Home Search
కేంద్రం ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
సరైన టీకా వల్లనే దేశంలో తక్కువ కరోనా కేసులు
పుణె : దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగా ఉండడానికి సరైన టీకాను ఎంచుకోవడమే కారణమని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అధర్ పూనావాలా సోమవారం వెల్లడించారు. అమెరికా, యూరప్ వంటి...
తెలంగాణ వడ్లు…వడ్లు కావా?: పువ్వాడ
ఖమ్మం: తెలంగాణలో యసంగిలో రైతులు పండించిన వడ్లను కొనల్సిందేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త దీక్షలో భాగంగా...
దుక్కిదున్నేటోని దుఃఖం తీర్చేందుకు మా పోరాటం…
కెసిఆర్ నాయకత్వం లో తెలంగాణ ఉద్యమ పంథాలోనే .. రైతన్నల కోసం మరో ఉద్యమం...
వడ్లు కొంటారా... కొనారా ... !! నినాదించిన రైతన్నలు..
కేంద్రానికి వరి నిరసన సెగ...
వెల్లువెత్తిన వరి నిరసన దీక్షలు...
మండల కేంద్రాల్లో...
గల్లీ నుంచి ఢిల్లీ వరకు టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది: సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి: తెలంగాణ రైతుల పట్ల వ్యతిరేక భావం ఉన్న కేంద్ర ప్రభుత్వం నశించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల నుంచి కేంద్ర వరి ధాన్యం కొనుగోలు చేయాలని మహేశ్వరంలోని...
13 కొత్త జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ తాజా మ్యాప్!
న్యూఢిల్లీ: 13 కొత్త జిల్లాలతో సోమవారం ఆంధ్రప్రదేశ్కు కొత్త మ్యాప్ వచ్చింది, దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 26కి చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలోని...
అబద్దాల స్మృతి
కేంద్ర మంత్రులు పార్లమెంట్ లో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు
అడిగేవారికి అవగాహన లేకపోతే...చెప్పేవారికి బాధ్యత లేకుండా పోయింది
అంగన్ వాడీల కోసం కేంద్రం 10 శాతం ఇస్తే...రాష్ట్రం 90 శాతం భరిస్తోంది
దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్వాడీలకు...
కేరళ సిఎంకు వ్యతిరేకంగా మావోయిస్టుల పోస్టర్లు
తిరువనంతపురం: కేరళ సిఎం పినరయి విజయన్ పాలనను వ్యతిరేకిస్తూ సీపిఐ మావోయిస్టుల పేరిట కేరళలో పోస్టర్లు వెలిశాయి. కొరికోడ్ జిల్లా మట్టికున్ను ప్రాంతంలో ఆదివారం ఈ పోస్టర్లు కనిపించాయి. ఈ జిల్లాలో దాదాపు...
మనది తండ్లాట… బిజెపిది తొండాట..
రైతులను నట్టేట ముంచుతున్న బీజేపీ ని ఎండగట్టాలి... నేడు అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు పెద్ద ఎత్తున చేపట్టాలి.. 7 న జిల్లా కేంద్రంలో 5వేల మందితో నిరసన దీక్ష.. 8...
ధాన్యం.. దండయాత్ర
మనతెలంగాణ/హైదరాబాద్:ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రంపై దండయాత్ర చేసేందుకు టిఆర్ఎస్ పార్టీ సమాయత్తమైంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు రంగం...
ఓఆర్ఆర్ టు ఆర్ఆర్ఆర్ అనుసంధానం చేసేలా
regional ring road mapఅంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు
ఔటర్, రీజనల్ రింగ్రోడ్డుకు మధ్య
జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు
గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో క్షేత్రస్థాయిలోకి అధికారులు
ఈనెల రెండోవారంలో సర్వేనెంబర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్ఆర్ఆర్...
మాటల మంటలు
రైతులను అవమానిస్తే బిజెపిని గద్దె దింపుతాం: మంత్రి హరీశ్రావు
ధాన్య సేకరణపై సిఎం ద్వారా దమ్కీలు ఇస్తున్నారు: పీయూష్ గోయల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే తీవ్రమైన ఘర్షణకు దారితీసిన యాసంగి వరి ధాన్య...
ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తాం
కొందరు సిఎంలు బెదిరిపులకు దిగుతున్నారు
తెలంగాణపై కేంద్రమంత్రి గోయల్ సంచలన వ్యాఖ్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్సిఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార , పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్...
‘ఎస్సి వర్గీకరణపై’ ఎందుకింత జాప్యం?
చిరకాలంగా పెండింగ్లో ఉన్న అంశంపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు?
వర్గీకరణపై ఎందుకు ఆమోదముద్ర వేయడం లేదు?
ఎందుకు తొక్కిపెడుతున్నారో
చెప్పాలి : లోక్సభలో నామా
ప్రశ్న మాట్లాడడానికి
అవకాశమివ్వని స్పీకర్ ఈ
అంశంపై ఎంపిల...
పెట్రో ధరలపై ప్రధాని మోడీ రెండు నాల్కలు
యుపిఎ హయాంలో గగ్గోలుపెట్టి ఇప్పుడెందుకు
ధరలు పెంచుతున్నారు? : మంత్రి కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై...
రిజిస్ట్రేషన్లపై రికార్డు రాబడి
మార్చి నెలలోనే రూ.1501 కోట్లు
తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్
రిజిస్ట్రేషన్ల నుంచి రూ.12,364 కోట్ల ఆదాయం
ఒక్క మార్చి నెలలోనే రూ.1501 కోట్లు ఆదాయం
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్...
మహారాష్ట్రలో కొవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత
మాస్క్లు తప్పనిసరి కాదు
ముంబయి: దేశంలో కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గిన దృష్టా ఈ నెల 31నుంచి కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కో రాష్ట్రం...
సిఎన్జి రేట్లు రెండింతలు
కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : దేశంలో విద్యుత్, ఎరువుల తయారీకి వాడే సహజవాయువు రేట్లను కేంద్ర ప్రభుత్వం గురువారం రెండింతలు చేసింది. ఈ సహజవాయువును సిఎన్జిగా కొన్ని ఇళ్లకు పైపులైన్ల ద్వారా వంటింటి...
దేశ సంపదను మోడీ కార్పొరేట్లకు పంచుతున్నాడు..
అచ్చే దిన్ కాదు సచ్చె దిన్
వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలు విలవిల
దేశ సంపదను కార్పొరేట్లకు పంచుతున్న మోడీ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సిఎల్పి నేత...
యువతకు దేశాభివృద్దిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి: అదనపు కలెక్టర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: యువతలో ఉన్న శక్తి యుక్తులను వెలికి తీసి వారిని సంఘటిత పరిచి వారిని దేశాభివృద్దిలో భాగస్వాములను చేయుటకు యువతకు అనుకూలమైన సమయంలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించితే వారు ఎక్కువగా పాల్గొంటారని...
పెట్రో, డీజిల్ ధరల పెంపుపై మోడీపై మండిపడ్డ మంత్రి కెటిఆర్
హైదరాబాద్: చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై ప్రధాని మోడీని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. గుజరాత్లో పవర్ హాలీడే ప్రకటించడంపై బిజెపిపై సెటైర్లు...