Home Search
గూగుల్ - search results
If you're not happy with the results, please do another search
సంపాదకీయం: నెమ్మది నెమ్మదిగా…
ఇంతకుముందెన్నడూ ఎరుగని ఇంత సుదీర్ఘ ఆరోగ్య సంక్షోభంలో, మూడు మాసాలకు పైగా సాగిన కఠోర లాక్డౌన్ అనంతరం దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, సాధారణ జనం స్థితిగతులేమిటి అనే ప్రశ్నలు సహజంగానే...
చైనా యాప్స్పై సంధించిన బాణం
జూన్ 29, రాత్రి 9 గంటలకు భారతదేశంలో చైనా యాప్స్ పై చర్చలు మొదలయ్యాయి. భారత ఐటి మంత్రిత్వ శాఖ 59 యాప్స్ను నిషేధించింది. ఈ యాప్స్ను నిషేధించడానికి కారణం ఇవి భారత...
సంపాదకీయం: చైనీస్ యాప్స్ నిషేధం
దేశంలోని 20 ఏళ్ల లోపు, ఆ పైబడిన యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న టిక్టాక్ మున్నగు 59 చైనీస్ యాప్స్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇలా చేయడంలో దాని ఉద్దేశం, లక్షం గురించి వివరించి...
ఎయిర్టెల్లో 5 శాతం వాటా
న్యూఢిల్లీ: భారతీయ టెలికాం రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి. గత రెండు నెలల్లో రిలయన్స్ జియోలోకి రూ.70 వేల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. తాజాగా ఎయిర్టెల్లో కూడా అమెజాన్ భారీగా పెట్టుబడులు...
ఆ ఐదు రాష్ట్రాలే కీలకం
దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక నాయకత్వం
ఇండియా జిడిపిలో ఐదు రాష్ట్రాల వాటా 27 శాతం
గుజరాత్, మహారాష్ట్ర ఇప్పటికీ వైరస్పై పోరాటం
ఎలరా సెక్యూరిటీస్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: కోవిడ్19 సంక్షోభం నుంచి...
సీజ్ చేసిన వాహనాలు వెనక్కి
రూ.500 జరిమానాతో సరి
భద్రత భారం కావడంతో నిర్ణయం
ఇప్పటికే 34వేల వాహనాలు రిలీజ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలను సీజ్ చేసిన పోలీసులు తిరిగి వెనక్కి...
హెచ్1 బి వీసా పేరిట తక్కువ వేతనాలు
వాషింగ్టన్: అమెరికాలో అత్యంత ప్రముఖ కంపెనీలు హెచ్ 1 బి వీసాదారులకు మార్కెట్ స్థాయి కన్నా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి. అమెరికాలోని ఫేస్బుక్,గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు పలు...
రిలయన్స్- ఫేస్బుక్ భారీ డీల్
కిరాణాల నుంచి వస్తువుల పంపిణీకి వాట్సాప్ వినియోగం
విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారం
10% పెరిగిన రిలయన్స్ షేర్లు
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్బుక్ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఈ డీల్...
వాల్మీకి రామాయణం ఒక విశిష్టమైన గ్రంథం
1909వ సంవత్సరంలో ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా ‘కాలిఫోర్నియా(అమెరికా) విశ్వ విద్యాలయం’కు చెందిన ‘బర్క్ లీ‘ గ్రంథాలయంలో చేరుకుని, ‘గూగుల్ సంస్థ‘ డిజిటలైజ్ చేసిన ఆంధ్ర వాల్మీకి, కవిసార్వభౌమ వాసుదాసు (వావిలికొలను సుబ్బరావు)...
డిజిటల్ చదువులు.. ఆన్లైన్ బాట పడుతున్న విద్యార్థులు
హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలను డిజిటల్, ఇ-లెర్నింగ్ ఫ్లాట్ఫారమ్స్ ద్వారా చదివించుకోవాల్సిందిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది....
