Friday, April 19, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search

రిలయన్స్- ఫేస్‌బుక్ భారీ డీల్

కిరాణాల నుంచి వస్తువుల పంపిణీకి వాట్సాప్ వినియోగం విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారం 10% పెరిగిన రిలయన్స్ షేర్లు న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్‌ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఈ డీల్...
Lockdown extension in Telangana

సడలింపుల్లేవ్.. పొడిగింపే

మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్ మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు 92 % మంది లాక్‌డౌన్ కొనసాగించాలన్నారు సర్వేలు చేశాకే...

లాక్‌డౌన్ – 2

  ఊహించిందే జరిగింది, ఉత్కంఠతో ఎదురుచూసిన ఏప్రిల్ 14 నాటి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే చేశారు. లాక్‌డౌన్ 2ను ప్రకటించారు. అయితే ఆయన ఈ నెల 30వ తేదీ దగ్గర...

మే 3 వరకు లాక్‌డౌన్‌

  నేడు మార్గదర్శకాలు n ఈ నెల 20వరకు కఠినతరం ఆ తర్వాత కరోనా హాట్‌స్పాట్‌లు కాని ప్రాంతాల్లో మినహాయింపులు నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని మళ్లీ ఉపసంహరిస్తాం ఇదే స్ఫూర్తిని బాధ్యతగా కొనసాగించండి n మన విధానం, నిర్ణయాలు...

రెండూ ముఖ్యమే

  పిఎం నోట కొత్త నినాదం జాన్ భీ ఔర్ జహాన్ భీ (ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి) లాక్‌డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా 13...

పొడిగింపు తేలేదీ నేడే

  దేశమంతటా ఉత్కంఠ, నేడు రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని కీలక ప్రసంగం చేసే అవకాశం నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ సమావేశం...

11 తర్వాతే తుది నిర్ణయం

  జీవితాలిక కరోనాకు ముందు... కరోనా తర్వాత ప్రజల ప్రాణ రక్షణకు లాక్‌డౌనే పరిష్కార మార్గం. నేను ప్రతి రోజూ అన్ని రాష్ట్ట్రాల సిఎంలు, నిఫుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్‌డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరు...
TRS MP KK, Nama Nageswar rao

అదే మన ముందున్న ప్రథమ కర్తవ్యం: కేశవరావు

  హైదరాబాద్:దేశంలో కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్ డౌన్ పొడిగింపునకు మించిన మార్గం లేదని, లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధాని మోడీని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కోరింది. ప్రధాని మోడీ బుధవారం...

పొడిగింపే?

  నెలాఖరు వరకు లాక్‌డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు అనుకూల, ప్రతికూల తర్జనభర్జనల్లో ప్రభుత్వం కెసిఆర్ బాటలో మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు సాగుతున్నాయి లాక్‌డౌన్ ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోలేదు : ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్...

సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం కావాలి

  కరోనా అంటు క్రిమిని అంతమొందించడం, దానిని పూర్తిగా పారద్రోలడం తొందరలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 200లకు పైగా దేశాలకు పాకిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగానూ మన దేశంలో కూడా పెరుగుతూనే ఉన్నది....

లాక్‌డౌన్ కొనసాగించాల్సిందే

  మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోడీని కోరా జూన్3 వరకు లాక్‌డౌన్ కొనసాగించాలని బోస్టన్ సర్వే చెప్పింది అమెరికాలోనే శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు అంతటి విపత్తు మనదాకా వస్తే పరిస్థితి ఏంటీ? కరోనా వస్తే కోటీశ్వరులైన గాంధీలో...

సర్కారు ఆసుపత్రులకు సలామ్

  కరోనా కట్టడిలో సర్కారు దవాఖానాల తడాఖా ‘నేను రాను’ నుంచి ‘నేను వస్తా’ దాకా.. ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని ప్రభుత్వాసుపత్రుల వైద్యంతోనే కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం సఫలీకృతమయ్యే...

దశలవారీ ఎత్తివేత!

  మంత్రులకు ప్రధాని మోడీ సంకేతాలు నెమ్మదిగా పనుల ప్రారంభానికి ఆయా శాఖల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన దేశంలో కరోనా హాట్‌స్పాట్లలో లాక్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గు దేశ చరిత్రలో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి వర్గం...
Actress Meena

దయచేసి ఇండియాను మరో ఇటలీ చేయొద్దు: మీనా

  హైదరాబాద్: దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నకరోనా వైరస్ మహమ్మారిపై పలువురు సినీతారలు, క్రికెట‌ర్స్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున కలిసి ఓ వీడియోని రూపొందించారు. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటలో...

మరో ప్యాకేజీ!

    లాక్‌డౌన్ తర్వాత ప్రభావాన్ని తగ్గించేందుకు పరిశీలిస్తున్న కేంద్రం పలు సంక్షేమ పథకాల్లోనూ మార్పులు, చేర్పులు మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, సిఎం కెసిఆర్ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులతో ప్రధాని మోడీ ఫోన్...

పిఎం కేర్స్‌కు యువీ రూ.50 లక్షలు విరాళం

  న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరుకు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రూ.50 లక్షలు విరాళంగా ప్రకాటించాడు. ప్రత్యేకమైన ఈ రోజున పిఎం కేర్స్‌కు రూ.50 లక్షలు సాయం చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు....

మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వండి

  న్యూఢిల్లీ: తమది బాధ్యతాయుత దేశమని, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సరఫరా చేసే విషయంలో చేయగలిగినదంతా చేస్తామని, అయితే ముందుగా తమ దేశంలోని 130 కోట్ల మంది ప్రజల భద్రతా అవసరాలను తీర్చిన తర్వాత మాత్రమే...

ఆయుర్వేదంతో కరోనా నిరోధక శక్తి పెంపు

  న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకు మార్గాల కోసం ప్రపంచమంతా అన్వేషిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో శరీరం లోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా కరోనా ప్రభావాన్ని తగ్గించ వచ్చని, ఆ వ్యాధి నుంచి...

రండి.. నేడు దీపాలు వెలిగించండి

  వాజపేయి కవితను ట్వీట్ చేసిన ప్రధాని న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు, లేదా కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా...

శానిటైజర్ రాసుకుని దీపాలు వెలిగించవద్దు

  న్యూఢిల్లీ : ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు కేవలం ఇళ్లల్లోని లైట్లు స్విచ్ఛాఫ్ చేయాలని కేంద్రం తెలిపింది. కరోనాపై పోరుకు సంఘీభావంగా రాత్రి తొమ్మిదిగంటలకు ప్రజలంతా తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలు...

Latest News