Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీ చేయాలి: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: 10 లక్షల మందికి కొత్త ఫించన్లు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఊర్లో ఎవరయినా చస్తే తప్ప ఫించను రాని పాలన నుంచి...
కవులు, సాహితివేత్తలు, కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు
కాళోజీ నారాయణ రావు గొప్ప కవి
మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీలు
హైదరాబాద్: కాళోజీ నారాయణ రావు గొప్ప కవి, ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకోవడం అనందంగా ఉందని హోంమంత్రి...
అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
సియంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఇల్లందు : సమాజంలోని అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో వుండాలన్నదే సిఎం కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా హరిసింగ్నాయక్ అన్నారు. స్థానిక క్యాంపు...
తెలంగాణ వైతాళికుడు కాళోజీ: ఎర్రబెల్లి
వరంగల్: పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు కాళోజీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్ - హన్మకొండ లోని ఆయన విగ్రహానికి...
దేశంలో బిజెపిది రాక్షస పాలన: బాల్కసుమన్
హైదరాబాద్: దేశంలో బిజెపి రాక్షస పాలన సాగిస్తోందని ఎంఎల్ఎ బాల్కసుమన్ మండిపడ్డారు. ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అన్ని రంగాల నిపుణులు దేశానికి ఓ కొత్త నాయకుడు కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు....
అవమానించినా వెనక్కి తగ్గను
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తనను ఎంతగా అవమానించినా ప్రజా సేవ మాత్రం ఆపనని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు గౌరవం ఇచ్చినా.... ఇవ్వకపోయినా ఏ...
రాజ్భవన్లో ఉంటూ రాజకీయాలా?
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ప్రభుత్వ...
దేశంలో రూ.2016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
మన తెలంగాణ/హైదరాబాద్: దేశాన్ని పాలిస్తున్న బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలలో ఎక్కడైనా వృద్ధులకు రెండు వేల రూపాయల పెన్షన్లు ఇస్తున్నారా? అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్రావు...
సంక్షేమ పథకాలలో తెలంగాణ నెంబర్ వన్: గుత్తా
నల్గొండ: సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. దేశం మొత్తం సిఎం కెసిఆర్ నాయకత్వం...
రాష్ట్రానికి ‘వరి సిరి’
ఇప్పటికే రికార్డు స్థాయిలో 62లక్షల ఎకరాల్లో నాట్లు
పలు జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్న వరినాట్లు సీజన్ ముగిసేసరికి
65లక్షలకు చేరే అవకాశం సిఎం కెసిఆర్ దూరదృష్టితో పెరిగిన జల వనరులు
పుష్కలంగా వర్షాలు.....
కాళోజీ అవార్డుకు చరిత్ర పరిశోధకులు రామోజు హరగోపాల్ ఎంపిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు జ్ఞాపకార్ధం సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మాక అవార్డు 2022కు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు...
కాంగ్రెస్, బిజెపి నేతలను పేటచెరువులో ముంచాలి: హరీష్ రావు
సిద్దిపేట: ఇవాళ చేపల పిల్లలను వదిలామని, కానీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కింద నీళ్లు లేక చెరువులు ఎండిపోయేవని, బోర్లు వేసి, మోటార్లు పెట్టి,...
కాళేశ్వరం ‘ప్రాణేశ్వరం’
తెలంగాణకు ప్రతిపక్షాలే శనేశ్వరం
గోదావరి వరదల్లో లక్ష కోట్ల ప్రాజెక్టు
మునిగిందని దుష్ప్రచారం చేశాయి
రెండు పంపులు మునిగితే ఇక నీళ్లు
రావంటూ శాపనార్థాలు పెట్టాయి
వరదలపై బురద రాజకీయం చేశాయి
పంపుల మరమ్మతు...
రాష్ట్రంలో బౌద్ధ వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నాం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న బౌద్ధ వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్...
బుద్ధ వనంలో అంతర్జాతీయ బౌద్ధరామాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న బౌద్ధ వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక,...
కాల గర్భంలోకి ఎర్రమంజిల్ కాలనీ
హైదరాబాద్: ఎర్రమంజిల్ కాలనీ కాల గర్భంలోకి కలిసిపోనుంది. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ తో పాటు పలువురు ప్రముఖులు నివాసం ఉన్న ఈ కాలనీ ని నిమ్స్ కు ప్రభుత్వం అప్పగించింది. వెంటనే...
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహా లక్ష్మి గణపతిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా...
దేశమంతటా ఉచిత విద్యుత్
కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ.. అన్నం పెట్టే రైతులకు ఒక్క రూపాయి మేలు చేశారా? పేదలు, సామాన్య ప్రజలు, రైతులంటే ఆయనకు చాలా చిన్నచూపు. అందుకే మోడీకి దిమ్మ తిరిగేలా.....
ఆర్జెడి చీఫ్ లాలు ప్రసాద్తో నితీశ్ భేటీ
పట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ సోమవారం ఆర్జెడి అధ్యక్షుడు లాలు ప్రసాద్తో భేటీ అయ్యారు. విపక్షాల ఐక్యత కోరుతూ నితీశ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముందు లాలుతో నితీశ్ భేటీ...
ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తాం: సబితా
హైదరాబాద్: పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే ఉపాధ్యాయులుగా ఉంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రవీంద్ర భారతిలో విద్యాశాఖ అధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కరోనా...