Home Search
మృతదేహం - search results
If you're not happy with the results, please do another search
సంబంధానికి అడ్డుగా ఉందని… కూతురు తన ప్రియుడితో కలిసి తల్లిని
భోపాల్: బాయ్ ఫ్రెండ్తో కూతురు చనువుగా ఉండొద్దని హెచ్చరించినందుకు తల్లిని వారు హత్య చేసిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మమతా కుశ్వాహ అనే...
బిజెపి నేత ఇంటి పెరట్లో మహిళ శవం
పుణె: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో బిజెపి మాజీ ఎంఎల్సి బంగళా వెనుక సగం పూడ్చిపెట్టిన మహిళ మృతదేహం లభించింది. బిజెపి మాజీ ఎంఎల్సి కాంత నలవాదె కుటుంబ సభ్యులు శుక్రవారం ఇంటి ఆవరణను...
దారుణ ఘటన.. కుక్కలను చంపి చెట్టుకు వేలాడదీశారు..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 9లో బుధవారం రెండు కుక్కలు చనిపోయాయి. కుక్కలలో ఒకదాని మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించగా, మరొకటి గోడకు సమీపంలో పడి ఉంది. జంతు ప్రేమికులు గుర్తించి పోలీసులకు...
భర్తను చంపేస్తే… పెళ్లి చేసుకుంటానని ఆఫర్
అమరావతి: భర్తను చంపితే ప్రియుడ్ని పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు చెప్పడంతో భర్తను ఆమె ప్రియుడి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో జరిగింది. ముగ్గురు నిందితులను పోలీసులు...
ప్రియురాలితో పారిపోయేందుకు… తన స్థానంలో వ్యక్తిని చంపిన వృద్ధుడు
ముంబయి: ఓ వృద్ధుడు తన ప్రియురాలితో కలిసి పారిపోయేందుకు ప్లాన్ వేశాడు. ఓ వ్యక్తిని చంపి ఆ మృతదేహం తనది అని నమ్మించేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయిన సంఘటన మహారాష్ట్రలోని ఖేడ్ జిల్లాలో...
ఆత్మహత్యకు పాల్పడిన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్
రాయ్గఢ్: 22 ఏళ్ల సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఛత్తీగఢ్లోని రాయ్గఢ్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం...
అమెరికాలో మంచు తుపాన్: ఇద్దరు గుంటూరు వాసులు మృతి
హైదరాబాద్: అమెరికాలో మంచు తుపానులో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్కు చెందిన దంపతులు మృతి చెందారు. న్యూజెర్సీలో ఐస్లేక్లో చిక్కుకుని నారాయణ, హరిత అనే దంపతులు మృతి చెందారు. మృతులు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం...
ప్రియుడ్ని చంపి డ్రమ్ములో కుక్కి
రాయ్పూర్: ప్రియురాలుకు ఇచ్చిన డబ్బుల విషయంలో గొడవ జరగడంతో ప్రియుడ్ని ఆమె చంపి, మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి తగలబెట్టిన సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాజ్నంద్గావ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చంద్రభూషణ్...
ఇందు మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు
అనుమానితులను విచారిస్తున్న పోలీసులు
చెరువులో ఇందు చెప్పులు గుర్తించిన బంధువులు
పోలీసులకు సమాచారం ఇచ్చిన తల్లిదండ్రులు
మనతెలంగాణ/జవహర్నగర్ : అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బాలిక ఇందు మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పలువరు అనుమానితులను పోలీసులు అదుపులోకి...
పాఠశాలకు వెళ్లిన బాలిక శవమై తేలింది
అదృశ్యమైన బాలిక అనుమానాస్పదస్థితిలో
మృతి దమ్మాయిగూడ చెరువులో
మృతదేహం లభ్యం న్యాయం
చేయాలంటూ రోడ్డుపై బైఠాయించిన
బంధువులు పోలీసుల వైఫల్యంపై
మండిపాటు, రాళ్లదాడి సంఘటనా
స్థలాన్ని పరిశీలించిన డిసిపి, ఎసిపి
మనతెలంగాణ/జవహర్నగర్/సికింద్రాబాద్ /...
