Home Search
యోగా - search results
If you're not happy with the results, please do another search
కొత్త కొలువులకు జాబ్ క్యాలెండర్
50వేల ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదం
జోనల్ వ్యవస్థ మేరకు కొత్త జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపుకి గ్రీన్సిగ్నల్
గురుకుల పాఠశాలల్లో స్థానిక విద్యార్థులకు 50% సీట్లు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నివేదికలను పరిశీలించిన సిఎం...
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా రసమయి
హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా మానకొండూరు ఎంఎల్ఎ రసమయి బాలకిషన్ ను నియమిస్తూ మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవీ కాలం మూడు సంవత్సరాల...
కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్: ప్రగతిభవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా ఉద్యోగాల భర్తీ అంశంపై సమావేశంలో చర్చజరుగుతున్నట్టు తెలుస్తోంది. 50వేల ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం...
సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీవో సభ్యులు
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా నూతన జోనల్ విధానాన్ని రూపొందించడతో పాటు, రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కృషి చేసిన సిఎం కెసిఆర్ కు టీఎన్జీవో సభ్యులు మంగళవారం ప్రగతిభవన్ లో...
యుపి జనాభా విధానం!
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుండి జనాభా సమస్యపై దృష్టి సారించింది. అసోం కూడా ఈ తరహా ఆలోచన చేస్తున్నది గాని యుపి మాదిరిగా తొందరపాటు ప్రదర్శించ లేదు. యుపి ముఖ్యమంత్రి అనుకున్నదే తడవుగా రాష్ట్రం...
రాజద్రోహానికి పాల్పడిన ఇద్దరు జోర్డాన్ అధికారులకు జైలు శిక్ష
అమ్మన్(జోర్డాన్): రాజద్రోహానికి పాల్పడినందుకు ఇద్దరు మాజీ అధికారులకు జోర్డాన్ కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కింగ్ అబ్దుల్లా 2 వద్ద గతంలో అత్యున్నత అధికారిగా పనిచేసిన బస్సెమ్ అవాడల్లా, రాజకుటుంబ...
మాజీ రంజీ ఆటగాడు మోహన్ కన్నుమూత
అమరావతి: టిడిపి సీనియర్ నాయకులు, మాజీ రంజీ ఆటగాడు, శాప్ మాజీ చైర్మన్ పి. అర్. మోహన్ కన్నుమూశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అనారోగ్య సమస్యలతో సోమవారం ఉదయం మోహన్ కన్నుమూశారని కుటుంబ...
యువతకు భరోసా టిఆర్ఎస్సే: హరీశ్ రావు
యువతకు భరోసా టిఆర్ఎస్సే
పార్టీలో చేరిన హుజూరాబాద్ విద్యార్థి సంఘ నేతలు
గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మంత్రి హరీశ్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ యువత భవిషత్తుకు భరోసానిచ్చేది టిఆర్ఎస్సేనని రాష్ట్ర ఆర్థిక శాఖ...
కొవాగ్జిన్ అనుమతిపై 6వారాల్లో నిర్ణయం: సౌమ్య స్వామినాథన్
న్యూయార్క్: భారత్ బయోటెక్ తయారీ అయిన కొవాగ్జిన్ను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితా(ఇయుఎల్)లో చేర్చే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. దీనికి సంబంధించి కీలక నిర్ణయాన్ని వచ్చే 4, 6 వారాలలో...
యుపిలో త్వరలో ‘ఇద్దరు పిల్లల’ నిబంధన
ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు కట్
జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లును రూపొందించిన ఆదిత్యనాథ్ సర్కార్
లక్నో: జనాభా పరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ జనాభాను నియంత్రించేందుకు చర్యలు...
ఆన్లైన్లో బోనాల సమర్పణ..
ఆన్లైన్లో బోనాల సమర్పణ
రాష్ట్రంలో ఎక్కడినుంచైనా బుక్ చేసుకునే సదుపాయం
దేవాదాయ, తపాలా శాఖలు సంయుక్తంగా....
ముందుగా ఉజ్జయిని మహంకాళి బోనాలకు అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా సమయంలో బోనాల సందర్భంగా ఆలయానికి వెళ్లలేని వారి కోసం దేవాదాయ, ధర్మాదాయ...
సిఎం కెసిఆర్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు మొదటి దశలో 50 వేల ఉద్యోగాలను భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని, అదేవిధంగా ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గురించి రెండోదశలో...
హమ్మయ్య… పిల్లలపై దయ
పసి పిల్లలకు దూరంగా కరోనా
లండన్ : బాలలకు కరోనా వైరస్ పెద్ద ముప్పుగా పరిణమించడం లేదు. కొవిడ్ 19 వైరస్తో పిల్లల్లో తీవ్రస్థాయి అనారోగ్యం వాటిల్లడం లేదు, ప్రాణాలకు ముప్పు కూడా తక్కువగానే...
స్టాన్ స్వామి దళితుల ‘దైవం’
రోమన్ క్యాథలిక్లో జీసస్ సమాజ సభ్యులను జెసూట్స్ అంటారు. 1534లో సెయింట్ ఇగ్నేషియస్ లయోలా, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఈ సమాజాన్ని స్థాపించారు. సంస్కరణలకు వ్యతిరేకంగా మత హింసలు చెలరేగినప్పటికీ రోమన్ క్యాథలిక్...
13న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 13వ తేదీన జరగనుంది. ప్రగతిభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించనుంది. ప్రదానంగా...
చైనాకు దీటుగా ఎదగాలి
ప్రపంచంలో రెండవ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా తనను ఎవరూ ఏమీ చేయలేరని, చేయదలిస్తే తన ఉక్కు గోడకు తల గుద్దుకోవలసి వస్తుందని ఇటీవల పాలక కమ్యూనిస్టు పార్టీ వందవ జయంతి...
ఎంఎల్ఎ దానం నాగేందర్కు జైలు శిక్ష
తెలంగాణ/హైదరాబాద్: ఎంఎల్ఎ దానం నాగేందర్కు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆరునెల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. బంజారాహిల్స్ లో 2012లో కారుకు అడ్డు వచ్చిన...
15 నుంచి భారత్లో మోడెర్నా టీకా
న్యూఢిల్లీ: కొవిడ్19 నియంత్రణకు అమెరికా ఔషధ కంపెనీ మోడెర్నా రూపొందించిన ఎంఆర్ఎన్ఎ టీకాలు భారత్లోని ఆస్పత్రులకు జులై 15నుంచి అందుబాటులోకి వస్తాయని ఆరోగ్యశాఖ అధికారుల అంచనాగా చెబుతున్నారు. ఇటీవలే మోడెర్నా టీకాల అత్యవసర...
అప్పుడు కరెంట్ కోసం అరిగోస… ఇప్పుడు 24 గంటల కరెంట్: ఎర్రబెల్లి
వరంగల్: ఒకప్పుడు కరెంట్ కోసామని అరిగోస పడ్డామని... ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శాయంపేట మండల కేంద్రంలో రైతు వేదికను మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
నటి యామి గౌతమ్కు ఈడి సమన్లు
ఫెమా కేసులో ఆమెపై అభియోగాలు
న్యూఢిల్లీ: విదేశీ మారకద్రవ్య చట్టం ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో సినీ నటి యామి గౌతమ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) శుక్రవారం సమన్లు జారీచేసింది. వచ్చే వారం ముంబయిలో తమ ఎదుట...