Friday, March 29, 2024
Home Search

పంచాయతీ కార్యదర్శి - search results

If you're not happy with the results, please do another search

మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా తనను తిరిగి నియమించాలని ఎపి ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా వైసిపి...
Launch of Farmer platform October 31 in telangana

పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం

  గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
Water fish and Milk Revolution in Telangana

‘తీన్‌’మార్

  రాష్ట్రంలో జల, నీలి, క్షీర విప్లవాలు, సంపద కేంద్రాలుగా ప్రాజెక్టులు మాంసం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సమన్వయంతో విస్తృతంగా ప్రజల్లోకి పశుసంవర్ధక కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గొర్రెలు, పాడి...
Migrant workers are part of the state restructuring

‘క్యూ’లీలు

  సొంతూళ్లు వెళ్లడానికి నాంపల్లి స్టేషన్ వద్ద వరుస కట్టిన వలస కార్మికులు 40 రైళ్లలో స్వస్థలాలకు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 88 ప్రతేక రైళ్లలో 1.22లక్షల మందిని వారి స్వరాష్ట్రాలకు తరలించాం - చీఫ్...
Permits to Auto mobile shops

ఆటో మొబైల్ షాపులు షురూ

  లాక్‌డౌన్ యథాతథం ఎసిలు అమ్మే దుకాణాలకూ గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్‌లో కరోనా యాక్టివ్ కేసులు ఎల్‌బి నగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్‌లకే పరిమితం కోలుకుంటున్న వారే ఎక్కువ వైరస్‌పై అంతగా భయపడవలసిన పని...

రైతుల దాతృత్వం.. సిఎం సహాయ నిధికి విరాళం

మనతెలంగాణ/హైదరాబాద్:కరోనా నివారణకు సిఎం కెసిఆర్ చేస్తున్న కృషికి తమవంతు ప్రయత్నంగా విరాళాలు అందించాలని తెలంగాణ లక్కమారి కాపు సంక్షేమ సంఘం నిర్ణయించింది. గురువారం సిఎం సహాయ నిధికి రూ.3,45,197 విరాళాన్ని ప్రకటించింది. ఈ...

తెలంగాణ‌లో ప‌క‌డ్బందీగా లాక్ డౌన్ నిర్వ‌హిస్తున్నాం

ప్రతినెల ఒక్కోక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ. 1500 పారిశుద్ధ కార్మికులకు రూ.5 వేల ప్రోత్సాహాకాన్ని అందచేశాం స్వయం సహాయక సంఘాల ద్వారా 50 లక్షలకు పైగా మాస్కులను పంపిణీ చేశాం కేంద్రమంత్రి...

సిఎం సహాయ నిధికి సర్పంచ్‌ల సంఘం నెల వేతనం విరాళం

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్మూలనకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర సర్పంచ్‌లు నెల వేతనాన్ని సిఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర బాధ్యులు సంబంధిత లేఖను...
CM KCR

ఏదైనా ఎదుర్కొందాం

  కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు...

సిఎం గిఫ్ట్ ఉత్తర్వులు

  మన తెలంగాణ/హైదరాబాద్: వైద్యారోగ్య, పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి (ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు...

కరోనాపై యుద్ధానికి విరాళాలు

  కరోనా రిలీఫ్ ఫండ్... భారీగా విరాళాలు సత్యనాదెళ్ల సతీమణి రూ.2 కోట్లు ఉద్యోగ సంఘాల జెఎసి ఒక రోజు వేతనం 48 కోట్లు హీరో నితిన్ రూ.10 లక్షలు డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ రూ.5లక్షలు బండి సంజయ్ ఎంపి...

ఊళ్లలోనూ రస్తా బంద్

  చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి స్థానికుల గస్తీ రహదారులను స్వచ్ఛందంగా మూసివేస్తున్న స్థానికులు రోజుకు రెండు సార్లు వీధులు పరిశుభ్రం మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌తో గ్రామాల్లోనూ జనజీవనం స్తంభించింది....
Corona virus

నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు

మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లకు మినహాయింపు నిత్యావసర వస్తువులు అందుబాటులో...
Telagnana Lock down

లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు

మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లకు మినహాయింపు నిత్యావసర వస్తువులు అందుబాటులో...

రైతు రుణ మాఫీ మార్గదర్శకాలు.. రూ.లక్ష వరకు వర్తింపు

  గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలకూ వర్తింపు అకౌంట్ పే చెక్కుల రూపంలో.. రైతు కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ.. కుటుంబంలో ఒక్కరి కంటే ఎక్కువ మంది అర్హులుంటే మాఫీ మొత్తం సమానంగా పంపిణీ 2014...

ఎవరికి ఎవరి భిక్ష?

  భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం మేం తప్పులు చెబితే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...

అభయహస్తంపై సమీక్ష

  హైదరాబాద్: అభయ హస్తం పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు. ఈ పథకం కింద అందుతున్న పెన్షన్ల తీరు తెన్నులను ఆయన పరిశీలించారు....

పనిచేయకపోతే పదవులూడుతాయ్

  మున్సిపాలిటీలంటే మురికిపాలిటీలనే అప్రతిష్ఠ తొలగించండి 3 నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి 8 నెలల్లో కరెంటు సమస్యలు పరిష్కారం కావాలి నిధుల వినియోగంలో క్రమశిక్షణ పాటించాలి ప్రణాళిక ప్రకారమే ఖర్చుచేయాలి, లేనిపక్షంలో ఎంఎల్‌ఎలు,...

జిల్లాలకు అదనపు కలెక్టర్లు

  హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 మంది జాయింట్ కలెక్టర్లు, అధికారులను బదిలీ చేయడంతో పాటు వారికి అదనపు కలెక్టరలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...

భారీగా ఐఎఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

  జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం సిసిఎల్‌ఎ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ షైనీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్థన్ రెడ్డి విద్యా...

Latest News