోసా…

హామీ నెరవేర్చిన సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజి ఇన్‌స్టిట్యూట్‌ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన ఓ చిన్నారి తల్లిదండ్రులు తమ గోడును రాష్ట్ర మంత్రి కెటి రామారావుకు విన్నవించుకున్నారు. పరిస్థితిని ఆకలింపు...
UK man tested Covid positive for 10 straight months

10 నెలల్లో 43 సార్లు కరోనా పాజిటివ్

బ్రిటన్‌లో ఓ వ్యక్తితో వైరస్ సయ్యాట లండన్ : బ్రిటన్‌లో 72 సంవత్సరాల ఓ వ్యక్తితో కొవిడ్ చెడుగుడులాడుకుంది. నిను వీడని నీడను నేనే అన్నట్లుగా పది నెలల కాలంలో ఆయనకు కరోనా వస్తూ...
Haribhushan, Sarakka died:Maoist party

హరిభూషన్, సారక్కలు మృతి చెందారు: మావోయిస్టు పార్టీ

కీలక నేతల మృతిని ధృవీకరించిన మావోయిస్టు పార్టీ మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సారక్క (భారతక్క)లు కరోనా బారిన పడి మృతి చెందినట్లు భారత కమ్యూనిస్టు...
Hats off to Khaleel bhai by MP Santhosh kumar

హ్యాట్సాప్ ఖలీల్ భాయ్

కరీంనగర్ కానిస్టేబుల్‌పై ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రశంసల జల్లు మన తెలంగాణ/హైదరాబాద్: హ్యాట్సాప్ ఖలీల్ భాయ్, మీరు ఇతరులకు ప్రేరణగా నిలిచారని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు...
Actor reshma passes away

నటి రేష్మా కన్నుమూత

చెన్నై: శ్వాస సంబంధమైన సమస్యతో బాధపడుతూ నటి రేష్మా(42) కన్నుమూసింది. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది కలగడంతో రేష్మాను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఒక...

Latest News