విద్యార్థిని అదృశ్యం.. విషాదాంతం
మనతెలంగాణ/జవహర్నగర్ : నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైన సంఘటన విషాదాంతంగా మారిందది. ఈ సంఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన...
తండ్రిని చంపి 30 ముక్కలుగా నరికి… బోర్వెల్లో పడేశాడు…
బెంగళూరు: తండ్రిని చంపి 30 ముక్కలుగా నరికి బోర్వెల్లో పడేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బాగల్కోట్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పరుశురామ్ కులాలీ(54) అనే వ్యక్తి ముదోలా ప్రాంతంలో తన...
అదృశ్యమైన విద్యార్ధి …మూడు నెలల తర్వాత
బోధన్ : మూడు నెలల క్రితం కనిపించకుండా పోయిన యువకుడు విగత జీవిగా కనిపించాడు. అదృశ్యం అయిన వాడు అనంత లోకాలకు వెళ్లాడు. అదృశ్యం అయిన యువకుడు శవమై కనిపించాడు. ఈ ఘటన...
మర్డర్ కేసు… 50 సంవత్సరాల తరువాత నిందితుడు అరెస్టు
గాంధీనగర్: హత్య చేసిన 50 సంవత్సరాల తరువాత నిందితుడిని పోలీసులు పట్టుకున్న సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సీతారామ్ భతానే అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి...
భుజంపై భార్య శవంతో భర్త !
బెంగళూరు: భార్య మృతదేహాన్ని స్మశానానికి వాహనంలో తరలించేందుకు డబ్బులు లేక ఒక నిరుపేద వ్యక్తి ఆమె శవాన్ని గోనె సంచిలో చుట్టి భుజంపై వేసుకుని నడుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ హృదయ విదారక...
మొండెం నుంచి తలను వేరు చేసి… తలతో సెల్ఫీ
రాంచీ: భూవివాదంలో 20 ఏళ్ల యువకుడిని చంపి మృతదేహం నుంచి తలను వేరుచేసి 15 కిలో మీటర్ల దూరంలో పడేసి అనంతరం తలతో సెల్ఫీ దిగిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం ఖుంటి జిల్లాలో...
నిర్లక్ష్యానికి.. నిండుప్రాణం..!
నిర్లక్ష్యానికి.. నిండుప్రాణం..!
చెత్త తొలగించేందుకు బావిలో దిగిన విద్యార్థి మృతి
సేయింట్ ఆంథోనిస్ పాఠశాలలో ఘటన
స్కూల్ యాజమాన్యం నిర్లక్షమే కారణమంటూ తల్లిదండ్రుల ఫైర్
విద్యార్థి మృతదేహంతో పాఠశాల ఆవరణలో ధర్నా
తిమ్మాపూర్: మండల కేంద్రంలోని సేయింట్ ఆంథోనిస్ పాఠశాల...
పగ పగ… బాలికపై బాలుడు అత్యాచారం… గొంతు కోసి
ముంబయి: బాలిక తండ్రి కొట్టాడని ఆమెపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని థాణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కల్యాణ్ రైల్వే స్టేషన్కు సమీపంలో...
ఈతకు వెళ్లి ఇద్దరు ఆర్మీ ఉద్యోగులు గల్లంతు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా బెస్తవారి పేట మండలం పూసలపాడులో విషాదం చోటుచేసుకుంది. చెక్డ్యామ్లో ఈతకు వెళ్లి ఇద్దరు ఆర్మీ ఉద్యోగులు గల్లంతయ్యారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా పూసలపాడు చెందిన...
ఈత సరదా.. అమెరికాలో ఇద్దరు విద్యార్థుల మృతి
హైదరాబాద్ : ఈత సరదా.. అమెరికాలో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల ప్రాణాలు బలిగొన్నది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన శివదత్తా, హనుమకొండలోని నక్కలగుట్టకు చెందిన ఉత్తేజ్ ఉన్నత విద్యాభ్యాసం కోసం...