Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
ప్రజాస్వామ్య సూచీలో 53 వ స్థానానికి భారత్ పతనం
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విశ్లేషణ
న్యూఢిల్లీ : 2020 ప్రజాస్వామ్య సూచీ ప్రపంచ స్థాయిలో భారత్ రెండు స్థానాలు దిగజారి 53 వ స్థానానికి చేరుకుందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వెల్లడించింది. పాలక వర్గాల...
రైతు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు
జాబితాలో పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్బర్గ్, హాలీవుడ్ స్టార్ రిహన్నా
తిప్పికొట్టిన బాలీవుడ్ నటి కంగన
సెలెబ్రిటీల ట్వీట్లపై భగ్గుమన్న విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ/లండన్ : ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. తాజాగా...
నూతన వలస విధానానికి బైడెన్ ఆమోదం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న భారత ఐటి నిపుణులకు మేలు చేసే నూతన వలస విధనాన్ని అమెరికా అధ్యక్షడు జో బైడన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు జో బిడెన్...
మయన్మార్ లో ‘సైని’కుతంత్రం
దశాబ్దం తర్వాత మళ్లీ సైన్యం చేతిలోకి
అధ్యక్షుడిగా మిలిటరీ కమాండర్, గృహనిర్బంధంలో ఎంపిలు
బ్యాంకాక్: మయన్మార్లో సోమవారం సైనిక తిరుగుబాటు తర్వాత ఆర్మీ అధికారులు అధ్యక్షుడుగా నియమించిన వ్యక్తి 2007లో ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనలను అణచివేతలో...
‘నాసా ’యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా భారతీయ అమెరికన్ భవ్యాలాల్
భారతీయ మహిళా శాస్త్రవేత్తకు దక్కిన అపూర్వ గౌరవం
వాషింగ్టన్ : భారతీయ అమెరికన్ మహిళ, శాస్త్రవేత్త భవ్యాలాల్ అమెరికా అంతరిక్షపరిశోధన సంస్థ నాసాకు యాక్టింగ్ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్గా నియమితులయ్యారు. ఇంజినీరింగ్, అంతరిక్ష విజ్ఞాన...
వుహాన్లోని పశువుల ఆస్పత్రిని సందర్శించిన నిపుణుల బృందం
విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నామన్న డబ్ల్యూహెచ్ఒ
వుహాన్: మంగళవారం ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఒ) నిపుణుల బృందం చైనా వుహాన్లోని పశువుల ఆసుపత్రిని సందర్శించింది. తమతో సమావేశం కోసం ఆసుపత్రిలో అద్భుతమైన సదుపాయాలు కల్పించారని, తమకు అవసరమైన సమాచారం...
పడగ నీడలో మయన్మార్!
ఐదు దశాబ్దాల సైనిక నియంతృత్వ చీకటి నుంచి ఆలస్యంగా బయటపడిన మయన్మార్ సోమవారం నాడు మళ్లీ ఆ కూపంలోకి జారిపోడం ప్రపంచంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకునే వారికి తీవ్ర అసంతృప్తిని కలిగించే పరిణామం....
భారత్ లో కొత్తగా 8,635 కరోనా కేసులు….
ఢిల్లీ: భారత దేశంలో గత కొన్ని రోజుల నుంచి పది వేల లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 8,635 కరోనా కేసులు నమోదుకాగా 94 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో...
బడ్జెట్కు మదుపరి జై..
ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగం తర్వాత మార్కెట్లలో జోష్
ఒక్క రోజే సెన్సెక్స్ 2,314 పాయింట్లు జంప్ n రూ.6.34 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
కొద్ది రోజులుగా పతనమవుతూ వస్తున్న స్టాక్మార్కెట్లు నిర్మల...
సైన్యం అధీనంలో మయన్మార్
సూకీతో సహా పలువురు నేతల అరెస్టు
నేపీటా(మయన్మార్): ఏడాది పాటు దేశాన్ని తమ అధీనంలో ఉంచుకోవడానికి సైన్యం చర్యలు చేపట్టినట్లు మయన్మార్ సైనిక టెలివిజన్ సోమవారం ప్రకటించింది. మరోపక్క ఆంగ్ శాన్ సూకీతోసహా పలువురు...
