Home Search
ఆరోగ్య పథకం - search results
If you're not happy with the results, please do another search
ఆన్లైన్ విద్యలో అసమానతలు!
తెలంగాణ ప్రభుత్వం జూన్ 15 వరకు విద్యా సంస్థలకు వేసవి సెలవులు కొనసాగించింది. జూన్ నెల మధ్య నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది...
వ్యాక్సిన్ తీసుకున్నారా?.. ఎఫ్డిపై ఎక్కువ వడ్డీ రేటు పొందొచ్చు
న్యూఢిల్లీ : కొవిడ్ 19 సెకండ్ వేవ్ను నియంత్రణలో భాగంగా వాక్సినేషన్ను ప్రోత్సహించేందుకు కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు కొత్త విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాక్సిన్ డోస్లను ఎవరైతే తీసుకుంటారో? వారికి ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డి)పై...
ఖర్చు లేకుండా ఖరీదైన పరీక్షలు
19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు
కరోనాతో సహా 57రకాల టెస్టులు ఫ్రీ
తక్షణమే రిపోర్టులు, ఫోన్లకు మెసేజ్లు
7న ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత వైద్య పరీక్షలు ప్రారంభం
తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య...
జగన్ చంద్రబాబుల రెండేళ్ల పోరు
నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి 30, మే 2019న ప్రమాణ స్వీకారం చేశారు. 2014లోనే అధికార పీఠం ఎక్కాల్సిన జగన్ స్వల్ప శాతం ఓట్ల తేడాతో చేజార్చుకొన్నాడు. నాలుగు...
గ్రామీణులను గట్టెక్కిస్తున్న ఉపాధి హామీ
దాదాపు అన్ని దేశాలలోని ప్రజలు వంద సంవత్సరాలలో ప్రపంచం మొత్తం ఎప్పుడూ చవిచూడని పెను సంక్షోభంలో చిక్కి విలవిల లాడుతున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నా...
సరఫరాలు ఆపొద్దని చైనాకు విజ్ఞప్తి!
భారత్ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్ర మోడీ...
స్టాలిన్ పాలన
తమిళనాడు ముఖ్యమంత్రిగా శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన ముత్తువెలి కరుణానిధి స్టాలిన్ (ఎంకె స్టాలిన్) పాలన ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అంతటా గూడు కట్టుకోడం సహజం. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి...
రాష్ట్రాలు, యుటిలకు 17కోట్లకు పైగా టీకాలు
రాష్ట్రాలు, యుటిలకు దాదాపు 18 కోట్ల టీకాలు
ట్రిపుల్ టితో పాటు 5 సూత్రాల పథకం
కొవిడ్ ఆటకట్టుకు కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకూ 17.02 కోట్ల మేర...
ఆక్సిజన్పై జాతీయ విధానం?
ఇప్పటి వరకు అమెరికాలోనే అత్యధికంగా ఒక రోజులో కొత్త కేసులు నమోదైన రికార్డు ఉంది. దాన్ని పక్కకు నెట్టి 3,14,835 కేసులతో మనం కొత్త రికార్డు నెలకొల్పాము. దీంతో మన ప్రధాని మోడీ...
కార్మికుల హక్కులపై కోడ్ల దాడి
పని గంటలు, ఒటిలు, లీవులు, భద్రత కార్మికుల హక్కులలో ముఖ్యమైన భాగాలు. ఇప్పుడు ఇవన్నీ నోటిఫికేషన్ల ద్వారా విస్తృతంగా మినహాయింపు ఇచ్చే అధికారాన్ని యాజమాన్యానికి ఇవ్వ డం అత్యంత ప్రమాదకరమని గత సంవత్సరం...
నీతి అయోగ్ స్పెషల్ సెక్రటరీగా నల్లగొండ జిల్లా వాసి రాజేశ్వర్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా నీతి అయోగ్లో కీలక స్థానంలో తెలంగాణకు చెందిన వ్యక్తి నియమతులయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన కొలనుపాక రాజేశ్వర్ రావును స్పెషల్ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు...
మానవీయ ప్రతీకలు
“స్వేచ్ఛ అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదు, నిర్ణీత కాల వ్యవధులలో ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు, పేదరికాన్ని, నిరక్షరాస్యతను, అసమానతలను, ఆర్థిక అంతరాలను రూపుమాపడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం కావాలి” అని...
కరోనా మాటున నిరంకుశత్వం
భారత దేశం ‘ఎన్నికల నిరంకుశత్వ’ స్థాయికి దిగజారిన్నట్లు స్వీడన్కు చెందిన వీ-డెమ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ తన తాజా నివేదికలో పేర్కొనడం మనందరికీ ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలులో...
లింగ సమానత్వ సాధనలో మహిళా నాయకత్వమే కీలకం
కరోనా మహమ్మారి కారణంగా పురుషుల కన్నా మహిళలు ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నారు. మహిళా ఉద్యోగులు, కూలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయి అర్ధాకలితో పోషకాహార లోపానికి గురయ్యారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో...
తొలి దళిత సిఎం సంజీవయ్య
ఫిబ్రవరి 14వ తేదీకి సంజీవయ్య శత జయంతి పరిసమాప్తి అవుతున్నది. సంజీవయ్య యావద్భారత దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. తొలి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. తెలంగాణ రాష్ట్రంలో పివి నరసింహారావు...
సిద్దిపేటలో డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్
సిద్ధిపేట: సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్ ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ,...
కరోనా వ్యాక్సినేషన్కు రూ.35 వేల కోట్లు
ఆరోగ్య రంగానికి కేటాయింపులు 137% పెంపు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశం కుదేలైన వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని...
వృద్ధి అంచనాలు!
నడుస్తున్న ఆర్థిక సంవత్సరం (2020-21) లో దేశ ఆర్థిక వృద్ధి మైనస్ 7.7 శాతంగా ఉండవచ్చునని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఈ గోతిని పూడ్చుకొని 11 శాతం పెరుగుదలను సాధించగలమని పార్లమెంటుకు...
దేశానికే ఆదర్శం
ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు
అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన
వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది
సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది
జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం...
అఖిలప్రియ పిటిషన్ విచారణ వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక నిందితురాలు మాజీమంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై విచారణ శనివారం నాడు వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా బెయిల్ లభిస్తుందని ఆమె తరఫు న్యాయవాదులు భావించినప్పటికీ...