Home Search
ఆఫీస్ - search results
If you're not happy with the results, please do another search
ఏథర్ స్టాక్ 5.0ను విడుదల చేసిన ఎథర్..
న్యూఢిల్లీ: దేశంలో సుప్రసిద్ధ విద్యుత్ స్కూటర్ తయారీదారు, ఎథర్ ఎనర్జీ నూతన సంవత్సరాన్ని పరిశ్రమలో మొట్టమొదటిసారి అనతగ్గ ఫీచర్లతో తమ నూతన ఆఫరింగ్స్ను తమ భారీ వినియోగదారుల వేడుక, ఎథర్ కమ్యూనిటీ డే...
ప్రమాదకరంగా నాంపల్లి రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి
నాంపల్లి : నాంపల్లి రైల్వేస్టేషన్లో ఫుట్ ఓవర్ ఇనుప బ్రిడ్జి బలహీనమై... అటు ఇటు, కిందకి కదులుతోంది. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందోనంటూ ఒక్కసారిగా ప్రజల్లో తీవ్ర...
మెట్రోలో టికెట్ కౌంటర్ ఉద్యోగుల నిరసన
హైదరాబాద్: ఎల్బీనగర్ నుండి మియాపూర్ మెట్రో స్టేషన్ లలో టికెట్ కౌంటర్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసనకు దిగారు. గత కొంతకాలంగా సరైన జీత భత్యాలు లేవని, ఉద్యోగంలో సరైన సమయ...
దేశవ్యాప్తంగా భగ్గుమన్న జైన్లు
న్యూఢిల్లీ: జార్ఖాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జైనులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారంనాడు నిరసనలకు దిగారు. ప్రఖ్యాత జైన ఆధ్యాత్మిక కేంద్రమైన 'శ్రీ సమ్మేద్ శిఖర్జీ'ను పర్యాటక కేంద్రంగా జార్ఖాండ్ ప్రభుత్వం ప్రకటించింది....
హర్యానా క్రీడాశాఖ మంత్రి సందీప్ సింగ్పై లైంగిక వేధింపు కేసు!
చండీగఢ్: ఓ మహిళా కోచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపు ఆరోపణలను హర్యానా క్రీడాశాఖ మంత్రి సందీప్ సింగ్పై పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బిజెపి నాయకుడు, భారత మాజీ హాకీ టీమ్...
రైతు బంధుకు దరఖాస్తుల స్వీకరణ..
రైతు బంధు పథకం యాసంగి కోసం కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని పాసుపుస్తకాలు పొందిన వారు దరఖాస్తులు చేసుకోవాలని సదాశివపేట మండల వ్యవసాయ అధికారి అనిత సూచించారు. భూమి రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకున్నవారు...
వివాహిత అదృశ్యం..
హైదరాబాద్ : ఆఫీస్కు వెళ్లుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ తిరిగి రాకపోడంతో ఆమె భర్త జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన శుక్రవారం జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని...
ఇండియా గేట్ వే నుంచి బేలాపూర్కు ‘వాటర్ ట్యాక్సీ’ (వీడియో)
200 మంది ప్రయాణికులతో గంటకు 20-25కిమీ. వేగంతో, రూ. 300 ధరతో ‘వాటర్ ట్యాక్సీ’ ప్రయాణం
ముంబై: ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి నవీ ముంబైలోని బేలాపూర్ వరకు ‘నయన్ 11’ అనే...
ఇడికి రోహిత్ లేఖ
హైదరాబాద్: సిఎం కెసిఆర్తో ఎంఎల్ఎ పైలట్ రోహిత్ రెడ్డి సమావేశం ముగిసింది. రోహిత్ ప్రగతి భవన్ నుంచి వెళ్లిపోయాడు. ఇవాళ ఇడి విచారణకు రోహిత్ రెడ్డి హాజరుకావడంలేదు. ఇడి ఆఫీస్కు రోహిత్ రెడ్డి...
చేతిలో చీలిక
సీనియర్ నేతల తిరుగుబాటు ఎఫెక్ట్...
కాంగ్రెస్లో ముదిరిన సంక్షోభం
రెండుగా చీలిన కాంగ్రెస్
పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి
‘సేవ్ కాంగ్రెస్’ ఉద్యమ బాట పట్టిన సీనియర్ నేతల డుమ్మా
సీనియర్ల నిర్ణయాన్ని కాదని సమావేశానికి...
మూడో రోజూ బిజీబిజీ
ఢిల్లీ బిఆర్ఎస్ జాతీయ కార్యాలయంలో సిఎం కెసిఆర్
ఎంపిలు, పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో చర్చలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని శుక్రవారం పార్టీ...
ఈడీ నోటీసులు అందాయి: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
హైదరాబాద్: ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) నోటీసులు అందాయని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. నోటీసుల్లో కేసు వివరాలు అందించలేదన్నారు. డిసెంబర్ 19వ తేదీన ఈడీ ఆఫీస్ కు రావాలని...
రాష్ట్రంలో త్వరలో మొబిలిటీ వ్యాలీ
హైదరాబాద్ : ప్రపంచస్థాయి అధునాతన ఆటో విడిభాగాల తయారీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్ర త్యేకంగా ఒక మొబిలిటి వ్యాలీని సృష్టించేందుకు కృషి చే స్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి...
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ డిజిపి కార్యాలయం వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు,...
ఢిల్లీకి బయల్దేరిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ఢిల్లీకి బయల్దేరారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కెసిఆర్ బయల్దేరి వెళ్లారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలోని సర్దార్పటేట్ మార్గ్లో బిఆర్ఎస్ పార్టీ కేంద్ర...
హస్తినలో బిఆర్ఎస్
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మారుస్తూ అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం నుం చి ఆమోదం లభించిన తరువాత ౠమొ ట్ట మొదటిసారిగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు...
డిసెంబర్ 14న న్యూఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
న్యూ ఢిల్లీ: డిసెంబర్ 14తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించి యాగం నిర్వహించనున్న నేపథ్యంలో......
ఔటర్ చుట్టూ మెట్రో
కాలుష్యాన్ని, ట్రాఫిక్ రద్దీని నివారించే ఏకైక మార్గం మెట్రోకు ఉంది హైదరాబాద్లో దానిని ఇంకా
విస్తరించాలి నేడు ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ చాలా గొప్పగా జనాభా
పెరుగుదలకు అవసరమైన మౌలిక...
తుక్కుగూడ మున్సిపాలిటీలో బిజెపికి బిగ్ షాక్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే అగ్రస్థానంలో దూసుకెళ్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అనేక...
‘6200’ కోట్ల పెట్టుబడులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. ఐటీ కారిడార్లో రూ. 6,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు క్యాపిటాల్యాండ్...