Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
గంగూలీ -షా విందులో వెజ్ మసాలా
సందడిగా మారిన క్రికెటర్ నివాసం
కొల్కతా : ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తన నివాసంలో విందు ఇచ్చారు. క్రికెట్ బోర్డు చీఫ్గా ఉన్న గంగూలీ...
ఈ నెల్లో 7 రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటన
మే 14న తెలంగాణకు.. రంగారెడ్డి జిల్లాలో బహిరంగసభలో ప్రసంగం
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్న మూడు వారాలలో దేశంలోని ఏడు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. తన పర్యటనల్లో ఆయన బహిరంగ సభలు,...
2024 లో దేశ ప్రధానిగా మమతాబెనర్జీ
బెంగాల్ సీఎంగా అభిషేక్ బెనర్జీ :టీఎంసీ ఎంపీ వ్యాఖ్య
కోల్కతా : 2024 లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ దేశ ప్రధానిగా పగ్గాలు చేపడతారని, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ...
తమిళ రాజ్భవన్కు కత్తెర!
‘విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల (విసి) నియామకంలో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి నిర్ణయం తీసుకునే సత్సంప్రదాయం ఇటీవల కొంత కాలంగా కనుమరుగైంది. గత నాలుగు సంవత్సరాలుగా గవర్నర్లు విసిల నియామకంపై తమకే తిరుగులేని...
ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లో ఊపిరాడక ఐదుగురి మృతి
బెంగళూరు: కర్ణాటక లోని మంగళూరులో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లో ఆదివారం రాత్రి ఊపిరాడక ఐదుగురు కూలీలు మృతి చెందారు. కూలీలంతా పశ్చిమబెంగాల్కు చెందిన వారని మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ చెప్పారు. ఓ...
కానరాని కమలం!
కేంద్రంలో బిజెపి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నది. 2019 మే లో నరేంద్ర మోడీ ప్రధానిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. రెండు పదవీ కాలాల్లోనూ మొత్తం దాదాపు...
దేశానికి గుజరాత్ ఆదర్శమా!?
‘ఈ రోజు బెంగాల్ ఏం చేస్తుందో రేపు దేశమంతా అదే చేస్తుంది” అన్నది ఒకప్పటి మాట. దేశ పురోగమనాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాటది. “ఈ రోజు గుజరాత్ ఏం చేస్తుందో రేపు...
హష్ఖలి చేరుకున్న సిబిఐ అధికారుల బృందం
బాలికపై సామూహిక హత్యాచారం కేసు దర్యాప్తు ప్రారంభం
హష్ఖలి(ప.బెంగాల్): తుపాకీతో బెదిరించి అంత్యక్రియల కోసం తన కుమార్తె మృతదేహాన్ని ఎత్తుకెళ్లారని ఆరోపించిన సామూహిక హత్యాచారానికి గురైన బాలిక తండ్రితో మాట్లాడేందుకు సిబిఐ బృందం ఇక్కడకు...
పుట్టిన రోజు వేడుకలో బాలికపై గ్యాంగ్ రేప్…
కోల్కతా: బర్త్ డే పార్టీలో ఓ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో జరిగింది. నిందితుల్లో టిఎంసి నేత కుమారుడు ఉండడంతో అతడ్ని కూడా అరెస్ట్ చేశారు....
టిఎంసి నేత హత్యపై సిబిఐ దర్యాప్తు
కోల్కత: తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు భడూ షేక్ హత్యపై సిబిఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లోని భీర్బమ్ జిల్లాలో ఈ హత్యకు ప్రతీకారంగా జరిగినట్లు అనుమానిస్తున్న దహనకాండలో తొమ్మిది...
గడ్కరీ ఉవాచ!
రాజకీయ నాయకుల అభిప్రాయాల వెనుక విచిత్రమైన వ్యూహాలుంటాయి. ఒకే పార్టీకి చెందిన అగ్ర నేతలిద్దరూ ఒకే విషయం మీద భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చడం, విరుద్ధ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంగ్రెస్ లేని భారతాన్ని...
థర్డ్ జెండర్ల చదువుకు సాయం
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమేయంతో మన దేశంలో తొలిసారిగా 2011 జనగణన సమాచార పట్టికలో ట్రాన్స్ జెండర్లకు స్థానం కల్పించారు. ఆడ, మగ, ఇతరులు అని మూడు రకాలుగా లింగ వివరాలు అందు...
పార్లమెంటులో ఏడ్చేసిన రూపా గంగూలీ !
న్యూఢిల్లీ: బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఎనిమిది మంది సజీవదహనమైన ఘటనపై బిజెపి పార్లమెంటు సభ్యురాలు, మాజీ టివి నటి రూపా గంగూలీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. బెంగాల్లో జీవించే స్థితి లేదని, అక్కడ రాష్ట్రపతి...
హింస వెనుక పెద్దహస్తం ఉంది: మమత సంచలన వ్యాఖ్యలు
కోల్కతా: బీర్భూమ్ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని, రాష్ట్రంలో రాజకీయ హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీర్భూమ్ ప్రాంతంలో మమతాబెనర్జీ గురువారం పర్యటించారు. ''ఆధునిక...
కేంద్రానికి ”పెద్ద మిత్రులు”గా మారిన సిబిఐ, ఇడి
శత్రుఘ్న సిన్హా విసుర్లు
కోల్కత: బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలు ''అతి పెద్ద మిత్రులని'' మాజీ కేంద్ర మంత్రి, మాజీ బిజెపి నాయకుడు శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యానించారు....
పోయిన పురాతన విగ్రహాలు తిరిగొచ్చాయి…
ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్పగింత
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్ల క్రితం దేశం దాటిపోయిన వందల సంవత్సరాల నాటి అపురూప కళాఖండాలు ఎట్టకేలకు ఆస్ట్రేలియా నుంచి భారత్కు తిరిగి చేరుకున్నాయి. ఈ 29 కళాఖండాలలో మహాశివుడు, విష్ణుమూర్తితోపాటు...
పెగాసస్ స్పైవేర్ను కొన్న చంద్రబాబు సర్కార్
మమతా బెనర్జీ వెల్లడి
కోల్కతా: వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ను నాలుగైదేళ్ల క్రితమే నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు....
బొగ్గు కుంభకోణం కేసులో మమత మేనల్లుడికి ఇడి తాజా సమన్లు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అభిషేక్ బెనర్జీకి, ఆయన భార్యకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం తాజాగా సమన్లు జారీచేసింది. పశ్చిమ బెంగాల్...
గత 24 గంటల్లో 2568 కొవిడ్ కొత్త కేసులు
న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి కారణంగా దేశంలో ఈ ఏడాది మొత్తంగా 5,15,877 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. గత 24 గంటల్లో...
ప్రాంతీయ పక్షాల హవా
రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని ఎదురులేని రీతిలో పాలిస్తున్న పార్టీ ఒకటి కాగా, అనేక జయాపజయాల తర్వాత నూతన చైతన్యంతో పగ్గాలు చేపట్టిన నేత సారథ్యంలో విశేష ఆధిక్యతతో రాష్ట్రాధికారాన్ని సాధించుకున్న పార్టీ...