Home Search
కొత్త ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
జీవన హక్కు
విశాఖపట్నం నగరంలో, ఆ పరిసర ప్రాంతంలో మూడు రోజుల క్రితం సంభవించిన రెండు బహుళ హత్యల ఘటనలు, అంతకు ముందు మదనపల్లిలో విద్యావంతులైన తలిదండ్రులే మూఢ విశ్వాసాల ప్రభావంతో తమ ఇద్దరు ఆడ...
దాచేస్తే దాగని రాఫెల్ గుట్టు!
ఫ్రెంచ్ కంపెనీ దసో ఏవియేషన్ ఆడిట్లో ఫ్రాన్సు అవినీతివ్యతిరేక సంస్థ, ‘ఏజెన్స్ ఫ్రాంకయిస్ యాంటికరప్షన్’ గుప్తా కుటుంబ దలాలీ సంస్థ డెఫ్సిస్ సొల్యూషన్స్కు రూ.9.8 కోట్ల అక్రమ చెల్లింపులు బయటపెట్టింది. డెఫ్సిస్, దసో...
ఢిల్లీలో కొవిడ్ పరిస్థితి తీవ్ర ఆందోళనకరం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొవిడ్ 19 పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని, రోగులకు ఆక్సిజన్, రెమ్డెసివిర్, తొసిలిజుమాబ్ కొరత పీడిస్తోందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం వెల్లడించారు. గత 24 గంటల్లో కొత్తగా 24,000 కేసులు...
డబుల్ మ్యూటేషన్ దడ
రాష్ట్రంలో 50% కేసులు అవే!
18 నుంచి 20శాతం యూకే స్ట్రెయిన్
వడివడిగా వ్యాపిస్తున్న వైరస్
గంటల వ్యవధిలో విషమస్థితికి పలువురు కొవిడ్ రోగులు
అన్ని ఆసుపత్రుల్లో బెడ్లు ఫుల్
మరో ఆరు వారాల పాటు...
‘దివ్య’మైన సాయం
కష్టంలో తోడున్నప్పుడే మానవజన్మకు సార్థకత : మంత్రి కెటిఆర్
వికలాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు
అర్హులైన వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: సాటి మనిషి కష్టం, సాటి మనిషి బాధను...
మళ్లీ కరోనా నోడల్ కేంద్రంగా ‘గాంధీ’
మన తెలంగాణ/హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి మళ్లీ కరోనా నోడల్ కేంద్రంగా మారింది. ఈ రోజు నుంచి అన్ని ఓపి సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసరం కానీ శస్త్రచికిత్సలను తక్షణం...
ఆగస్టు 24, 25 తేదీలలో ఎడ్సెట్
ఆగస్టు 24,25 తేదీలలో ఎడ్సెట్
19 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు
పరీక్షా విధానం, అర్హతల్లో మార్పులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్య కోర్సు బి.ఇడి(బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్సెట్ పరీక్షను...
ఫారెస్ట్ సిబ్బందిపై దాడి… బీట్ ఆఫీసర్ను చెట్టుకు కట్టేసి
అటవీశాఖ, ఆదివాసీల నడుమ పోడు రగడ
ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన ఆదివాసీలు
బీట్ ఆఫీసర్ను చెట్టుకు కట్టేసిన పోడు సాగుదారులు
ఫారెస్ట్ భూమిలో పనులు అడ్డగించిన గిరిజనులు
మా పోడు భూముల్లో అటవీశాఖ పనులు నిర్వహించవద్దు
ప్రభుత్వ విప్...
క్యూబన్ తొలి విప్లవకవి హోజె మార్తి
నీవు గాని ఓ కొండంత సముద్రపు అలల నురగను చూచి ఉంటే, నీవు చూచింది నా కవిత్వమే; అదివింజామరై విచ్చుకుంటున్న నా కవన పర్వతం- హోజె మార్తి. హోజె మార్తి కేవలం కవి...
సాగు, తాగునీటి కష్టాలు తీరాయి: హరీష్
హైదరాబాద్: సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో సాగు, తాగునీటి కష్టాలు తీరాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వర్గల్ మండలంలో నాచగిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామిని మంత్రి హరీష్ రావు...
కార్మికుల హక్కులపై కోడ్ల దాడి
పని గంటలు, ఒటిలు, లీవులు, భద్రత కార్మికుల హక్కులలో ముఖ్యమైన భాగాలు. ఇప్పుడు ఇవన్నీ నోటిఫికేషన్ల ద్వారా విస్తృతంగా మినహాయింపు ఇచ్చే అధికారాన్ని యాజమాన్యానికి ఇవ్వ డం అత్యంత ప్రమాదకరమని గత సంవత్సరం...
ఎరువుల ధరలు!
బయటికి కనిపించిన పాము మళ్లీ పుట్టలోకి వెళ్లిపోయినంత మాత్రాన దాని ముప్పు తొలగిపోయిందని భావించి గుండెల మీద చేయి వేసుకొని భరోసాగా ఉండగలమా! నిన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను...
బిజెపి పాలనలో రాష్ట్రానికి కోతలు.. వాతలే
* బిజేపోళ్లు ఏం ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారు
* రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్దపీట
* సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు కక్కుతున్న ప్రతిపక్షాలు
* ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీలకు బుద్ధి చెప్పాలి
*...
వారంలో 100% వ్యాక్సిన్
45 ఏళ్లు దాటిన వారందరూ టీకా వెయించుకోవాలి
కరోనా పరీక్షలకు భారీగా పెంచాలి
అన్ని జిల్లా ఆర్టి-పిసిఆర్ టెస్టులు, విస్తృతంగా పరీక్షాకేంద్రాలు
అందరూ మాస్కులు ధరించేలా చర్యలు : సమీక్షలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా...
పంజాబ్లో నైట్ కర్ఫ్యూ విధింపు…
చండీగఢ్: కరోనా వ్యాప్తి దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాజకీయ సభలు,...
ట్రామ్ వే, రోప్వేల ఏర్పాటు!
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఉమ్టా
మనతెలంగాణ/హైదరాబాద్ : అత్యాధునిక ప్రజా రవా ణా సాధనంగా మెట్రో రైలును అందుబాటులో ఉండగా, అదే తరహాలో భవిష్యత్లో...
రైతులకు ఎఫ్సిఐ షరతులు
నాలుగు మాసాలకు పైబడిగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు భారత ఆహార సంస్థ (ఎఫ్సిఐ) ఉత్తర్వుల రూపంలో కొత్త సమస్య దాపురించింది. రైతుల వద్ద కొనుగోలు చేసే పంట డబ్బును వారి...
అమెరికాతో వాణిజ్య యుద్ధం!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినా, మీడియా పెద్దగా పట్టించుకోని కారణంగా అనేక విషయాలు మరుగునపడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం మన ప్రభుత్వం సౌదీ అరేబియా మీద చమురు ఆయుధాన్ని ప్రయోగించాలంటూ వార్తలు వెలువడ్డాయి....
పోలీసులు మాకు శత్రువులు కాదు
పోలీసులు మాకు శత్రువులు కారు
ఏకకాలంలో 2వేల మంది పోలీసులు మాపై దాడి చేశారు
పోలీసుల దాడికి మేం ప్రతిదాడి మాత్రమే చేశాం
బందీగా ఉన్న రాకేశ్వర్ను విడిచిపెడతాం
మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ లేఖ...
మళ్లీ క్వారంటైన్ సెంటర్లు
హైదరాబాద్లోని ఆసుపత్రులను సందర్శించిన కలెక్టర్ శ్వేతా మహంతి
హైదరాబాద్ : తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 1078 కరోనా కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో...