Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
నల్గొండ: తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 2వ, 3వ వార్డు లలో...
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సంస్థాన్ నారాయణపూర్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సర్వేల్ గ్రామంలో విస్తృతంగా పర్యటించి...
తెలంగాణ వ్యక్తి జాతిని నడిపించొద్దా?
ఇక్కడికి వచ్చి ఎవరైనా రాజకీయం చేయవచ్చా?
అవకాశం వస్తే అందరి కన్నా మెరుగైన పాలన అందించే శక్తి కెసిఆర్ సొంతం ఎనిమిదేళ్లలోనే రాష్ట్రాన్ని దేశానికి రోల్మోడల్గా నిలబెట్టిన
ఘనత ఆయనదే దేశాన్ని ప్రగతిపథంలో...
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
ములాయం అంతిమ దర్శనానికి వేలాదిగా తరలి వచ్చిన
అభిమానులు అంజలి ఘటించిన సిఎం కెసిఆర్,
ఎంఎల్సి కవిత అఖిలేశ్ను పరామర్శించిన సిఎం
రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ సహా వివిధ పార్టీల నేతల
నివాళి వర్షాన్ని సైతం...
ఆ డబ్బులు ఖర్చు చేయండి… ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటాం: జగదీష్
మునుగోడు: టిఆర్ఎస్ పార్టీకి రాజకీయాలు ముఖ్యం కాదని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇప్పర్తిలో మంత్రి ప్రచారం చేశారు. తెలంగాణ అభివృద్దే ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పమన్నారు. రాజగోపాల్...
ఎన్ కౌంటర్లు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే: గెల్లు
హైదరాబాద్: చంద్రబాబు హయాంలో జై తెలంగాణ అంటే నక్సల్స్ ముద్ర వేసేవారని టిఆర్ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ వి సమావేశంలో గెల్లు మాట్లాడారు....
బిఆర్ఎస్ అవతరణ క్రమం
‘జాతీయ పార్టీని ప్రారంభించాలన్నది తొందరపాటు నిర్ణయం కాదు’ అని టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ప్రకటించారు. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయికి విస్తరించడంతో పాటు, త్వరలోనే...
బిఆర్ఎస్ కు మద్దతుగా భారీ విరాళం….
సిద్దిపేట మాల సంఘం ఆధ్వర్యంలో రూ.51 వేల విరాళం....
సిద్దిపేట న్యూస్: సిద్దిపేట పట్టణ అంబేడ్కర్ మాల కుల సంఘం కౌన్సిలర్ సాకి బాల్ లక్ష్మి ఆనంద్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ గ్యాదరి రవీందర్, సంఘం...
ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూత
లక్నో: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థపకులు, యుపి మాజీ సిఎం, ఎంపి ములాయం సింగ్ యాదవ్ (82)సోమవారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ములాయం తుదిశ్వాస...
మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే
కోరిత్కల్: మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు కోసం పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మునుగోడులోని...
ఆపరేషన్ ‘మునుగోడు’
భారీ మెజార్టీ దిశగా కెసిఆర్ కసరత్తులు
స్వయంగా ఓ గ్రామం బాధ్యత తీసుకున్న కెసిఆర్ 86 క్లస్టర్లుగా
నియోజకవర్గం విభజన ప్రతి క్లస్టర్కు ఇన్చార్జిగా ఓ ఎంఎల్ఎ
కెటిఆర్, హరీశ్తో పాటు 14మంది మంత్రులకు...
బిజెపి ‘తంత్రంపై’ భగ్గు
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై
సబితా ఇంద్రారెడ్డి ఘాటు కౌంటర్
కేబినెట్లో ఇద్దరు మహిళలం ఉన్నామని వివరణ ఆ మాత్రం
సమాచారం నిర్మల దగ్గర లేకపోవడం విచారకరమని వ్యాఖ్య బిజెపి
బాబులు...
అన్నారం ట్రయల్ రన్ సక్సెస్
మొదటి పంప్ మరమ్మతు పూర్తి పూర్తి సామర్థం మేరకు నీళ్లు ఎత్తిపోసిన పంప్
ఈనెల చివరి నాటికి కన్నెపల్లి సిద్ధం అధికారులను అభినందించిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: అన్నా రం పంప్హౌస్ విషయంలో...
రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా వచ్చేట్టు లేదు: మంత్రి వేముల
చౌటుప్పల్: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం చౌటుప్పల్ మండలం డి. నాగారం,దామెరా, చింతల గూడెం గ్రామాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్...
రసవత్తరంగా ఉపపోరు
మొదలైన నామినేషన్ల పర్వం
అన్ని రాజకీయ పార్టీల్లో ఖరారైన ఉపఎన్నిక అభ్యర్థులు
తొలి రోజే రెండు నామినేషన్ల్లు దాఖలు
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్త్తున్న నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర...
మునుగోడు బరిలో కూసుకుంట్ల
టికెట్ ఖరారు చేసిన సిఎం కెసిఆర్, బిఫాం అందజేత
అభ్యర్థి విజయానికి అంతా కలిసి కృషిచేయాలని పిలుపు
ప్రతిపక్షాలకు పార్టీ సత్తా చూపించాలని ఉద్బోధ
మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడులో జరగనున్న ఉపఎన్నికకు...
‘టార్గెట్’ 2024
వచ్చే పార్లమెంట్ ఎన్నికలే మా లక్షం
అందుకే టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చాం లోక్సభ ఎన్నికల నాటికి జాతీయ పార్టీగా
బలపడుతుంది మహారాష్ట్ర, కర్నాటకలో మాకు సానుకూల పరిస్థితులు కన్నడనాట జెడిఎస్తో
కలిసి పనిచేస్తాం...
టిఎస్ఐఐసి చైర్మన్ పదవీ కాలం పొడిగింపు
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ (టిఎస్ఐఐసి) చైర్మన్ గా కొనసాగుతున్న గాదరి బాలమల్లు పదవీ కాలాన్ని మరో మూడేండ్ల పాటు సిఎం కెసిఆర్ గారు పొడిగించారు. ఈ సందర్భంగా...
బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పక్క రాష్ట్రాల్లో అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో నర్సాపూర్...
ప్రజా సమస్యలే ‘జెండా.. అజెండా’
మన తెలంగాణ/హైదరాబాద్:భారత దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. దేశ ప్రజల సమస్యలనే ప్రధాన ఎజెండాగా చేసుకుని.. జాతీయ పార్టీ...