నారాయణపేట జిల్లాలో డిజిటల్ యాత్ర
హైదరాబాద్ : నారాయణపేట జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన డిజిథాన్, డిజిటల్ యాత్ర విజయవంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ప్రత్యక్ష పర్యవేక్షణ, ఉపాధ్యాయుల సహకారంతో రెండు రోజులపాటు విద్యార్థులకు శిక్షణ...
గూగులమ్మలు టెక్నాలెడ్జిలోనూ తీసుపోరు
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
దేవుడు వరమిస్తాడని ఎవరైనా అంటే అదొక నమ్మకం. ఏదైనా వెతికి కావాల్సిందల్లా పొందాలనుకోవడం ఒక ప్రయత్నం. ఆ నమ్మకంలో దేవుడుంటాడో లేదో కానీ ఈ ప్రయత్నంలో టెక్నాలజీనే దేవుడు....
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
నిమిషం లేటైనా నో ఎంట్రీ
ఉదయం 8.45 గంటలకే సీట్లో కూర్చోవాలి
9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
రాష్ట్రవ్యాప్తంగా 1,339 కేంద్రాల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4(బుధవారం) నుంచి ఈ నెల 23వ...
విద్యార్థులు ఒత్తిడికి లోనుకావద్దు
ఏదైనా సమస్య ఉంటే మానసిక నిపుణులు,
స్టూడెంట్ కౌన్సిలర్లను సంప్రదించండి
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు, పటిష్ట ఏర్పాట్లు
ఉదయం 9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సిఎస్...
భూముల వివరాలు శాటిలైట్తో అనుసంధానం?
రానున్న రోజుల్లో ప్రతి అంగుళం భూమిపై స్పష్టత
‘జియో’ రిఫరెన్స్ విధానంతో రానున్న రోజుల్లో భూముల చిరునామా క్షణాల్లో లభ్యం
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలు అమలు సులభతరం చేయడంతో లబ్ధిదారుల వివరాలను క్షణాల్లో తెలుసుకునేలా...
కెటిఆర్ పిఎ పేరిట మోసం.. రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్
హైదరాబాద్ ః మంత్రి కెటిఆర్ వ్యక్తిగత సహాయకుడినంటూ మోసాలకు పాల్పడుతున్న రంజీ మాజీ క్రికెటర్ నాగరాజును నగర సైబర్ క్రైమ్పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిసిఎస్ జాయింట్ సిపి అవినాష్...
2వేల కళాశాలల్లో సేఫ్టీ క్లబ్లు
ఏడుగురు పురుషులు, ఏడుగురు మహిళలు, ఒక ఫ్యాకల్టీ మెంబర్తో ఒక్కొక్క సేఫ్టీ క్లబ్లో 15మంది సభ్యులు
పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లోని 5 కళాశాలల్లో సేఫ్టీ క్లబ్లు పూర్తి
‘మన తెలంగాణ ప్రతినిధి’తో ఉమెన్స్ సేఫ్టీ విభాగం...
భూముల వివరాలు శాటిలైట్తో అనుసంధానం ?
రానున్న రోజుల్లో ప్రతి అంగుళం భూమిపై స్పష్టత
‘జియో’ రిఫరెన్స్ విధానంతో రానున్న రోజుల్లో భూముల చిరునామా క్షణాల్లో లభ్యం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు అమలు సులభతరం చేయడంతో లబ్ధిదారుల వివరాలను క్షణాల్లో తెలుసుకునేలా ప్రభుత్వం...
కోరిందల్లా ఇస్తే కష్టమే!
“ మార్కెట్లోకి వచ్చిన ఏ ఎలక్ట్రానిక్ వస్తువయినా మా బాబీ కోసం కొనాల్సిందే”
“ అవును మా కార్తీక్కు అన్నీ తెలుసండీ... నిండా ఆరేళ్లు లేవు గూగుల్ సర్చ్ చేసేస్తాడు. వాళ్ల నాన్న వాడికి...
చనిపోయిన వాళ్లనూ వదల్లేదు
మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు
రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం
వివిధ బ్యాంకుల నుంచి లోన్లు
ఆరుగురు నిందితుల అరెస్టు
మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...