వెలుగులు నింపిన చట్టాలు
ప్రపంచంలోని అన్ని మతాల్లో అనేక విశ్వాసాలు, అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉంటూ వచ్చాయి. వాటన్నిటిని రూపొందించింది ఆయా కాలాల్లోని మతాధిపతులే. కాలం మారుతున్న కొద్దీ, శాస్త్రీయ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆచారాలు,...
అందరి కళ్లు ఆస్ట్రేలియా ఓపెన్పైనే
మెల్బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ను సజావుగా జరిపేందుకు టోర్నీ నిర్వాహకులు నడుంబిగించారు. కరోనా మహమ్మరి కారణంగా కిందటి ఏడాది పలు టెన్నిస్ టోర్నమెంట్లను రద్దు చేయడమే లేకుంటే వాయిదా...
జి-7 సదస్సుకు ముందు జో బైడెన్కు బ్రిటన్ రాణి ఆతిథ్యం
లండన్: బ్రిటన్ రాణి ఎలిజెబెత్2 ఈ ఏడాది జూన్లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్కు ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ది సండే టైమ్స్ తెలిపింది. జి7 దేశాల సదస్సుకు ముందు ఈ ఆతిథ్య కార్యక్రమం ఉంటుందని...
మువ్వన్నెల జెండాకు అవమానం: ప్రధాని మోడీ
మువ్వన్నెల జెండాకు అవమానం.. యావత్తు దేశాన్ని బాధించింది
ఎర్రకోట ఘటనపై ‘మన్కీ బాత్’లో ప్రధాని వ్యాఖ్య
బోయిన్పల్లి మార్కెట్ను మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: ‘జనవరి 26న ఢిల్లీలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని చూసి యావత్ భారతావని...
తోడు వీడేది లేదు
శంకర్ - బ్లింకెన్ సంభాషణ
వాషింగ్టన్ : భారతదేశంతో అమెరికా భాగస్వామ్య బంధం ప్రాధాన్యతాయుతంగా ఉంటుందని అమెరికా కొత్త విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ చెప్పారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో శనివారం బ్లింకెన్...
గరిట తిప్పిన రాహుల్!.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
చెన్నై: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నలభీముడి అవతారం ఎత్తారు. గ్రామస్తుల సరసన నేల మీద కూర్చుని తాను స్వయంగా వండిన రైతా(పెరుగు చట్నీ)ను కలాన్ బిర్యానీ(పుట్టగొడుగుల బిర్యానీ)లో నంజుకుంటూ రాహుల్ ఆస్వాదిస్తున్న...
జూన్ నాటికి భారత్లో కొవొవాక్స్ టీకా : పూనావాలా
పుణె : ఈ ఏడాది జూన్ నాటికి కొవొవాక్స్ అనే మరో టీకాను భారత్లో ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు సీరం ఇనిస్టిట్యూట్ సిఇఒ అదర్ పూనావాలా వెల్లడించారు. నోవావాక్స్ సంస్థ అభివృద్ధి చేసిన...
తగ్గుతున్న కరోనా కేసులు!
అనుక్షణం గుండెలరచేతిలో పెట్టుకొని, మూతి, ముక్కు కప్పుకొని గడపక తప్పని పరిస్థితుల్లో ప్రపంచాన్ని కొనసాగిస్తున్న కరోనా దాడి మన దేశంలో తగ్గు ముఖం పడుతున్న సూచనలు గమనించదగినవి. దేశంలో కరోనా నయమవుతున్నవారి సంఖ్య...
అనాథాశ్రమం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న మహిళల అరెస్ట్
పేట్బషీరాబాద్: ఫిలిప్ అనాథ ఆశ్రమం పేరుతో డబ్బుల వసూళ్ళకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు అరెస్ట్ అయిన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరులోని నవాబుపేటకు...
లేడీ డాక్టర్ను కాల్చేసి తనూ చచ్చాడు
అమెరికాలో ఓ ఇండో డాక్టర్ దారుణం
హూస్టన్: అమెరికాలోని ఆస్టిన్లో భారతీయ సంతతికి చెందిన ఓ పిల్లల డాక్టరు బీభత్సం సృష్టించాడు. అక్కడి వైద్య కేంద్రంలోని వారిని బందీలుగా చేసుకుని, తరువాత అక్కడున్న లేడీ...